Friday, May 3, 2024

police station

ఆస్తికోసం అత్తని చంపిన అల్లుడు…

అమరావతి : ఆస్తి ఇవ్వలేదని కక్ష కట్టిన అల్లుడు చివరకు అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లాలోని పెదకూరపాడు మండలం తాళ్లూరులో నివాసముంటన్న అత్త షేక్‌ చాంద్‌బీని అల్లుడు మహబూబ్‌ సుభాని ఆదివారం హత్యచేసి పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.తనకు ఆస్తి ఇవ్వనందుకే హత్య చేసినట్లు పోలీసులకు...

ప్రభుత్వ ఉపాధ్యాయుల కుమ్ములాట

భూమి తగదాలలో ఉపాధ్యాయుడిపై మరొక ఉపాధ్యాయుడు దాడి.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం జిల్లాలో ఉద్యోగం.. రియల్టర్లుగా మారిన ప్రభుత్వ ఉపాధ్యాయులు.. రంగంలోకి దిగిన ఉపాధ్యాయుల సంఘ నాయకులు.. పోలీస్‌ స్టేషన్‌లోనే సెటిల్మెంట్‌కు తెరలేపిన వైనం..పాఠాలు చెప్పే బడిపంతులు భూమి విషయంలో గొడవ పడి బజారున పడ్డారు. అందరూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన వారే కాగా, దాడి చేసిన...

ఏటియంలలో భారీ చోరీ..

26 ఏటీఎం కార్డులతో రూ. 7 లక్షల స్వాహా.. సాంకేతిక పరిజ్ఞానంతో డబ్బులు డ్రా చేసిన వైనం.. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. వైరా : ఖమ్మం జిల్లా వైరా. తల్లాడ మండల కేంద్రాల్లో.. డిసిసిబి బ్యాంక్‌ ఎటిఎం లలో ఏటీఎం కార్డులతో గుర్తుతెలియని దొంగలు నగదు చోరీ చేశారు. జులై ఒకటో తేదీన...

పదేళ్ల బాలికపై అత్యాచార యత్నం..

బాలిక ప్రతిఘడించడంతో బండరాయితో దాడి.. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన.. గాయపడ్డ బాలిక ఉస్మానియాకు తరలింపు.. పారిపోయిన నిందితుడు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. హైదరాబాద్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పట్టపగలు గుర్తుతెలియని అగంతకుడు పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి తెగబడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆగ్రహం చెందిన దుండగుడు బండరాయితో...

హోటల్ లో పేలిన సిలిండర్లు..

తృటిలో తప్పిన పెను ప్రమాదం..మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఘోర ప్రమాదం తప్పింది.. సాయినగర్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ లో ఒకదాని తరువాత ఒకటి రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి.. ఆ సమయంలో హోటల్ లో ఉన్న కస్టమర్లు, కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.. విషయం తెలిసిన పోలీసులు, అగ్నిమాపక...

కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మ చెరువులో గుర్తు తెలియ‌ని మృత‌దేహం..

కూక‌ట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఎల్ల‌మ్మ‌బండ రోడ్డులోని ఎల్ల‌మ్మ చెరువులో ఓ వ్య‌క్తి మృత‌దేహం క‌నిపించ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. చెరువులో నుంచి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. మృతుడి కుడి చేతిపై బాబా సాదుల్లా అని తెలుగులో రాసి ఉంది. ఇక...

2 కిలో గంజాయి స్వాధీనం… యువకులు అరెస్ట్..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాంపల్లిలోని బీరప్ప గుడి సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు..దాడులు చేసి 2 కిలోల గంజాయి, ఓ...
- Advertisement -

Latest News

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం...
- Advertisement -