Monday, May 6, 2024

khammam

పొంగులేటికి దెబ్బ మీద దెబ్బ…

10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా కేసు.. హైకోర్టుకు వెళ్లినా తప్పని చుక్కెదురు.. అధికారులు, పొంగులేటి వర్గీయుల మధ్య వాగ్వివాదం.. సర్వేలో తేలిన 22 కుంటల ప్రభుత్వ భూమి.. భూమి స్వాధీనం చేసుకున్న అదికారులు.. పార్టీ గొడవలలో ప్రదాన అనుచరులపై కేసులు.. ముప్పేట ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం నుంచి దెబ్బ...

అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్‌

గడువలోగా పనులు పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ ఖమ్మం : ఐడిఓసి ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఈ.వి.ఎం గౌడౌన్‌ పనులను జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ సోమవారం తణిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. నూతన ఇవిఎం గౌడౌన్‌ పనులు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందే...

ఏటియంలలో భారీ చోరీ..

26 ఏటీఎం కార్డులతో రూ. 7 లక్షల స్వాహా.. సాంకేతిక పరిజ్ఞానంతో డబ్బులు డ్రా చేసిన వైనం.. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. వైరా : ఖమ్మం జిల్లా వైరా. తల్లాడ మండల కేంద్రాల్లో.. డిసిసిబి బ్యాంక్‌ ఎటిఎం లలో ఏటీఎం కార్డులతో గుర్తుతెలియని దొంగలు నగదు చోరీ చేశారు. జులై ఒకటో తేదీన...

అప్రమత్తంగా ఉండండి

పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవు… జిల్లాలో ఇప్పటివరకు 18 డెంగ్యూ పాజిటివ్‌ కేసులు నమోదు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ వుంటే డెంగ్యూ సోకే అవకాశం. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. బీ. మాలతి. ఖమ్మం : సీజనల్‌ వ్యాధులు పట్ల అవగాహన కల్గివుం డాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తో వ్యాధులు దరిచేరకుండా కాపాడుకోవచ్చని జిల్లా వైద్య,...

ఈనెల 8న ఉదయం 9 గంటలకే మోదీ ‘‘విజయ సంకల్ప సభ’’

15 లక్షల జన సమీకరణతో ఓరుగల్లును పోరుగల్లుగా మారుద్దాం.. కాంగ్రెస్ అనే కిరాణ దుకాణంలో కాస్ట్ లీ మెటీరియల్ చేరింది.. కేసీఆర్ దగ్గర కావాల్సినంత డబ్బుంది… ఆ పార్టీని కొనేందుకు సిద్ధమయ్యారు.. కాంగ్రెస్ రాష్ట్రంలో ఎక్కడుంది? దుబ్బాక నుండి టీచర్ ఎమ్మెల్సీఎన్నికల వరకు ఆ పార్టీకి డిపాజిట్లే దక్కలే.. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభ పాదయాత్ర ముగింపు సభనా?జాయినింగ్స్ సభనా?...

గంజాయిపై ఉక్కుపాదం

అక్రమ రవాణ నివారణకు స్పెషల్‌ టాస్క్ఫోర్స్‌ ఎంఆర్పీకి మించి మద్యం విక్రయాలు చేస్తే కేసులు ఎక్సైజ్‌ డిప్యూటీ కమీషనర్‌ జీ.జనార్దన రెడ్డి నేలకొండపల్లి : గంజాయి రవాణా పై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎక్సైజ్‌ డిప్యూటీ కమీషనర్‌ జీ. జనార్ధన రెడ్డి తెలిపారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణా ను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు....

మత్తు పదార్థాల దుష్పలితాలపై అవగాహన పెంచండి జిల్లా సంక్షేమ అధికారిని జి. జ్యోతి

ఖమ్మం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏర్పడుతున్న దుష్ఫలితాల గురించి, అక్రమ రవాణాను . అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశంతో 26వ తేదీన స్థానిక జిల్లా కేంద్రంలో మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -