Monday, April 29, 2024

politics

కోడికత్తి కేసులో కుట్రకోణం లేదు

అన్ని కోణాల్లో విచారించాం కోర్టుకు తెలిపిన ఎన్‌ఐఎ అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ సంచలనానికి కేరాఫ్‌గా మారిన కోడికత్తి దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ మరోసారి తేల్చి చెప్పింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందు వాదనలు వినిపించిన ఎన్‌ఐఏ… ఈ కేసులో శ్రీనివాసరావు తప్ప వేరే వారి పాత్ర లేదని స్పష్టం చేసింది....

గెలుపు కాంగ్రెస్‌ దే

బీఆర్‌ఎస్‌ పాలనలో వెనుక బడ్డ హుస్నాబాద్‌ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5...

కందనూలులో కాంగ్రెస్‌ సునామీ..!

ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్తున్న రాజేష్‌రెడ్డి గడపగడపలో రాజేష్‌ గెలుపుపై చర్చ మార్పుకోరుకుంటున్న కందనూలు ఓటర్లు ఎమ్మెల్యే మర్రి హామీలపై విసికిపోయిన ప్రజలు పదేళ్లలో చేయలేని పనులను కొత్తగా చేసేదేంటూ ప్రశ్నిస్తున్న ప్రజానీకం నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సునామీ కనిపిస్తోంది. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి గెలుపుపైనే గడప గడపనా చర్చ...

ఇందిరమ్మ రాజ్యమంటే దోపిడీయే

అరాచకాలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌ పాలన వారి పాలన సక్కగ లేకనే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారు తెలంగాణ ఉసురు తీసిందే కాంగ్రెస్‌ ఉద్యమానికి అండగా నిలిచిన గడ్డ సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిపించి సిఎంను చేసిన గడ్డ గజ్వెల్‌ దేశానికి ఆదర్శంగా గజ్వెల్‌ను తీర్చిదిద్దాను ప్రతి ఒక్కరూ ఇక్కడి అభివృద్దిని గుర్తిస్తున్నారు మరింతగా అభివృద్దితో ముందుకు సాగేలా చేస్తా వరంగల్‌, గజ్వెల్‌ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ఇందిరమ్మ రాజ్యమంటే...

మాట నిలబెట్టుకున్న తల్లికి మద్దతు ఇవ్వండి..

తెచ్చినోడికి 10 ఏళ్ళు అవకాశం.. మరి ఇచ్చినోళ్లకు.. తెలంగాణ తెచ్చినోళ్ల కన్నా, ఇచ్చినోల్లే గొప్పోళ్ళు.. తెలంగాణ విశ్వాసం ఇకనైన తెగించి చూపాలి! మాట నిలబెట్టుకున్న ఆ తల్లికి మద్దతిద్దాం.. సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం! ఫామ్‌ హౌస్‌ పాలనకు సమాధి చేసి.. ప్రజాస్వామ్య పాలనకు పట్టం కడుదాం..! ఉమ్మడి పది జిల్లాలకు చెందిన నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర...

నీలం మధు కు జననీరాజనం

నీలం మధు కి స్వాగతం పలికిన యువత పటాన్ చేరు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం మనదే పార్టీలు మోసం చేసాయి కానీ ప్రజలు కాదు… ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా.. బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌… పటాన్చెరు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి యువత ఘన స్వాగతం...

కేసిఆర్ ఆమరణ దీక్ష పూర్వాపరాలు.. నేడు దీక్షా దివస్

2009 నవంబర్ 29… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ, రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన దినం.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసిన చారిత్రక సందర్భం. నాలుగున్నర కోట్ల ప్రజలను ఒక్క టి చేసి, ఊరూ వాడను ఏకం చేసి, ముక్తకంఠంతో ఉద్యమ అగ్రనేత కు యావత్ తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలిచిన రోజు....

ఉప్పల్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ

బి ఆర్ ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. కాప్రా (ఆదాబ్ హైదరాబాద్) : ఉప్పల్ ప్రజలకు సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని హామీ, కేసీఆర్ ప్రభుత్వంపై పూర్తీ విశ్వాసంతో ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేసిన బి ఆర్ ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి.ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి...

ఉప్పల్ లో బీజేపీ అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ గెలుపు ఖాయం

ఉప్పల్సం ఎంబిసి చైర్మన్గి శెట్టి రవీందర్ సాగర్ కెసిఆర్ పాలన లో అంత దోపిడీ కెసిఆర్ తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు సిద్ధం కెసిఆర్ పాలనలో అన్ని స్కాంలే ప్రజల ఖజానా ఖాళీ కెసిఆర్ ఖజానా నిండే కాప్రా (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ శాసనసభ ఎలక్షన్ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం 5వ డివిజన్ మల్లాపూర్...

రైతు వ్యతిరేకి కాంగ్రెస్

కాంగ్రెస్‌ దోచుకోవడం తప్ప, అభివృద్ధి చేయడం తెలియదు కాళేశ్వరం జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేశాం గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాం గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మరోమారు మోసానికి యత్నం బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం చివరి రోజు ప్రచారంలో గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -