కార్యక్రమంలో పాల్గొన్న జీ. సురేష్, కృష్ణా యాదవ్ తదితరులు..
హైదరాబాద్ : గడ్డి అన్నారం, గౌడ్స్ వీధిలో, మలక్ పెట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, పాద యాత్రను చేపట్టారు.. ఈ కార్యక్రమంలో జీ. సురేష్, కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని పూలమాలతో సత్కరించారు..
పాల్గొన్న గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
ధర్మో రక్షతి రక్షిత: ట్రస్ట్ అనుబంధ సంస్థ శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో శైవక్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారతధర్మ దేవత పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శివస్వామి వారి సంకల్పముతో శనివారం శ్మన అమ్మకు మన సారె మనసారా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...