Friday, May 3, 2024

కడియం శ్రీహరికి భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు..

తప్పక చదవండి
  • ఒక సమావేశం ఏర్పాటు చేసిన బీ.ఆర్.ఎస్. రాష్ట్ర యువ నాయకులు..

జనగామ :
భారాస రాష్ట్ర సమితి పార్టీ నియోజవర్గ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేరు ప్రకటించిన అనంతరం తొలి సారిగా నేడు నియోజకవర్గ కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా ర్యాలీని విజయవంతం చేయడానికి మంగళవారం భ్రమరాంబ నాన్ ఏసీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సన్నాహక కార్యక్రమంలో భారాస రాష్ట్ర యువ నాయకులు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున హాజరయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు