Monday, December 11, 2023

revanth reddy

పోటెత్తిన మహాలక్ష్ములు

ఉచితబస్సు ప్రయాణ పథకం ప్రారంభం లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్‌ జనసందోహంగా మారిన బస్టాండ్ లు ఉచిత బస్సు ప్రయాణంతో ఫుల్ ఖుషీ ఆర్థిక భారం తప్పిందన్న మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళల హర్షం మంత్రులతో కలిసి ప్రయాణించిన సీఎం కాలేజీ బాయ్స్ కు అమలు చేయాలంటూ డిమాండ్స్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10లక్షలకు పెంపు హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారంలో వస్తే పేదల కష్టాల్ని...

తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌ రెడ్డికిఅభినందనలు తెలియజేసిన టీఎన్జీవోలు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏనుముల రేవంత్‌ రెడ్డి ఈరోజు తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ అధ్వర్యంలో కేంద్ర సంఘ అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు డా.యస్‌.ఏం.హుస్సేని (ముజీబ్‌), కేంద్ర సంఘ...

లోక్‌సభకు రేవంత్‌రెడ్డి రాజీనామ

స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి లేఖ అందచేత న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సిఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి మల్కాజిగిరి లోక్‌సభ సీటుకు రాజీనామా చేశారు. స్పీకర్‌ ఓం బిర్లాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. లోక్‌సభ సభ్యత్వానికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ ఓం బిర్లాకు రేవంత్‌ రెడ్డి...

ఉద్యమ కేసుల ఎత్తివేత

ఉద్యమకారులపై కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయం 2009 నుంచి 2014 జూన్‌ 2 వరకు నమోదైన కేసుల ఎత్తివేత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం పట్ల ఉద్యమకారులు హర్షం హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్‌ సర్కార్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచే దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌...

రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికి శుభాకాంక్షలు

పూర్తి మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో నూతన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన టి.ఎన్.ఎస్.టి.ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాణి సక్కుబాయి "నీళ్లు, నిధులు, నియామకాలే" ఊపిరిగా… ఏర్పడిన తెలంగాణ స్వరాష్ట్రంలో.. గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ, ఉద్యోగ ,ఉపాధ్యాయ ఆకాంక్షలను నెరవేర్చే విధంగా.. తద్వారా విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తూ.. విద్యాభివృద్ధిని కాంక్షించే విధంగా. నేటి ప్రభుత్వం...

తెలంగాణ మంత్రులుగా 11 మంది..

రాజ్ భవన్ కు జాబితా పంపిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం మంత్రులుగా ఎంపిక చేసిన వారికి ఠాక్రే ఫోన్ తెలంగాణలో మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈమేరకు మంత్రుల జాబితా...

హైదరాబాద్ చేరుకున్న సోనియాగాంధీ

ప్రత్యేక విమానంలో సోనియా, రాహుల్, ప్రియాంక నేటి మధ్యాహ్నం రేవంత్ ప్రమాణ స్వీకారం తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరో మూడు గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక...

సవాళ్లతో స్వాగతం..!

రేవంత్‌కు తొలి వంద రోజులు ముఖ్యం ఆర్థిక ఇబ్బందులు, ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌ హామీలు, కేసీఆర్‌ తప్పిదాలు సీఎంగా నేడు రేవంత్‌ రెడ్డి ప్రమాణం మ.1.04 నిమిషాలకు కార్యక్రమం అనంతరం ఆరు గ్యారెంటీలపై సంతకం ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు అగ్రనేతలు, పలువురు సీఎంలకు ఆహ్వానాలు కోదండరామ్‌ సహా మేధావులకు ఆహ్వానాలు అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపు హైదరాబాద్‌ : ఎన్నో ఒడిదుడుకుల తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌...

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...

తెలంగాణ ‘ఓటర్లకు’ బుద్ధి చెబుతున్న కాంగ్రేస్‌ నేతలు

కాంగ్రెసులో అప్పుడే ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి,కీలక మం త్రిత్వ శాఖల వాటాల కోసం పదవుల కుమ్ములాట మొదలైంది. ఒక వైపు ఎన్నికలు ముగిసి, కాంగ్రేసుకు అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్న దశలోనే సోషల్‌ మీడియాలో రేవంత్‌ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలైంది.ఫలితాలు చివరి దశలో ఉండగా రేవంత్‌ రెడ్డి,మీడియాతో మాట్లాడుతూ ఉండగానే అక్కడ గుమికూడన...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -