Friday, October 25, 2024
spot_img

revanth reddy

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు...

తెలంగాణ రాష్ట్ర గీతంపై సచివాలయంలో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం.

హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జానారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర ముఖ్య నాయకులు. ’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర...

తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన కళాకారుడు రుద్ర రాజేశం,మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రూపుదిద్దుకోనున్న రాష్ట్ర చిహ్నం

తుది దశకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన.

గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష. సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ...

ముఖ్యమంత్రి ది మూర్ఖత్వం – కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండి పడ్డారు. తెలంగాణ చరిత్ర కు, సాంస్కృతిక వారసత్వానికి కాకతీయుల కళా వైభవానికి ప్రతీక అయిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలతో ఉన్న రాజముద్ర పై ఎందుకంత కోపం.. ఏమిటీ మూర్ఖత్వం అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా...

జడ్సన్ అంటే జంకెందుకు..?

బీఆర్ఎస్ సర్కార్ ను ఫుట్ బాల్ ఆడిన జడ్సన్ కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా జేసిన బక్క గులాబీ పార్టీనీ గద్దె దింపడంలో పరోక్ష పాత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు దక్కని గౌరవం ఇటీవల బక్క జడ్సన్ ను సస్పెండ్ చేసిన పార్టీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ పునరాలోచనలో పడ్డ హస్తం పార్టీ జడ్సన్ పై టీపీసీసీలో చర్చ.....

ఉస‌ర‌వెల్లిలా.. క‌డియం

ఉప‌ముఖ్య‌మంత్రిగా, మంత్రిగా ద‌శాబ్దల‌ కాలం ఉన్న వ్య‌క్తి పార్టీ పిరాయింపు చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మేంటి..? కాంగ్రెస్ పంచన 'కడియం శ్రీహ‌రి' మొన్న ఎన్టీఆర్, నిన్న కేసీఆర్, నేడు రేవంత్ నలుగురు ముఖ్యమంత్రులతో దోస్తీ ఏ ఎండకు ఆ గొడుగు ఆయన నైజం పార్టీలు మార్చడంలో అందవేసిన చెయ్యి శ్రీహరి పక్క అవకాశవాది అంటున్న జనం మాదిగ పేరుతో ఎందరో నాయకులకు చెక్ వరంగల్ జిల్లాలో 36ఏళ్లుగా కడియం...

చేవెళ్ల సాక్షిగా కేసీఆర్ సింహ గర్జన..

ఈనెల 13న చేవెళ్లలో పెద్ద ఎత్తున కేసీఆర్ బహిరంగ సభ.. చేవెళ్ల శిఖరంపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. చేవెళ్ల ప్రాంత సుస్థిర అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే కేసీఆర్.. 111 జీవో రద్దు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం తుది దశ.. ఈ ఘనత సాధించింది బీఆర్ఎస్ సర్కారు.. సంక్షేమ పథకాలతో ప్రజలను కాపాడుకున్నారు కేసీఆర్.. 110 రోజుల కాంగ్రెస్...

ఉద్యోగుల బదిలీల‌లో ఏం జరుగుతోంది?

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన మెరికే జరుగుతున్నాయా? రాష్ట్రంలోని జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌కు ఈ నిబంధనలు వర్తించవా? ఉన్నత వర్గాల ఉద్యోగులకు ఒక న్యాయం.. బ‌ల‌హీన‌వర్గాలకు మ‌రో న్యాయమా..? కొంతమంది ఉన్నత అధికారుల ఇష్టానుసారం బదిలీలు ప్రభుత్వ పెద్దలను తప్పు ద్రోవ పట్టిస్తున్న కొంతమంది ఉన్నతాధికారులు ప్రైమ్ ఏరియాలో తమ సామాజిక వర్గాల ఉద్యోగులనే నియమించుకున్నారంటూ ఆరోపణలు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై...

కూల్చే దమ్ముందా

ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింతకు కడతాం పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం పడగొడతామన్న వారి పళ్లు రాలగొడతాం అలాంటి వాళ్లను ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం అలాంటి ఆలోచన వచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్‌ఎస్‌ నేతలపై రేవంత్‌ నిప్పులు ఇచ్చిన హామీల మేరకు అమలుకు కట్టుబడి ఉన్నాం త్వరలోనే 500 కే గ్యాస్‌.. ప్రియాంక...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -