Sunday, December 10, 2023

ghmc

ఎల్బీ స్టేడియంలో సిఎం ప్రమాణ స్వీకారోత్సవం

ఏర్పాట్లపై సిఎస్‌ శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్ష ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలకు ఆదేశం హైదరాబాద్‌ : ఎల్‌బీస్టేడియంలో గురువారం సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్‌ సచివాలయంలో సమావేశం నిర్వహించి సమీక్షించారు....

కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతా

ప్రభుత్వం రాగానే ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేస్తా పారిశుద్య, కాంట్రాక్ట్‌ కార్మికులతో భేటీలో రాహుల్‌ హైదరాబాద్‌ : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌ గెలవగానే.. కార్మికులతో సీఎం సమావేశం అవుతారన్నారు. వారి సమస్యలపై చిత్తవుద్దితో పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో ప్రచారానికి చివరి రోజైన...

నిస్సిగ్గును ఆభరణంగా మార్చుకున్న జీహెచ్‌ఎంసి

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో రాజ్యమేలుతున్న అవినీతి చీప్‌ బుద్దులు ప్రదర్శిస్తున్న చీఫ్‌ సిటీ ప్లానింగ్‌ అధికారి ఆధారాలతో ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం మీది కుంట చెరువు కబ్జాలో భారీగా చేతులు మారిన పైకం.. నకిలీ పత్రాల సృష్టి.. లేని నెంబర్లు చూపుతూ అక్రమ రిజిస్ట్రేషన్‌ ఇంత జరుగుతున్న అధికారుల దృష్టికి రాలేదా అన్నది అనుమానాస్పదమే.. ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న...

ఇకపై ట్యాంక్‌బండ్‌పై కేకు కట్టింగులు చేయరాదు

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌ విూద ఇకపై కేక్‌ కటింగ్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలా ప్రత్యేక సందర్భం ఏదైనా హైదరాబాద్‌...

వసూళ్ల రాంబాబు..! (పార్ట్‌-2)

వసూళ్ల కోసమే కో-ఆర్టినేషన్‌ స్వచ్ఛ ఆటోల కేటాయింపులకు.. రొక్కం ముట్టజెప్పాల్సిందే కాసుల కోసం ఆటోలను అమ్మేస్తున్న వైనం గోషామహల్‌ సర్కిల్‌-14లో ఔట్‌ సోర్సింగ్‌.. అవినీతి తిమింగలం రాంబాబు చిత్రవిచిత్రాలు పూర్తిగా సహకరిస్తున్న ఏఎంహెచ్‌ఓ శ్రీకాంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ గోషామహల్‌ సర్కిల్‌-14లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన శాటిటేషన్‌ విభాగంలో కో-ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు లీలలు తవ్వినకొద్ది వెలుగులోకి వస్తున్నాయి. కో-ఆర్డినేటర్‌...

వసూళ్ల రాంబాబు!

(వసూళ్లే మెయిన్ టార్గెట్ గా విధులు నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి కో-ఆర్డినేటర్ రాంబాబు) దొంగ థంబ్ ఇంప్రెషన్ తో.. జీతాలు కాజేస్తున్న వైనం ! ప్రతీ నెల ఎస్ఎఫ్ఏలకు టార్గెట్లు మామూళ్లు ఇస్తేనే ఉద్యోగాలకు భద్రత.. లేకుంటే నౌకర్ల ఊడబికుడే గోషామహల్ సర్కిల్-14 శానిటేషన్ విభాగంలో కో-ఆర్టినేటర్ రాంబాబు అరాచకాలు పట్టించుకోని బల్దియా ఉన్నతాధికారులు హైదరాబాద్ :చేసేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగం అయితేనేం...

రూ. 30 లక్షలు చెల్లించాలి

సఫాయి కార్మికులు మరణాల గురించి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశాలు న్యూ ఢిల్లీ : మ్యాన్‌హోల్‌ పారిశుద్ధ్య కార్మికుల మరణాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేస్తూ ప్రాణాలు విడుస్తున్న కార్మికులకు స్థానిక ప్రభుత్వాలు 30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఓ కేసులో...

ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా రూ. 4,04,000 నగదు సీజ్..

వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ హైదరాబాద్ : ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ. 4,04,000 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఇప్పటివరకు 1,04,12,250 నగదును సీజ్ చేశారు....

మాయమవుతున్న మీది కుంట చెరువు..

కబ్జాకోరల్లో చిక్కి విలవిల లాడుతున్న వైనం.. లంచాలకు అమ్ముడుపోయిన కొందరు ప్రభుత్వ అధికారులు.. మేము సైతం అంటున్న రెవెన్యూ, ఇరిగేషన్,జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు.. దొంగ డాక్యుమెంట్స్ సృష్టించిన ప్రేమ్ కన్ స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన 'ఆదాబ్ హైదరాబాద్' ప్రతినిధులు.. ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు జరగకపోవడం శోచనీయం.. అవినీతికి పాల్పడ్డ సీసీపీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి.. తనకు సంబంధిన...

గిదేంది భయ్యా..?

( బోగస్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసి, పైసల్ వసూల్ చేసిన సర్కారీ నౌకర్లు ఎవరు..? ) జీ.హెచ్.ఎం.సి. ఖైరతాబాద్ జోన్.. కిస్సా అట్లనే కొడ్తుంది.. అనుమతులు ఒక లెక్కన ఉన్నయ్.. ఆక్యుపెన్సీ సర్టిఫికెటేమో మరో లెక్కన ఉన్నది.. పైసల్ ఇస్తే జీ.హెచ్.ఎం.సి.లో ఏ పనైనా అయితది.. హైదరాబాద్ : దేశంల జీ.హెచ్.ఎం.సి. కి మస్తు పేరున్నది.. గసువంటి జీ.హెచ్.ఎం.సి. ల...
- Advertisement -

Latest News

భారీగా నగదు పట్టివేత

కాంగ్రెస్‌ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...
- Advertisement -