Monday, May 13, 2024

revanth reddy

కాంగ్రెస్ మానిఫోస్టో కసరత్తులు..

కేసీఆర్ కి ఊహకందని ఎత్తుగడలతో ముందుకు బిసిలు, మహిళలు, పేదలకు దగ్గరగా.. ఎస్టీ, ఎస్సీలకు సరికొత్త పథకాలు నిర్భంధాలకు దూరంగా 'స్వేచ్ఛ' జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసుల ఎత్తివేత (అనంచిన్ని వెంకటేశ్వరరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం) తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే...

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..

దానం నాగేందర్ కు పొమ్మనలేక బి ఆర్ ఎస్ పార్టీ పొగపెడుతుందా ..? దానం స్వంత గూటీకి వస్తానంటే కాంగ్రేస్ స్వాగతిస్తుందా. .? ఇప్పటికే పోయినళ్ళను రమ్మనేది లేదని తేల్చి చెప్పినటీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దానం రాకను సమర్థిస్తారా .? మాజీ నేతకు స్వంత నియోజకవర్గంలోనే పోరుమొదలయ్యిందా .? ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం ఇప్పటికే ప్రచారం...

అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌..

ఖమ్మం జనగర్జన సభలో కీలక ప్రకటన చేసిన రాహుల్‌ గాంధీ.. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. ల మధ్యే ప్రధాన పోటీ.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి.. తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సభకు భారీ ఎత్తున హాజరైన కాగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు.. బీ.ఆర్.ఎస్. పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి, బట్టి,...

రాహుల్‌ వార్నింగ్‌తో కాంగ్రెస్‌లో మార్పు వచ్చేనా

రేవంత్‌ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్న అదిష్టానం అధికార పార్టీపై ఎప్పటికప్పుడు ఎదురుదాడి రాహుల్‌ హెచ్చిరికల తరవాత దారికొస్తున్న నేతలు హైదరాబాద్‌, రాహుల్‌ తాజా సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లే. ఓరకంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ నేతలు కలసికట్టుగా నడుచుకోవాలని, లేకుంటే దారి చూసుకోవాలని సుతిమెత్తగానే హెచ్చరించారు. తెలంగాణ నేతలతో వ్యూహ కమిటీ సమావేశంలో చేసిన...

ఔటర్‌పై ఇక మరింత వేగంగా వెళ్లొచ్చు

వేగాన్ని 120 కి.మీ పెంచుతూ ఉత్తర్వులు హైదరాబాద్‌ : మణి హారం గా నిలిచిన ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనదారులు మరింత వేగంతో దూసుకు పోవచ్చు. ఈ మేరకు పుర పాలకశాఖ నిర్ణయం తీసు కుంది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ పై గరిష్టంగా 100 కిలోవిూటర్ల వేగంతో వెళ్లడానికి వాహనదారులకు అనుమతి ఉంది. అయితే ఈ వేగాన్ని...

రేవంత్ రెడ్డి .. నీది నోరా మోరా ? బీజేపీ కోవర్ట్.. రేవంత్ రెడ్డి: డా. దాసోజు శ్రవణ్

‘చిల్లర మాటలకు, అవాకులు చావాకులకు, నిరాధారమైన మాటలకు మారుపేరుగా మారిన రేవంత్ రెడ్డి.. కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధిని ఓర్వలేక మరోసారి చిల్లరమల్లర మాటలకు పాల్పడ్డారు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం సాధికారత కలిగిన నాయకుడిగా కేంద్రమంత్రులని కలవడానికి వెళితే.. ఒక...

పతనానికి పునాదులు..

కేసీఆర్‌ అధికారానికి అదే చివరి రోజు తెలంగాణలో కర్ణాటక వ్యూహం.. కలిసికట్టుగా ఎన్నికలకు నేతలు కోమటిరెడ్డితో కలసి జూపల్లి, పొంగులేటితో చర్చ కాంగ్రెస్‌లో చేరాలంటూ ఇద్దరు నేతలకు ఆహ్వానం నేడు ఢల్లీిలో రాహుల్‌ను కలవనున్న రేవంత్‌ జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ రాజకీయ పునరేకీకరన జరగాలి : రేవంత్‌ రెడ్డి అధికారం ముఖ్యం కాదు : ఎంపీ కోమటిరెడ్డి ఖమ్మం, పొంగులేటి ఫిక్సయ్యారు.....

రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్ మీటింగ్..

నేడు మధ్యాహ్నం వారితో సమావేశం కానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా సమాచారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతోను రేవంత్ భేటీ! హైదరాబాద్, బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలవనున్నారు.నేడు మధ్యాహ్నం వారితో సమావేశమై,...

10రోజుల్లో అన్ని మండల కమిటీలు పూర్తి చేస్తాం

పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించాం. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా షబ్బీర్ అలీ గారు బాధ్యత వహిస్తారు. మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. గాంధీ భవన్ మీడియా సమావేశంలో రేవంత్ వెల్లడి.. హైదరాబాద్: గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.. ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్...

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా..

సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న.. రాకపోతే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూసైడ్ చేసుకుంటాడా..? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వాడికి విమర్శించే హక్కులేదు.. ఇంకోసారి రేవంత్ అమర్యాదగా మాట్లాడితే సహించేది లేదు : జోగు.. ఆదిలాబాద్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -