(వసూళ్లే మెయిన్ టార్గెట్ గా విధులు నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి కో-ఆర్డినేటర్ రాంబాబు)
దొంగ థంబ్ ఇంప్రెషన్ తో.. జీతాలు కాజేస్తున్న వైనం !
ప్రతీ నెల ఎస్ఎఫ్ఏలకు టార్గెట్లు
మామూళ్లు ఇస్తేనే ఉద్యోగాలకు భద్రత.. లేకుంటే నౌకర్ల ఊడబికుడే
గోషామహల్ సర్కిల్-14 శానిటేషన్ విభాగంలో కో-ఆర్టినేటర్ రాంబాబు అరాచకాలు పట్టించుకోని బల్దియా ఉన్నతాధికారులు
హైదరాబాద్ :చేసేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగం అయితేనేం...
సఫాయి కార్మికులు మరణాల గురించి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశాలు
న్యూ ఢిల్లీ : మ్యాన్హోల్ పారిశుద్ధ్య కార్మికుల మరణాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. మ్యాన్హోల్స్ను శుభ్రం చేస్తూ ప్రాణాలు విడుస్తున్న కార్మికులకు స్థానిక ప్రభుత్వాలు 30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఓ కేసులో...
వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్ : ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ. 4,04,000 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఇప్పటివరకు 1,04,12,250 నగదును సీజ్ చేశారు....
కబ్జాకోరల్లో చిక్కి విలవిల లాడుతున్న వైనం..
లంచాలకు అమ్ముడుపోయిన కొందరు ప్రభుత్వ అధికారులు..
మేము సైతం అంటున్న రెవెన్యూ, ఇరిగేషన్,జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు..
దొంగ డాక్యుమెంట్స్ సృష్టించిన ప్రేమ్ కన్ స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ..
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన 'ఆదాబ్ హైదరాబాద్' ప్రతినిధులు..
ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు జరగకపోవడం శోచనీయం..
అవినీతికి పాల్పడ్డ సీసీపీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి..
తనకు సంబంధిన...
కేటీఆర్ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు
ఎన్డీఎలో చేరుతానని వచ్చినా ఒప్పుకోలేదు
అవినీతి కారణంగానే కేసీఆర్ను దూరం పెట్టా
ఓ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ
కేసీఆర్ను ఓడిరచేందుకు ముందుకు రావాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్లు రెండూ ఒక్కటే
నిజామాబాద్ వేదికగా ప్రధాని మోడీ విమర్శలు
‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్ దిల్లీ వచ్చి నన్ను కలిశారు. తాను కూడా ఎన్డీయేలో చేరతానని అడిగారు. కేటీఆర్కు...
ఇంకా 5 వంతెనలు నిర్మించనున్న హెచ్.ఎం.డీ.ఏ.
ఈ నదులపై మొత్తం 14 బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళిక..
ప్రస్తుతం మూసీపై 3, ఈసా పై 2 చోట్ల నిర్మాణానికి ముందడుగు..
రూ. 68 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ వంతెనలకు టెండర్ ప్రక్రియ పూర్తి..
హైదరాబాద్ : రాజధాని నగర పౌరులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసి, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల)...
లంచాలకు మరిగిన కొందరు ప్రభుత్వ అధికారులు..
ప్రమాదమని తెలిసినా గడ్డి కరుస్తున్న వైనం..
కన్ స్ట్రక్ట్ రియాలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్వాకం..
రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం, గచ్చిబౌలిలో వెలుగు చూసిన ఘటన..
సర్వే నెంబర్ 28, అక్రమంగా సెల్లార్.. ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండానే..అనుమతికి మించి ఎత్తుపెంచి బిల్డింగ్ నిర్మాణం..
జీ.హెచ్.ఎం.సి. అనుమతులను కేర్...
ప్రభుత్వ నియమ, నిబంధనలు మాకు వర్తించవు అంటున్న అక్రమ నిర్మాణదారులు..
టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం వీడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
ఎల్బీనగర్ : జి.హెచ్.ఎం.సి.ఎల్బీనగర్ జోన్లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది… సరూర్ నగర్ సర్కిల్ -5 పరిధిలో కొందరు అక్రమ నిర్మాణ దారులు, టి.ఎస్.బి.పాస్ నియమ, నిబంధనలు భేఖతారు చేస్తూ తమ...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...