Monday, May 13, 2024

revanth reddy

టీ కాంగ్రెస్‌లో పార్టీ పదవుల లొల్లి..

కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి హెచ్చరిక.. గాంధీ భవన్‌లో ఆందోళన చేస్తే సస్పెండ్ చేస్తామని వార్నింగ్.. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీకాంగ్రెస్‌లో పార్టీ పదవులు అగ్గి రాజేస్తున్నాయి. పార్టీ పదవుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా పలువురు నేతలు గాంధీభవన్‌కు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు, కాంగ్రెస్ తిరిగి బలం...

రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..( ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న దాసోజు శ్రవణ్ )

3 ఎకరాల రైతుకు 3 గంటల విద్యుత్ చాలు అని అనడం అవివేకం.. రేవంత్ రెడ్డి మూర్ఖుడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు.. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని రేవంత్ రెడ్డి.. సభ్యత , సంస్కారం లేకుండా రేవంత్ రెడ్డి మాటలు.. ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతులను ‌కకావికలం చేస్తున్నాయి....

వివాదానికి ఫుల్ స్టాప్..

ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్ పై రాష్ట్రంలో రచ్చ జరుగుతోంది.. పుట్టలోని పాములు బయటకొచ్చి నన్ను విమర్శిస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను క్లియర్ గా వివరించాను : రేవంత్.. ఉచిత విద్యుత్‌పై రాష్ట్రంలో తీవ్ర రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు తన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి...

ఓటమి భయంతోనే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనుఅధికార పార్టీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు..

జనగామ పట్టణంలో సబ్ స్టేషన్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..బుధవారం రోజు జనగామ పట్టణంలో హన్మకొండ రొడ్ లోని సబ్ స్టేషన్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నదానికి నిరసనగా.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ...

కరెంటు కయ్యం

రేవంత్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌ వరుసగా రెండోరోజూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పలుచోట్ల రేవంత్‌ దిష్టిబొమ్మలు దగ్ధం విద్యుత్‌ సౌధ వద్ద ధర్నాలో పాల్గొన్న కవిత రైతులంటే కాంగ్రెస్‌కు కడుపు మంటని విమర్శలు హైదరాబాద్‌ : వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి...

రేవంత్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న బిఆర్‌ఎస్‌

వరుసగా రెండోరోజూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పలుచోట్ల రేవంత్‌ దిష్టిబొమ్మలు దగ్ధం విద్యుత్‌ సౌధ వద్ద ధర్నాలో పాల్గొన్న కవిత రైతులంటే కాంగ్రెస్‌కు కడుపు మంట అని విమర్శలు హైదరాబాద్‌ : వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ...

ఆదివాశీ ఆడబిడ్డకు అర్హత లేదా..?

సీతక్క సీఎం అయితే..? ఏంటి నష్టం..? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్వంత పార్టీలోనే దుమారం.. సీతక్క అభ్యర్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న స్వంత పార్టీ నేతలు.. సీఎం ఎవరనే విషయం పై కామెం ట్స్ చేయొద్దంటూ వార్నింగ్.. భట్టి విక్రమార్కకు చెక్ పెట్టే యోచనలో రేవంత్ అంటూ ప్రచారం.. గిరిజనులన్నా, ఆదివాశీలన్నా మొదటినుంచి అందరికీ చిన్నచూపు ఉంది.. అడవుల్లో జీవనం సాగిస్తూ.. కేవలం సేవలు...

చంద్రబాబు డైరెక్షన్.. రేవంత్ యాక్షన్..( చంద్రభూతం రేవంత్ రూపంలో తెలంగాణ రైతుల అస్తిత్వంపై, ఆత్మగౌరవంపై దాడి చేస్తుండు.. )

బ్లాక్ మెయిల్ చేసి బ్రతికే రేవంత్ రెడ్డి.. అతనికి వ్యవసాయం గురించి ఏమి తెలుసు..? సూటిగా ప్రశ్నించిన బీ.ఆర్.ఎస్. నాయకుడు దాసోజు శ్రవణ్.. రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ ఉండాలి..రైతులకు వద్దా..? మూడు గంటల్లో మూడు ఎకరాలు నీళ్లు ఎలా పారుతాయి..? మాటలు కాదు ఏదైనా చేసి చూయించాలి.. అన్నదాతలను తూలనాడుతున్న అతనిది అహంకారం.. తెలంగాణ కాంగ్రెస్ ను -...

సీతక్కే మా.. సీఎం అభ్యర్థి !

తానా సభలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనంటూ జోస్యం సీతక్కే మా.. సీఎం అభ్యర్థి ! పోలవరం కట్టేదీ మేమే.. అమరావతి నిర్మించేదీ మేమే.. ప్రజల కోసం మంచి చేసే అవకాశం ఇవ్వాలన్న రేవంత్‌ రెడ్డి ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం లేదు.. దళితులు, ఆదివాసీలను ముఖ్యమంత్రిని కానివ్వరా? అన్న ప్రశ్నకు బదులుగా.. అవసరమైతే...

దారిదోపిడీని మించి భూ దోపిడీ..!

విదేశీయుల గుప్పిట్లో ధరణి పోర్టల్‌ కేటీఆర్‌ సన్నిహితుడి చేతుల్లో ధరణి రాత్రికి రాత్రే మాయమవుతున్న ప్రభుత్వ భూములు దారిదోపిడీని మించి భూ దోపిడీ..! ధరణి పోర్టల్‌ నిర్వహణ వెనక పెద్ద మాఫియా గజ్వెల్‌లో అమూల్‌కు అసైన్డ్‌ భూముల అప్పగింత మంత్రి గంగుల కమలాకర్‌కూ భూమలు పందేరం ధరణిపై మరోమారు ఆరోపణలు గుప్పించిన రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి అంతకంటే...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -