Monday, April 29, 2024

kcr

కేసీఆర్ ప్రభుత్వం సైధవుడి పాత్ర పోషిస్తోంది..

తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే వాటిని తెలంగాణలో అమలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం సైంధవుడు పాత్ర పోషిస్తున్నదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్...

కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో కలెక్టరేట్, ఎస్.పి కార్యాలయాన్ని కూల్చివేయాలి..

తెలంగాణ రాష్ట్ర సి.ఎస్. వినతి చేసిన కాగ్రెస్ లీడర్ బక్క జడ్సన్.. మంగళవారం రోజు తెలంగాణ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి కి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కలెక్టరేట్, ఎస్.పి కార్యాలయాన్ని కూల్చివేయ్యాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారత సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నంబర్ 5016 ఆఫ్ 2016- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్...

ప్రజలకు సేవచేయాలనుకునే వారు బీజేపీలో చేరతారు..

ఆసక్తికర కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఈటలపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించాం.. తెలంగాణలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది.. పార్లమెంట్ వాస్తు సూపర్ గా ఉంది..గిట్టని వారే ఓపెనింగ్ కి రాలేదు : అర్వింద్.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో ఏ పార్టీకి...

కేసీఆర్ ని మరోసారి గెలిపిద్దాం – సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్

రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఇదే జోష్ ను కొనసాగిద్దాం.. మన సుఖానికి, సంతోషానికి, ఆస్తికి అంతస్తుకు ఇలా అన్నింటికీ శివుడే కారణం. అయనే పరమేశ్వరుడు.. ఈ రోజు మన తెలంగాణ ను ఏలుతున్న చంద్రశేఖరుడు కూడా పరమేశ్వరుడే.. బ్లాక్ మెయిల్ రెడ్డి , తొండి సంజయ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి.. బీ.ఆర్.ఎస్. పార్టీ తెలంగాణ...

ఆజ్ కి బాత్

నినునమ్మి ఓటేస్తే నన్నేల ముంచితివి దొర..సారు మాట ఇస్తే - పాణమిస్తాడనికారు గురుతే మనకు ఇలవేల్పు అనుకున్నా..భుజము తట్టినప్పుడు పెద్దన్నవనుకునిమా బతుకులికనుంచి మారిపోతయనుకున్న..ఒక్క పూట నాకు బువ్వ పెట్టినప్పుడునా కడుపు నింపేటి మారాజువనుకున్న..నీ.. కడుపులో దాగున్న కట్లపామిసమునుకనిపెట్టలేదయ్య - కాలయముడివని..బతుకుదెరువు కోసమని బర్రెలు, గొర్రెలు ఇస్తే..పిల్లలతో సల్లంగా బతుకొచ్చు అనుకున్నఇన్నేండ్లకు తెలిసింది నీవు ఆడిన...

పద్మశాలిలను కాపాడుకుంటా..

వెల్లడించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్‌, కేటీఆర్‌కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా...

మాట తప్పడమే కేసీఆర్ నైజం..

9 ఏళ్ళైనా ఒక్క ఎకరం పోడు భూమికి పట్టా ఇవ్వలేదు.. ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తుకొస్తారు.. గిరిజనులమీద కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోదు రైతు భరోసా యాత్రలోపాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..హైదరాబాద్, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ )పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

ఆజ్ కి బాత్

దశాబ్ది ఉత్సవాలు దేనికి ?1200 మంది అమరవీరుల ఆశయాలు నెరవేర్చనందుకా?ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టినందుకా?మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకా?డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీలతో పేదలను మోసం చేసినందుకా?దళితులకు మూడెకరాల భూమి అంటూఎకరం భూమి కూడా పంచనందుకా?గొల్ల - కురుమలకు, బెస్త - ముదిరాజులకు,మాల - మాదిగలకు, ఆదివాసి-గిరిజనులకుచిచ్చు పెట్టినందుకా?ధరణి పేరుతో...

వీరులారా వందనం.

వీరులారా వందనం.. అమరులారా వందనంఅంటూ ఎలుగెత్తి చాటిన దరువు ఎల్లన్న..హృదయ వేదన ఎక్కడ పోయింది.. ?తెలంగాణ అమరవీరుల కన్నీటిలో కరిగిపోయింది..ఉన్నత విద్య నభ్యసించిన ఎల్లన్న ఆక్రోశం ఆవిరైపోయింది..తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలనువుత్తేజులని చేసిన దరువు ఎల్లన్న లాంటిమహోన్నతుల ఆశయాలను అధః పాతాళానికితొక్కిన దొరతనం ఫలితం అనుభవించక తప్పదు..విప్లవ వీరుల కళ్లనుంచి కారిన రక్తపు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -