Friday, May 3, 2024

police station

ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించిన కొండమల్లేపల్లి పోలీసులు

కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నికలకు కట్టదుట్టమైన బందోబస్తు కల్పిస్తూ నల్లగొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొండమల్లేపల్లి మండలం పరిధిలో పలు గ్రామాలలో హింసాత్మకమైన గ్రామాలను సందర్శించిన కొండమల్లేపల్లి సీఐ,ఎస్‌ఐ. పూర్తి వివరాల్లోకి వెళితే కొండమల్లేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్స్‌ ఉన్న గుమ్మడవెల్లి గుడి...

సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై కానిస్టేబుల్ కత్తితో దాడి..!

మహబూబ్ నగర్:- ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే తమలో తాము కత్తులతో దాడులకు పాల్పడుతున్నారు. అక్రమసంబంధాలతో విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐ గా పని చేస్తున్న ఇఫ్తార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న...

పేరుమోసిన రౌడీ షీటర్ మొహమ్మద్ ఖైజర్ అలియాస్ చోర్ ఖైజర్‌ అరెస్ట్..

హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఘటన.. వివరాలు వెల్లడించిన హబీబ్ నగర్ పోలీసులు.. హైదరాబాద్ : హబీబ్ నగర్ పోలీసులు, సౌత్ వెస్ట్ జోన్, ఆసిఫ్ నగర్ డివిజన్, హైదరాబాద్ పోలీసులు ఒక పేరుమోసిన రౌడీ షీటర్ మహ్మద్ ఖైజర్ అలియాస్ ఖైజర్ అలియాస్ చోర్ ఖైజర్ అలియాస్ పహెల్వాన్ ఖైజర్ అలియాస్ మల్లేపల్లి ఖైజర్,...

కరీంనగర్‌లో తనికీలు ..

రూ. 2.36 కోట్ల నగదు పట్టివేత కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ ఎల్‌.సుబ్బరాయుడు వెల్లడి కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమం గా డబ్బు, మద్యం, ఇతరములను నిరోధించుటకు పలు చోట్ల చెక్‌ పోస్టు లను ఏర్పాటు, ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నామని కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ ఎల్‌.సుబ్బరాయుడు తెలిపారు....

అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌ అల్లుడు..

కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్‌ అత్తను కాల్చి చంపాడు. గుండ్లసింగారంలో జరిగిన ఘటన.. హన్మకొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా.. నిందితుడిని ప్రసాద్‌గా గుర్తించారు. ప్రసాద్‌ రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్తా అల్లుడి విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం....

రూ.19.5 లక్షల విలువగల గంజాయి పట్టివేత

కొత్తగూడెం : వాహనాల తనిఖీలో భాగంగా రూ.19.5లక్షల విలువ గల 78కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం ఎఎస్పీ పరితోష్‌పంకజ్‌ ఉత్తర్వుల మేరకు బుధవారం ఉదయం ఆర్‌టిఎ చెక్‌పోస్ట్‌, కూనవరం రోడ్డు వద్ద ఎస్‌ఐ పివిఎన్‌.రావు , అందాసు హరీష్‌లు బలెనో కార్లో 40కిలోలు, వెనుక వస్తున్న టాటా ఇండిగోకార్లో 38కిలోల గంజాయితో చిత్రకొండ,...

చంద్రబాబు, లోకేశ్ వేల కోట్లను దోచుకున్నారన్న అంబటి రాంబాబు..

ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారని వ్యాఖ్య 175 స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామన్న మంత్రి తెలుగుదేశం పార్టీ సర్వనాశనం కావడానికి నారా లేకేశ్ ముఖ్య కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇదంతా చంద్ర బాబుని అండగా చూసుకొని చేసారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా టీడీపీ శ్రేణులు అర్థం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు,...

టి.ఎస్.పీ.జె.ఏ.సి. రాష్ట్ర అధ్యక్షులు వలిగొండ నరసింహ అక్రమ అరెస్టు..

నిరసనగా ఓయూ పోలీస్ స్టేషన్ వెళ్లిన అన్ని విద్యార్థి సంఘాల నేతలు.. హైదరాబాద్ : ఓయూలో కేటీర్ రావటానికి వ్యతిరేకిస్తూ విద్యార్థుల నిరుద్యోగుల సమస్యల పైన కనీసం స్పందన కూడా లేని ఇటువంటి చేతగాని మంత్రి ఓయూ లోకి అడుగుపెట్టే అర్హత లేదు అని, దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ రా అని టి.ఎస్.పీ. జేఏసీ ఇచ్చిన...

హుక్కా ఫ్లెవర్స్ దొంగిలించి అమ్ముతున్న 4ముఠా సభ్యులను అరెస్ట్..

నిందితులను అదుపులోకి తీసుకున్న అబిడ్స్ పోలీసులు హైదరాబాద్ : అర్ధ రాత్రి దుకాణాలు మూసివేసిన తరువాత మాటు వేసి షెటర్లను బద్దలగొట్టి విలువైన వివిధ రకాల హుక్కా పదార్థాలను దొంగలిస్తున్న ముఠా అబిడ్స్ ఎం.జె మార్కెట్ లోని 29న అగర్వాల్ ఛాంబర్ ట్రూప్ బజార్ లోని ఓ హుక్కా షాపులో దొంగతనానికి పాల్పడింది.. దొంగిలించిన హుక్కా...

మల్లాపూర్ లో “పెట్రోల్ దొంగలు”..

ఐఓసీ, బిపిసిఎల్ పెట్రోల్ ట్యాంకర్ల యజమానులే దొంగలు…. ప్రమాదాలు జరిగితే కాలనీ కాలనీలే బుగ్గిపాలు…. ఎస్ఓటి పోలీసుల రైడ్ లో కీలక విషయాలు…. స్థానిక పోలీసుల సహకారంతోనే ఇదంతా…. నాచారం : తెలంగాణ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ కేంద్రాలకు మల్లాపూర్, చర్లపల్లి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఇక్కడ బిపిసిఎల్, హెచ్ పిసి ఎల్ గ్యాస్, పెట్రోల్, డిజిల్ రాష్ట్రంలోని...
- Advertisement -

Latest News

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం...
- Advertisement -