డిప్యుటేషన్ పై జీ.హెచ్.ఎం.సి. లోకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట వేసిన ఉద్యోగి..
జీఏడీ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్లక్యం వహిస్తున్నటి.జీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. మేనేజింగ్ డైరెక్టర్ దేవసేన..
ఫైల్ దొరకడం లేదంటూ సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నటి.జీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. ఉన్నతాధికారులు..
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ సనావుద్దీన్ కు వంతపాడుతున్న వైనం..
ఇంకెప్పుడు చర్యలు తీసుకుని అతడిని సొంత డిపార్ట్మెంట్ కు పంపుతారని ప్రశ్నిస్తున్న...
ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగుతున్న అధికారులు, కాంట్రాక్టర్లు..
స్థానిక ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న వైనం..
జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ - 7, చార్మినార్ జోన్,మొగల్ పూరా డివిజన్ లో వెలుగు చూసిన ఘటన..
కాంట్రాక్టర్ రాజగోపాల్, ఏఈఈ మాజిద్ ల చేతివాటం..
అవినీతి పరులను కఠినంగా శిక్షించాలంటున్న స్థానికులు..
భవిష్యత్ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
హైదరాబాద్ : కాంట్రాక్టర్ల ధనదాహం,...
కార్మికుల కష్టాన్ని వాటాలేసుకుంటున్న ఉద్యోగులు..
డిప్యూటీ కమిషనర్, జవాన్ మహేందర్ ల అక్రమ లంచాల వ్యవహారం..
జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్ సర్కిల్ - 7 లో వెలుగు చూసిన భాగోతం..
వీరికి అండగా ఓ ప్రముఖ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి..
హైదరాబాద్, 04 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :అవినీతి మురికి పట్టిన జీ.హెచ్.ఎం.సి. ని ప్రక్షాళన...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి నివాళులు ఆరోపించారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి.. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గేమల్లేశం, దయనంద్ గుప్తా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహన్, ఎల్.బి.నగర్ డిసిపి...
నాకు అక్రమ ఆదాయం వస్తే చాలు అంటున్న ఉద్యోగి..
సొసైటీలోని సిస్టం డిస్ట్రబ్ అయినా డోంట్ కేర్ అంటున్న ఉద్యోగి..
జీఏడీ ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోని టి.జీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. మేనేజింగ్ డైరెక్టర్..
ఉన్నతాధికారులు సైతం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ సనావుద్దీన్ కు వంతపాడుతున్న వైనం..
ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక కార్యకర్తలు..
సొసైటీలో సిస్టం సక్రమంగా పనిచేయాలనంటే ప్రభుత్వ...
రామ సముద్రం కుంటను దురాక్రమణ చేసిన వైనం..
అక్రమార్కులతో నీటి పారుదల, రెవెన్యూ అధికారులు చెట్టా పట్టాల్..!
క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే జీ.హెచ్.ఎం.సి. అనుమతులు..
వందల కోట్ల విలువైన భూమి అక్రమార్కుల పాలు..
మియాపూర్ మదీనా గూడలో వెలుగు చూసిన దుర్మార్గం..
హైదరాబాద్, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన...
( జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్ ఏఈ జక్రామ్ అవినీతిపై మీనమేషాలు..)
ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఆసాంతం మిగేసిన ఏ.ఈ.
కాంట్రాక్టర్ లతో కుమ్మక్కై నిధులను కైకర్యం చేసిన అధికారి..
నాశిరకం మెటీరియల్.. అసంపూర్తి పనులు.. మొత్తం బిల్లుల స్వాహా..
వాటాలేసుకుని పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లు..
జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యంఅంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సామాజిక...
ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే పరోక్షంగా సహకరిస్తున్న జీహెచ్ఎంసీ
ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా సరే.. చలనం లేని అధికారులు
జీహెచ్ఎంసీ అధికారుల వ్యవహారం ప్రభుత్వానికి తెలియదా
చందానగర్ గౌతమినగర్ ఓపెన్ నాలా కబ్జా వెనుక జీహెచ్ఎంసీ సహకరం
మాజీ జోనల్ కమిషనర్ అనుమతి ఇచ్చారంటూ ఓ ఐఏఎస్ పై తోసేస్తున్న ఇరిగేషన్ అధికారులు
ప్రజల ఆస్థిని కొంతమంది కబ్జాచేయడంపై ..ప్రభుత్వానికి బుద్దిచెప్తామంటున్న...
పార్కింగ్ వసూలు చేస్తే కఠిన చర్యలు..
హెచ్చరించిన డిప్యూటీ కమిషనర్ నరసింహ..
హైదరాబాద్ : కుర్మగూడ డివిజన్, మాదన్నపేట కూరగాయల మార్కెట్ పార్కింగ్ వసూళ్లకు అనుమతులు లేవని జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ - 7 డిప్యూటీ కమిషనర్ నరసింహ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమ పార్కింగ్ పై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ తరువాత.. అక్రమంగా సరైన...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...