బీఆర్ఎస్, కాంగ్రెస్కు వ్యతిరేకంగా వారు కదులుతున్నారు..
యువతను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ది..
తెలంగాణ వెనకబాటుతనానికి కారణం కాంగ్రెస్ పార్టే..
ఇరు పార్టీలపై ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి..
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరిన పలువురు నాయకులు..
హైదరాబాద్ : రాష్ట్రంలో నిశ్శబ్ధంగా ఉన్న యువత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్...
జనసేనానితో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల భేటీ..
అన్ని అవకాశాలను చర్చించిన నేతలు..
పవన్ కళ్యాణ్ కార్యాలయంలో జరిగిన మీటింగ్..
సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న సమావేశం..
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు.. తెలంగాణ సమరంలో పోటీచేసేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన...
సీఎం వద్ద మేనిఫెస్టోపై హరీష్, కేటీఆర్ చర్చ పెద్ద డ్రామా
సీఎం పదవి కోసమే ఇద్దరూ కొట్టుకుంటున్నారట
కేసీఆర్ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ కాలేదు
అత్యంత దీనావస్థలో బీఆర్ఎస్ ఉంది
అడ్డా కూలీలకు పైసలిచ్చి కండువా కప్పి షో చేస్తూ ప్రచారం చేసుకునే దుస్థితి బీఆర్ఎస్ ది
ఎంఐఎం, కాంగ్రెస్ తో కలిపి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు...
జెండా ఊపి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
నేటి నుంచే అమలులోకి పొడిగించిన రైలు సేవలు..
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నాలుగు రైలు సర్వీసుల పొడిగింపును నేడు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు సేవలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి.. ఈ పొడిగింపులో హడప్సర్ – హైదరాబాద్...
మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్..
ఎంతవరకు ఫైనల్ అవుతుందో అన్న సర్వత్రా ఆసక్తి..
హైదరాబాద్ : తెలంగాణలో శాసన సభ ఎన్నికల నగారా మోగనుండటంతో అభ్యర్థుల ఎంపికపై భాజపా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.. కాగా ఏకాభిప్రాయం కుదిరిన 40 మందితో కూడిన జాబితాను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది.. ఈ జాబితాను జాతీయ...
తెలంగాణ ఉద్యమకారులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించారు..
విజ్ఞప్తి చేసిన టి.ఎస్. జాక్, ఓయూ జాక్.. ప్రతినిధులు..
హైదరాబాద్ : శనివారం రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి టి.ఎస్. జాక్, ఓయూ జాక్ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. దీనికి వారు సానుకూలంగా స్పందించారు.. ఉస్మానియా...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
ట్యాంక్ బ్యాండ్ పై కాకా విగ్రహానికి నివాళులు..
పాల్గొన్న బండి, వివేక్ వెంకట స్వామి, లక్ష్మణ్..
హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) గారి 94వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్...
పసుపు బోర్డు, గిరిజన వర్సిటీకి కేంద్రం ఆమోదం
కృష్ణాజలాల వివాదంపై బోర్డు ఏర్పాటు
ఉజ్వల గ్యాస్ సిలిండర్ మరో 300 రాయితీ
కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు ప్రకటన
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది....
పలు కీలక అంశాలపై చర్చ..
ఈనెల 10న రాష్ట్రానికి రానున్న అమిత్ షా..
గతంలో ఎన్నడో లేని విధంగా పాలమూరు సభ సక్సెస్ : కిషన్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భేటీకి సంబంధించిన విషయాలను...
బీజేపీ కండువా కప్పుకున్న చిత్తరంజన్ దాస్, కృష్ణా యాదవ్..
కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ ఆధ్వర్యంలో చేరికలు..
హైదరాబాద్ : మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, కృష్ణాయాదవ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆగస్టు 30నే బీజేపీలో చేరేందుకు కృష్ణాయాదవ్ వచ్చారు. కానీ పార్టీలో చేర్చుకోకుండా...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...