Friday, May 3, 2024

police station

విధి నిర్వహణలో అధికారులు పోటీపడి విధులు నిర్వహించాలి

కుకునూరుపల్లి పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌ క్రైమ్‌ రేటు తగ్గించే విధంగా సమన్వయంతో విధులు నిర్వహించాలి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి గజ్వేల్‌ : విధి నిర్వహణలో అధికారులు పోటీపడి విధులు నిర్వహించాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత తెలిపారు, బుధవారం కుకునూరు పల్లి పోలీస్‌ స్టేషన్ను సందర్శించారు. కుకునూరు పల్లి పోలీస్‌ స్టేషన్‌...

జవహర్‌ నగర్‌ హత్య కేసును చేదించిన పోలీసులు..

జవహర్‌ నగర్‌ : జవహర్‌ నగర్‌ రియాల్టర్‌ చాట్ల వేణు హత్య కేసులో నింది తులను మంగళవారం ఉదయం అరెస్టు చేయడం జరిగింది. జవహర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్లో నిర్వహిం చిన పత్రిక సమావేశంలో డీసీపీ గిరిధర్‌ తెలిపిన వివరాల ప్రకారం పక్క ప్రణాళిక ప్రకారం వేణు హత్య జరిగిందని, లక్ష్మణ్‌, పవన్‌ లు...

బంట్వారంలో తిష్ట వేసిన సమస్యలు

ప్రధాన రోడ్డుపై వీధి దీపాలు లేక చిమ్మ చీకట్లు పట్టించుకోని పాలకులు, అధికారులుబంట్వారం : గత నెల రోజులుగా బంట్వారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల మెయిన్‌ రోడ్‌ లో లైటింగ్‌ లేక అనేక మంది గ్రామ ప్రజలు ఇతర గ్రామాల ప్రజలు చూసి మండలం లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అని ముచ్చటించు...

చెట్లు నరికిన ప్రభుత్వ ఉద్యోగి పై చర్యలేవి.?

జిల్లా అధికారికి తెలియకుండానే కార్యదర్శి నిర్వాహకం.. చెట్లు నరికి ఐదు రోజులు అవుతున్న చర్యలు శూన్యం.. ప్రభుత్వ ఉద్యోగికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు.. చెట్లు నరికిన విషయం నా దృష్టికి రాలేదు : డీపీిఓ..సూర్యాపేట జిల్లా పెన్‌ పహాడ్‌ మండలం ధర్మపురం శివారు మేఘ తండా వెళ్లే దారిలో హరితహారంలో నాటిన 30 కి పైగా...

హైదరాబాద్‌లో రేవ్‌పార్టీ…

సినీ నిర్మాతతో పాటు మిగతా ఐదురుగురు ప్రముఖులు అరెస్టుహైదరాబాద్‌ మాదాపూర్‌లో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మాదాపూర్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో రేవ్‌పార్టీ నిర్వహిస్తుండగా నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. సినీ నిర్మాత వెంకట్‌ సహా ఐదుగురు ప్రముఖులను అధికారులు...

నేరాల నియంత్రణపై దృష్టి పెట్టండి

రౌడీ, కేడీలపై నిరంతరంగా నిఘా ఉండాలి. ఖమ్మ పీఎస్‌ను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌..ఖమ్మం క్రైమ్‌ : పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏ తరహా నేరాలు ఎక్కువ నమోదవుతున్నాయో వాటి నియంత్రణకై దృష్టి పెట్టాలని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ పోలీస్‌ అధికారులకు ఆదేశించారు.బుధవారం ఖమ్మం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ను ఆకస్మికంగా సందర్శించి...

ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

పోలీస్‌ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచండి పోలీస్‌ స్టేషన్‌ను శుభ్రంగా ఉంచండి పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ తల్లాడ కల్లూరు పోలీస్‌ స్టేషన్‌లు ఆకస్మిక సందర్శన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన వారియర్‌తల్లాడ : ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై పోలీస్‌ సిబ్బంది తక్షణమే స్పందించి వారికి సత్వర పరిష్కారం చూపించాలని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు....

చేవెళ్లలో భగ్గుమన్న భూ దందా…

ఏంఆర్ఓ ఆఫీస్ ముందే తన్నులాట.. అగ్రిమెంట్ చేసి రూ 6 కోట్లు తీసుకున్నబాలగోని బాల్‌ రాజ్‌గౌడ్ అనే రియ‌ల్ట‌ర్.. బౌన్సర్లతో ఐదుగురిపై దాడి చేయించిన వైనం.. గాయాలతో పోలీస్ స్టేషన్‌ చేరిన ఇరు వర్గాలు.. పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన అగ్రిమెంట్ దారులు.. చేవెళ్ల‌సి : చేవెళ్ల తాహ‌సిల్దార్ కార్యాల‌యం ముందే ఓ బౌన్స‌ర్ ఐదుగురి త‌ల‌లు ప‌గ‌ల‌గొట్టి వీరంగం సృష్టించాడు.. ఇది...

ట్రాన్స్‌ జెండర్లకు కౌన్సిలింగ్‌ సెంటర్‌ ప్రారంభించిన డీజీపీ

మీర్‌పేట్‌ : సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారని, అయితే వారి హోదా, ఆత్మగౌరవం వల్లనే సరైన గుర్తింపు లభిస్తుందని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. రకరకాల మనుషుల్లో ట్రాన్స్‌ జెండర్లు కూడా ఓ వర్గంగా ముద్ర పడ్డారని, వారిని సైతం ఇతర వర్గాలతో సమానంగా తయారు చేసే లక్ష్యంతో మీర్పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో...

70 వేలకు మహిళను కొనుగోలు..

ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్న దుర్మార్గుడు.. ఆమె పద్దతి నచ్చకపోవడంతో గొంతు కోసి హత్య.. ఢిల్లీలో వెలుగు చూసిన అమానుష ఘటన..న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మధ్యవర్తి ద్వారా రూ.70వేలకు ఒక మహిళను కొనుగోలు చేసి వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె ప్రవర్తన నచ్చక...
- Advertisement -

Latest News

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం...
- Advertisement -