Saturday, July 27, 2024

ghmc

మ్యాన్ హోల్స్ మూతలకు రంగులు

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. లోతైన మ్యాన్ హోల్స్ కవర్లకు (రక్షణ మూత) ఎరుపు రంగు.. సేఫ్టీ గ్రిల్స్ ఉండే చోట వాటికి లేత నీలం రంగు వేయాలని నిర్ణయించింది.. రోడ్లపై వెళ్ళేవారు సులువుగా గుర్తు పట్టే విధంగా రంగులలో కవర్లు ఉంటే మంచిదనే ఆలోచనతోనే ఈ...

జలమండలి వర్షాకాల ప్రణాళిక – 2024

రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీ బృందాలు పరిస్థితుల పర్యవేక్షణకు సెంట్రల్ సేఫ్టీ ప్రొటోకాల్ సెల్ క్షేత్ర స్థాయిలో మాన్ సూన్ మేనేజ్ మెంట్ ప్లాన్ ఏ రోజుకు ఆ రోజు నివేదిక తయారీ.. ఉన్నతాధికారులకు సమర్పణ జీహెచ్ఎంసీ పరిధిలో డీప్ మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ బిగింపు డీప్ మ్యాన్ హోళ్లకు ఎరుపు రంగు వేయాలని ఆదేశం వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన...

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయని జీహెచ్‌ఎంసీ బిల్లులో పర్సంటేజీ ఇస్తే పని అయిపోయినట్టే లంచం ఇచ్చినోళ్లకు మాత్రమే బకాయిలు క్లీయర్‌ నాసిరకం పనులకు 20శాతం వరకు కమీషన్‌ వసూలు ఆదాబ్‌ చేతిలో జనార్థన్‌ లంచాల...

అ‘క్రమబద్ధీకరణ’ పై కొరడా

జీవో నంబర్‌ 59పై జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు హైదరాబాద్‌ : జీవో నంబర్‌ 59పై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ క్రమబద్ధీకరణ జరిగిందని పలు ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అందాయి. దీంతో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పునఃపరిశీలన పూర్తయ్యే వరకూ నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇవ్వరాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌...

జీహెచ్‌ఎంసీ, జీఎస్టీ పేమెంట్‌ చేయని అధికారులకు కాంట్రాక్టర్‌ లీగల్‌ నోయిసు జారీ

అధికారులపై న్యాయ పోరాటం.. కాంట్రాక్టర్ల జీవితాలతో ఆడుకునే అధికారులకు బుద్దిచెబుతా.. లక్షల్లో లంచాలు.. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.. ఉన్నాతిధికారులపై చర్యలు శూన్యం : సంగిశెట్టి రవీందర్‌ సాగర్‌.. కాప్రా : కాంట్రాక్ట్‌ బిల్లు లోని జి.ఎస్‌.టీ పేమెంట్‌ సరిగ్గ చేయని అధికారులకు కాంట్రా క్టర్‌ లీగల్‌ నోయిసు జారీ చేసినాము అనిసంగిశెట్టి రవీందర్‌ సాగర్‌ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ...

జంక్షన్ల అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి: కమిషనర్ రోనాల్డ్ రోస్

హైదరాబాద్ : నగరంలో ప్రధాన కూడళ్లలో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం ఖైరతాబాద్ జోన్ సోమాజిగూడ, పంజాగుట్ట, ఎన్.ఎఫ్.సి.ఎల్ వద్ద పురోగతిలో ఉన్న జంక్షన్ల పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ…...

మినర్వా, బ్లూ ఫాక్స్‌ హోటల్‌లో కల్తీ ఆహారం

జి.హెచ్‌.ఎం.సి, అధికారులకు ఫిర్యాదు..? ఎల్బీనగర్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మహా నగరం పలు రకాల వ్యాపార సముదాయం అందులో ముఖ్యమైనవి.. రెస్టారెంట్స్‌ హోటల్స్‌ ఈ రంగంలో తాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌, వంటివి తమ ఆహార పదార్థ రుచలను ప్రపంచానికి పరిచయం చేసింది, హైదరాబాద్‌ మహా నగరంలో సందర్భం ఏదైనా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు...

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కంటోన్మెంట్‌ : నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవం తం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మాజీమంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారు లను ఆదేశించారు. బుధవారం వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని తన నివాసంలో జీఎచ్‌ఏంసి,వాటర్‌ వర్క్స్‌ తదితర శాఖలకు చెందిన అధికారులు ఆయనను...

సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5..

ఇచ్చట అన్ని అక్రమ నిర్మాణాలు నిర్మించబడును…? అక్రమ నిర్మాణ దారులకు కొండంత అండదండలు అందిస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు..? సరూర్‌ నగర్‌ (ఆదాబ్‌ హైదారాబాద్‌) : జి.హెచ్‌.ఎం.సి. ఎల్బీనగర్‌ జోన్‌, సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5లో అంతులేని అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు కొందరు.. ప్రభుత్వ నిబంధనలు మాకు వర్తించవు అంటూ డొమెస్టిక్‌ అనుమతులు తీసుకొని కమర్షియల్‌ భవనాలు...

ఎల్బీ స్టేడియంలో సిఎం ప్రమాణ స్వీకారోత్సవం

ఏర్పాట్లపై సిఎస్‌ శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్ష ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలకు ఆదేశం హైదరాబాద్‌ : ఎల్‌బీస్టేడియంలో గురువారం సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్‌ సచివాలయంలో సమావేశం నిర్వహించి సమీక్షించారు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -