పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
తాండూర్ తో పాటు మణికొండలోని పైలట్ నివాసానికి అధికారులు
ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టిన వైనం
లెక్కల్లోకి రాని రూ.44 లక్షలు గుర్తించిన అధికారులు
కోహినూర్ గ్రూప్స్, కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో సోదాలు
రాజకీయ పార్టీకి భారీగా ఫండింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నేతల నివాసాలపై ఐటీ...
ప్రచారంలో దూకుడు పెంచిన లక్ష్మన్న
మహబూబ్ నగర్ : జడ్చర్ల నియోజకవర్గం లోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వారి మంచి చెడులను తెలుసుకొని కుటుంబాల ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ ప్రచారం నిర్వహించారు. గురువారం పట్టణంలోని నిమ్మబాయి గడ్డలో ప్రచారం చెప్పట్టారు. ఈ సందర్భంగా ఆయన...
తెలంగాణాలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
ఏఐసీసీ నేత, రాజ్యసభ సభ్యులు జైరాం రమేశ్
మహబూబ్ నగర్ : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందని ఏఐసీసీ అగ్రనేత, రాజ్యసభ సభ్యులు జైైరాం రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు....
బీజేపీ, కాంగ్రెస్ ను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజానీకం లేరు
కేసీఆర్ తెలంగాణను, యాదాద్రిని ఎంతో అభివృద్ధి చేశారు
ఈ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అధికారం చేపట్టాలి
మరోసారి అవకాశం ఇవ్వండి ఆలేరును మరింతగా అభివృద్ధి చేస్తాం
హైదరాబాద్ : సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను మళ్ళీ అధికారంలోకి తెస్తాయని ఆలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మరోసారి స్పష్టం...
గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమండల ఝాన్సీ రెడ్డి
తనతో ఎన్నికల్లో ఎదురు పడలేక తన ఒంటెద్దు పోకడలు అభివృద్ధి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల్లో పోటీ పడలేక తన పౌరసత్వానికి అడ్డుపడి ఎన్నికల్లో ఆపగలిగారు గాని నా వారసత్వానికి అడ్డుపడే ధైర్యం ఎర్రబెల్లికి లేదని కాంగ్రెస్ పార్టీ...
కామారెడ్డి, కొడంగ్లో తుక్కుగా ఓడించాలి
రేవంత్, కాంగ్రెస్లను ఓడిస్తేనే దరిద్రం పోతది
కొడంగల్ సభలో సిఎం కెసిఆర్ విమర్శలు
కొడంగల్ : రేవంత్ రెడ్డి లాంటి దొంగలతో రాష్టాన్రికి తీరని నష్టం జరుగుతందని., ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు..పొయేద్ది లేదని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్, కాంగ్రెస్ లాంటి వారిని తరిమితే తప్ప...
స్వామినాథన్ కమిషన్ నివేదిక బుట్టదాఖలు
మోటర్లకు మీటర్లు పెట్టాలన్నది బిజెపి పాలసీ
కాంగ్రెస్ను గెలిపించినా మోటర్లకు మీటర్లు తప్పవు
మీడియా సమావేశంలో హరీష్ రావు విమర్శలు
సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ యూపీఏ హయాంలో కేంద్రానికి ఒక నివేదిక...
బీఆర్ఎస్ వచ్చాక మారిన పాలమూరు పరిస్థితులు
ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు గెలవకూడదన్న కేసీఆర్
పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ ఎవడు తెచ్చిండు..
తెలంగాణ ఇస్తానని కాంగ్రెస్, బీఆర్ఎస్ను చీల్చే కుట్ర
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఓట్లు అడుగుతున్నారా..?
వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం
గెలిచిన నెల రోజుల్లోనే కందనూలుకు ఇంజినీరింగ్ కాలేజీ
కల్వకుర్తిలో 1.50లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత నాది
ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి...
ధరణితోనే రైతుబంధు వస్తోంది
కాంగ్రెస్ వస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ తప్పదు
పైరవీకారులు, దళారులు కూడా వస్తారు
మీ భూములను కాపాడుకుంటారా లేదా
బీజేపీ, కాంగ్రెస్లకు బుద్ది చెప్పండి
మతపిచ్చి బీజేపీని చెత్తకుప్పలో వేయండి
ఐటి రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ
పెట్టుబడులతో పెరగిని రాష్ట్ర ఆదాయం
కరెంట్ సమస్యలు పరిష్కరించుకుని ముందుకు
నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రచారంలో సీఎం కేసీఆర్
నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి...
ప్రచార కన్వీనర్గా నియామకం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు.. పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలను కట్టబెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రచారంలో నవీన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొదట తన సొంత పార్టీ తరపున మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...