Monday, October 2, 2023

Kishan Reddy

బీజేపీలో చేరిన మాజీ మంత్రులు..

బీజేపీ కండువా కప్పుకున్న చిత్తరంజన్ దాస్, కృష్ణా యాదవ్.. కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ ఆధ్వర్యంలో చేరికలు.. హైదరాబాద్‌ : మాజీ మంత్రులు చిత్తరంజన్‌ దాస్‌, కృష్ణాయాదవ్‌ బీజేపీ కండువా కప్పుకున్నారు. కిషన్‌ రెడ్డి, ఈటల, డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆగస్టు 30నే బీజేపీలో చేరేందుకు కృష్ణాయాదవ్‌ వచ్చారు. కానీ పార్టీలో చేర్చుకోకుండా...

బీజేపీని ఇరకాటంలో నెట్టడానికి బీఆర్‌ఎస్‌ కుట్రలు

కేసీఆర్‌కి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు ట్రిపుల్‌ఆర్‌కు భూ సేకరణ చేయని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రనికిచ్చిన కేంద్రం నిధులపై బహిరంగ చర్చకు కేసీఆర్‌ సిద్ధమా? కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సవాల్‌ నాకు కేసీఆర్‌, కేటీఆర్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు హైదరాబాద్‌ : నాకు కేసీఆర్‌, కేటీఆర్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు అని కేంద్ర మంత్రి,...

గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబానికి సేవచేసే వ్యక్తులనుఎమ్మెల్సీలుగా తీసుకోవాలా..? అవి సేవకులకు ఇచ్చే నామినేటెడ్ పదవులు.. హైదరాబాద్ : గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయానికి అభినందనలు తెలుపడంతోపాటు ధన్యవాదాలు చెబుతున్నాం అన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.. గవర్నర్​ కోటా, రాష్ట్రపతి...

ఇది చారిత్రాత్మక ఘట్టం..

వందే భారత్‌ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కార్యక్రమంలోపాలు పంచుకున్న గవర్నర్‌ తమిళి సై.. దేశంలో చారిత్రక, ప్రఖ్యాత 111 నగరాలను అనుసంధానం చేసే ప్రక్రియ అన్న మంత్రి.. హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ మోడ్‌లో జెండా ఊపి...

‘‘జమిలి’’ అంటే అంత జంకెందుకు.. ?

మోదీ ఛరిష్మా సునామీలో కేసీఆర్ కొట్టుకపోవడం ఖాయం దేశద్రోహుల పార్టీని సంత్రుప్తి పర్చేందుకే కేసీఆర్ జాతీయ సమైక్యతా రాగం.. పబ్లిక్ గార్డెన్ లో కాదు…దారుస్సలాంలో ఉత్సవాలు జరుపుకోండి కేసీఆర్ పాలనలో మంత్రులంతా డమ్మీలే… సలహాదారులే మంత్రులకంటే పవర్ పుల్ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్…. రిటైర్డైన ఇతర రాష్ట్రాల అధికారులకు కోట్ల జీతాలతో సలహాదారుల పదవులా? 22 లక్షల మంది కౌలు రైతులకు నయాపైసా...

బీజేపీ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ..

సొమ్మసిల్లి పడిపోయిన కిషన్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరుద్యోగ దీక్ష కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన '24 గంటల నిరాహార దీక్ష'ను పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను బలవంతంగా నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కిషన్ రెడ్డి చేతికి, ఛాతికి...

24 గంటలపాటు కిషన్ రెడ్డి నిరాహార దీక్ష..

మన ఉద్యోగాలు మనకే కావాలంటూ కేసీఆర్ పై ఫైర్ కిషన్ రెడ్డి అరెస్ట్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత.. నేటి ఉదయం 6 వరకు ఉపాసవాస దీక్ష చేస్తానన్న కిషన్ రెడ్డి బుధవారం సాయంత్రం వరకే అనుమతి ఉందన్న పోలీసులు బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్రవాగ్వాదం కిషన్ రెడ్డి దీక్షను భగ్నం.. పోలీసుల అదుపులో కిషన్ రెడ్డి.. హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ...

జీ 20 సదస్సు 21వ శతాబ్దపు అత్యంత విజయవంతం..

అభివర్ణించిన కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి.. ఇది కేవలం మోడీ వల్లే సాధ్యమైంది.. వసుధైవ కుటుంబం అనే సందేశానికి ప్రధాని కట్టుబడి ఉన్నారు.. హైదరాబాద్ : ప్రపంచ ఐక్యత, సహకారాన్ని పెంపొందించడంలో భారత్‌ విశేష కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం.. దేశ నాయకత్వానికి...

ధరణి పేరుతో బీఅర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దందా

కేసిఆర్‌ రైతు వ్యతిరేకి, మోడీ రైతు పక్షపాతి ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు చెల్లించాలంటేరాష్ట్రంలో ఉన్న భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్యకర్తలుసిద్దంగా ఉండాలి బీజేపీ కిసాన్‌ మోర్చా రైతు సమ్మేళనంలో పాల్గొన్నబీజేపీ చీఫ్‌ గంగాపురం కిషన్‌ రెడ్డిఇబ్రహీంపట్నం :ధరణి పేరుతో బీఅర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు దందా చేస్తూ అవినీతి సొమ్ము సంపాదిస్తున్నారనీ కేంద్ర...

తెలంగాణకు కొత్త రైల్వే ప్రాజెక్టులు..

దశాబ్దాల కల నెరవేరబోతోంది.. వాణిజ్యపరంగా, రవాణా సౌకర్యాల అభివృద్ధి.. రాష్ట్రం సహకరించకపోయినా కేంద్రం ముందుకొచ్చింది.. పలు ప్రాంతాలకు రైలు అనుసంధానం చేసే ప్రాజెక్టులు.. తెలంగాణ అభివృద్దే కేంద్రం ధ్యేయం : కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజల ఆకాంక్షలు నెరవేరనున్నాయి.. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి...
- Advertisement -

Latest News

గాంధీ జయంతి సందర్బంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం..

కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి జనగామ : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా బీజేపీ...
- Advertisement -