Sunday, October 27, 2024
spot_img

Kishan Reddy

మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

ఆ వార్తలన్నీ ఊహాగానాలే.. పీ.ఐ.హెచ్. యూనిట్ నిర్మాణానికి ఈ నెల 8న శంఖుస్థాపన చేయనున్న ప్రధాని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్.. అయోధ్యాపురం పరిసర ప్రాంతాల్లో కిషన్ రెడ్డి బృందం పర్యటన.. విభజన హామీల్లో ఒకటైన కోచ్ ఫ్యాక్టరీకి ప్రత్యామ్నాయంగా పీ.ఓ.హెచ్. యూనిట్ నిర్మాణానికి ఈ నెల 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ఈక్రమంలో అయోధ్యపురం...

తనదైన శైలిలో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన ముప్పవరపు వెంకయ్యనాయుడు..

50 ఏళ్ళ ప్రజా జీవన సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని అటెండర్ నుంచి ఐ. ఏ.ఎస్ అధికారి వరకూ సత్కారం సేవా భావంతో జీవితంలో ముందుకు సాగాలని పూర్వ సహచర బృందానికి సూచన జీవితంలో ఉన్నతి కొరకు అష్ట గుణాల ప్రాధాన్యతను తెలియజేసిన శ్రీ వెంకయ్యనాయుడు ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి, అభినందించిన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీవిత...

కిషన్ రెడ్డిపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అసహనం.. !

తాను హైదరాబాద్ లో ఉన్న విషయం తెలిసికూడా గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావోత్సవాలకు తనను ఆహ్వానించ కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు బండారు దత్తాత్రేయ.. తాను ఒక రాష్ట్రానికి గవర్నర్ నని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా కూడా తనను గుర్తించకపోవడం సరికాదని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -