Monday, May 6, 2024

narendra modi

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢల్లీిలో జరిగిన ‘ఇన్ఫినిటీ ఫోరమ్‌ 2.0’ సదస్సులో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ’ప్రస్తుత ఆర్థిక...

సోనియాగాంధీకి ప్రధాని మోడీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాందీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్‌ విూడియాలో సోనియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కాంగ్రెస్‌ నాయకురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సోనియాకు గ్రీటింగ్స్‌ తెలియజేశారు. ‘సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు...

అసెంబ్లీలో గెలిచిన ఎంపిలు లోక్‌సభకు రాజీనామాలు

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు బుధవారం తమ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ నేతలు పార్లమెంట్‌లోని స్పీకర్‌...

సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారు

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చెన్నై (ఆదాబ్‌ హైదరాబాద్‌): సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపించారు. కరూర్‌ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లా డుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యల ను ప్రస్తావిం చారు. మధ్యప్ర దేశ్‌...

మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం

మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారం ప్రజల తీర్పును స్వాగతించిన ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలనుంచి అందిన తీర్పుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఖర్గే, రాహుల్‌ న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లోను ఆ పార్టీ ప్రభు త్వాలు ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై...

ఉద్గారాల తీవ్రత 45 శాతం తగ్గాలి

శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచుతాం ఆదే లక్ష్యంగా భారతదేశం పని చేస్తుంది కాప్‌-28 సదస్సులో ప్రధాని మోడీ పలు దేశాధినేతలతో మోడీ మర్యాదపూర్వక భేటీ! దుబాయి : ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించడమే భారతదేశ లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్‌లో శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. 2028లో భారత్‌లో...

నమో ఛాయిస్‌ తెలంగాణ..?

పోటీకి మోడీకి ఆసక్తి లోక్‌ సభా స్థానమేదనే దానిపై రాని స్పష్టత కరీంనగర్‌, నిజామాబాద్‌, పాలమూరు, మల్కాజ్‌గిరిలపై నజర్‌..? ఢిల్లీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా చర్చ తెలంగాణ నుంచి బరిలో దిగితే ఏపీ..? కర్నాటకలోనూ కలిస్తోందనే అంచనాలో బీజేపీ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో డేరింగ్‌ స్టెప్‌ తీసుకోబోతున్నట్లు సమాచారం. నమో ఈసారి తెలంగాణ నుంచే...

సొరంగం నుంచి బయటపడ్డ కార్మికుల్లో ఉద్వేగం

రెస్క్యూ టీమ్‌ను అభినందించిన ప్రధాని మోడీ.. సొరంగంలో చిక్కుకున్న వారి ధైర్యం స్ఫూర్తిధాయకం న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు బయటకు వచ్చారు. 17 రోజుల పాటు పలు రకాలు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించిన అధికారులు మంగళవారం రాత్రి రాట్‌ డ్రిల్లింగ్‌ పద్దతితో కార్మికులను రక్షించి ఆస్పత్రికి...

కబ్జాకోర్లు కావాలా..ప్రశ్నించే గొంతుక కావాలా?

రెండుసార్లు ఒడించారు.. అవకాశమివ్వండి..! కరీంనగర్ కు రక్షణ కవచంగా మారతా నిరంతరం మీకోసమే కొట్లాడుతున్నా నాకు మోడీ ఆశీస్సులున్నాయ్… మీ వెనక నేనున్నా రాష్ట్రమంతా మీ తీర్పు కోసం ఎదురు చూస్తోంది.. కరీంనగర్ లో బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగం కరీంనగర్ : ‘‘పేదల కోసం కష్టపడి పనిచేసిన నాలాంటోళ్లను గెలిపించకపోతే… పేదల కోసం ఎందుకు కొట్లాడాలని నా కార్యకర్తలు ప్రశ్నిస్తే నేనేం...

తెలంగాణలో బీజేపీ ప్రచారహోరు

సుడిగాలి పర్యటనలతో ప్రధాని మోడీ ప్రచారం తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం తొలి బిసి ముఖ్యమంత్రిని నియమిస్తామని ప్రకటన అంథ విశ్వాసాల ముఖ్యమంత్రి అసవరం లేదని వ్యాఖ్య పివిని అవమానించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపు హుజూరాబాద్‌తో ట్రైలర్‌ చూపామని వ్యాఖ్య కరీంనగర్‌,మహబూబాబాద్‌ సభల్లో ప్రధాని మోడీ ప్రచారం మరో 24 గంటల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో పార్టీలు జోరుగా ప్రచారం...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -