పార్టీ మారానని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు..
తాను ప్రజల కోసమే పార్టీ మారినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్ ది మూడు పార్టీలు మారిన చరిత్ర అంటూ వ్యాఖ్య
జగదీశ్ రెడ్డికి వేల కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయి?
తాను పార్టీ మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్...
విద్యుత్ రంగంలో జరిగిన స్కాంలపై విచారణ
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
షబ్బీర్ అలీని, అజారుద్దీన్ను ఓడించేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం
అదే మజ్లిస్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్న
తాము ఎవరికీ భయపడమన్న అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ శాసన సభలో విద్యుత్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీ...
కేసీఆర్ హయాంలో సృష్టించిన అభివృద్ధిపై డాక్యుమెంట్
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులకు చెక్ పెట్టే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంట్ను రిలీజ్ చేసింది. ఇందులో కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడించింది. అసెంబ్లీ...
రిటైర్డ్ అయిన భర్తకు ఎక్స్ టెన్షన్ ఇప్పించుకున్న వైనం..
కేసీఆర్ కు బానిసలా మారి ఉద్యోగుల పొట్టకొట్టిన దుర్మార్గం..
ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని శ్రీనివాస్ గౌడ్తన బినామీగా మమత నియామకం..
రెండు పీ ఆర్ సి లు కోల్పోయిన ఉద్యోగులు..
కేసీఆర్ భజనలో మునిగితేలిన దౌర్భాగ్యం..
కంచె చేను మేసిన చందంగా స్వార్ధపూరిత రాజకీయం..
పేరుకే మమత ఆమె చరిత్రలో మమత...
ఎవర్ని ఉపేక్షించొద్దు కఠిన చర్యలు తీసుకోవాలి
డ్రగ్స్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలి
కేసీఆర్ పాలనలో మాదకద్రవ్యాల మత్తులో తెలంగాణ
గతంలో పట్టుబడిన వారిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి
పసి పిల్లలపై పంజా విసురుతున్న డ్రగ్స్ మాఫియా
డ్రగ్స్ పై ఎన్నో సంచలనాత్మక కథనాలను ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్...
పంటభూములకే ఇవ్వాలి.. బీడు భూములకు ఇవ్వొద్దు..
రైతుబంధు ఎంపిక పారదర్శకంగా ఉండాలి
సన్న చిన్న కారు రైతులకే రైతుబంధు సాయం
క్షేత్రస్థాయిలో రైతుల వివరాలు సేకరించాలి
రైతుబంధుతో భూస్వాములకు లబ్ధి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైతుకు భరోసా ఇవ్వాలని రైతు బంధు పథకాన్ని రూపొందించారు. ఈ పథకం...
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైంది
కాలు జారి పడటంలో ఆంతర్యం ఏమిటి
తుంటి ఎముక విరగడం పలు అనుమానాలకు తావిస్తోంది
ఆరోజు రాత్రి ఏమైందన్న అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నంది నగర్ లోని ఇంటికి రావడానికి గల కారణాలేంటి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు హంగు ఆర్భాటాలు ఏమయ్యాయి....
నేరుగా నందినగర్ ఇంటికి చేరిక
దిష్టితీసి ఇంట్లోకి తీసుకెళ్లిన కుటుంబ భ్యులు
వెంటవచ్చిన కెటిఆర్ తదిరులు
కెసిఆర్ భద్రతను కుదించిన ప్రభుత్వం
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. నేరుగా బంజారాహిల్స్ నంది నగర్లోని తన సొంతింటికి వెళ్లారు. ఆయనకు ఇంటివద్ద...
విమర్శకులకు స్మితా సబర్వాల్ ట్వీట్ సమాధానం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్పై వెళ్తున్నారంటూ వస్తున్న ఫేక్ వార్తలను సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్ కొట్టిపారేశారు. స్మితా తన ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటానని వివరణ ఇచ్చారు. తెలంగాణ కేడర్కు చెందిన ఐఎఎస్గానే విధులు నిర్వహిస్తానని స్మితా పేర్కొన్నారు....
నేడు యశోదా నుంచి డిశ్చార్జ్
నందినగర్ ఇంటికి వెళ్లేందుకు నిర్ణయం
హైదరాబాద్ : తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్ లోని నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు వైద్యులు అవసరమైన ఏర్పాట్లు...
రాజ్యాంగం సాక్షిగా సరియైన నాయకుడికి ఓటు వేయలేమా..? యువతలో ఎన్నికల చిచ్చు.. పెడుతున్నది.. ఎవడు.. భారతదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాల, మతాల, నాయకులు అంటూ మన...