Friday, March 29, 2024

revanth reddy

ఉద్యోగుల బదిలీల‌లో ఏం జరుగుతోంది?

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన మెరికే జరుగుతున్నాయా? రాష్ట్రంలోని జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌కు ఈ నిబంధనలు వర్తించవా? ఉన్నత వర్గాల ఉద్యోగులకు ఒక న్యాయం.. బ‌ల‌హీన‌వర్గాలకు మ‌రో న్యాయమా..? కొంతమంది ఉన్నత అధికారుల ఇష్టానుసారం బదిలీలు ప్రభుత్వ పెద్దలను తప్పు ద్రోవ పట్టిస్తున్న కొంతమంది ఉన్నతాధికారులు ప్రైమ్ ఏరియాలో తమ సామాజిక వర్గాల ఉద్యోగులనే నియమించుకున్నారంటూ ఆరోపణలు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై...

కూల్చే దమ్ముందా

ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింతకు కడతాం పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం పడగొడతామన్న వారి పళ్లు రాలగొడతాం అలాంటి వాళ్లను ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం అలాంటి ఆలోచన వచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్‌ఎస్‌ నేతలపై రేవంత్‌ నిప్పులు ఇచ్చిన హామీల మేరకు అమలుకు కట్టుబడి ఉన్నాం త్వరలోనే 500 కే గ్యాస్‌.. ప్రియాంక...

అభివృద్ది కోసం పదేళ్లపాటు కష్టపడ్డాం

మహాలక్ష్మితో ఆటోడ్రైవర్లకు గోస ఎక్కడా 24 గంటల కరెంట్‌ రావడం లేదు చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌ : పదేండ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్‌ఎస్‌ను...

వచ్చే నెలల్లో డీఎస్సీ

మెగా డిఎస్సీ నిర్వహణ కోసం కసరత్తు హామీల అమలుకు కదులుతున్న సర్కార్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లోపే నోటిఫికేషన్‌ హైదరాబాద్‌ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్‌ రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు ఆరు గ్యారెంటీల అమలుపైనా కసరత్తు సాగుతోంది. ఇప్పటికే మూసేసిన పాఠశాలలను తెవాలని సిఎం రేవంత్‌ ఆదేశించారు., ఇందుకోసం మెగా...

రిపబ్లిక్‌ డే వేడుకల్లో తెలంగాణ శకటం

మూడేళ్ల తరవాత దక్కిన అవకాశం న్యూఢిల్లీ : ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ లో నిర్వహించే రిపబ్లిక్‌ డే వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించనున్నారు. మూడేండ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కింది. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చొరవతో ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శనకు చోటు దక్కింది. మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ థీమ్‌తో శకటం...

మూసీ రివర్‌ ఫ్రంట్‌పై ప్రభుత్వం ఫోకస్‌

ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు దుబాయ్‌లో 70 సంస్థలతో సీఎం సంప్రదింపులు పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్‌ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : లండన్‌ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ ప్లాన్‌...

సకల సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారం

భారతీయ మూలాలున్న ఎంపీలతో రేవంత్‌ రెడ్డి భేటీ పలు సమస్యలపై వారితో చర్చించిన సిఎం హైదరాబాద్‌ : లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్‌ పార్లమెంట్‌ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్‌ మినిస్టర్‌ ప్యాలెస్‌ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ’భారత్‌, బ్రిటన్‌...

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌ పర్యటన

తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానం తొలిసారి అధికారికంగా రేవంత్‌ పర్యటన హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారం చేపట్టాక పాలనలో దూకుడు మొదలు పెట్టిన సిఎం రేవంత్‌ రెడ్డి పారిశ్రామిక విధానంలోనూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. అలాగే పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై...

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఉద్యోగం

ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు కొలువు స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో...

రేవంత్‌తో జగ్గారెడ్డి భేటీ..

జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిసిన జగ్గారెడ్డి దాదాపు ఇరవై నిమిషాలు ఇరువురి మధ్య చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మంగళవారం కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం పని...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -