Friday, May 3, 2024

ghmc

రోడ్డు వేశారు.. శిథిలాలు మరిచారు..

కోటి యాభై లక్షల ఖర్చుతో రోడ్డు నిర్మాణం. రోడ్డుకు అడంగా శిథిలాలు వదిలేశారు.. నెల రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు.. పక్షం రోజుల కిందట అత్యవసరంగా వెళుతున్నఅంబులెన్స్ సైతం వెనిక్కి వెళ్లిన వైనం ఎమ్మెల్యే, కార్పొరేటర్, జిహెచ్ఎంసీ ఇంజినీర్ కు ఎన్నిఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం మాన్ హోల్స్ కి కవర్లు వెయ్యడం మరిచారు.. వారం క్రితం ఓ వృద్ధుడు మాన్ హోల్ లో...

అక్రమ నిర్మాణం కట్టుకో నో ప్రాబ్లెమ్‌..లంచం మాత్రం ఇచ్చుకోవాలి సుమా..!

మనీ మేక్స్‌ మెనీ థింగ్స్‌.. అనేది అక్షరాలా నిజం.. డబ్బు ఏదైనా చేస్తుంది.. ఎంతటి అరాచికాన్నైనా ఈజీగా చేసేస్తుంది.. నీతి ఉండదు.. నిబంధనలుండవు.. అందరినీ ఆవహిస్తుంది.. బాధ్యతలు మరచిపోయేలా చేస్తుంది.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది.. ఎక్కడచూసినా అక్రమ నిర్మాణాలు, అవినీతి రాజ్యం ఏలుతోంది.. ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో జోగుతూ తమ...

ప్రశాంతంగా ముగిసిన జిహెచ్ఎంసి 7వ సాధారణ సమావేశం

హైదరాబాద్ : జిహెచ్ఎంసి 7వ సాధారణ సమావేశం బుధవారం నాడు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రశాంతంగా జరిగినది. ముందుగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ… ఈ కౌన్సిల్ సమావేశం అర్థవంతమైన చర్చలు, అధికారులు సమాధానం ఇచ్చే విధంగా సభ్యులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేయర్ కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించకుండా...

ఎత్తుకు పైఎత్తు వేయడంలోఈ అక్రమ నిర్మాణదారులు దిట్ట

నిర్మాణ అనుమతులు ఒకటి నిర్మించేది మరొకటి డొమెస్టిక్‌ అనుమతులు, కమర్షియల్‌ భవనాలు ప్రభుత్వాన్ని మోసం చేయడంలో ఈ అక్రమ నిర్మాణదారులు డిగ్రీ పట్టా పొందారు అంటున్న సామాజిక ఉద్యమకారుడు వేముల కొండల్‌ గౌడ్‌..ఎల్బీనగర్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా ఎంతో ప్రతిష్టాత్మక తీసుకువచ్చిన చట్టం టి.ఎస్‌.బి.పాస్‌… జి.హెచ్‌. ఎం.సి.ఎల్బీనగర్‌ జోన్‌ సరూర్‌ నగర్‌...

అంటురోగంతో అంటగాగుతున్న ఎంటమాలజీ డిపార్ట్మెంట్..

అవినీతి వైరస్ సోకిన జీ.హెచ్.ఎం.సి. ఎల్.బీ. నగర్ జోన్.. జీ.హెచ్.ఎం.సి. లో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైనది.. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.. నీటి కుంటల్లో గుర్రపుడెక్కను తొలగించడం.. కాలనీల్లో స్వైరవిహారం చేస్తున్న ప్రమాదకర దోమలను తరిమి కొట్టడం వీరి ప్రధాన విధి.. అయితే ఈ విధులను గాలికి వదిలేసిన కొందరు అధికారులు, ఉద్యోగులు...

బారు షాపు అక్రమ నిర్మాణం.. ఆపే వారే లేరా…!

పాఠశాల ప్రక్కన జనావాసాల మధ్యలో.. ప్రభుత్వ అనుమంతులు లేకుండా బారు షాపు అక్రమ నిర్మాణం.. చోద్యం చూస్తున్న అధికార గణం.. జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ నోటీసులంటూ కాలయాపనతో అక్రమ నిర్మాణం సంపూర్తి..! ఆగాయిత్యం జరగకముందే జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు స్పందించాలి… ఎల్బీనగర్‌ : నిబంధనలు ఎందుకు, అతిక్రమణలు ఎందుకు.. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటాం..! వక్రబుద్ధికి ధన బలం రాజకీయ...

కాంగ్రెస్ ఆకస్మిక ధర్నా..

జీ.హెచ్.ఎం.సి. ప్రధాన కార్యాలయం ముందు నిరసన.. నగరంలో వరదలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదు.. ధర్నాతో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు.. గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు.. హైదరాబాద్‌లో వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున...

మానవత్వం చాటుకున్న తోకల శ్రీనివాస్ రెడ్డి..

రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మానవత్వాన్ని చాటుకున్నారు మైలార్ దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్, జీ.హెచ్.ఎం.సి. కౌన్సిల్ డబ్ల్యూ.హెచ్.ఐ.పీ. తోకల శ్రీనివాస్ రెడ్డి. నియోజక వర్గ పరిధిలోని బుద్వేల్ భగవత్ గూడలో అకాల వర్షాలకు ఓ వృద్ధురాలి పాత ఇళ్ళు కూలిపోయింది. విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.....

ముంపు ప్రాంతాలలో పర్యటించిన

జీ.హెచ్‌.ఎం.సీి. కమిషనర్‌..రోనాల్డ్‌ రోస్‌గడ్డిఅన్నారం : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా ప్రధాన రహదారులు, కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి… ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతా లను బుధవారం రోజున జి.హెచ్‌.ఎం.సి కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌.. ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని, గడ్డిఅన్నారం డివిజన్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో స్థానిక...

బాధ్యతలు మరచిన ఏ.ఈ.రహీం..

గుత్తే దారులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్న వైనం.. చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు.. చార్మినార్‌ జోన్‌, ఫలక్‌ నుమా సర్కిల్‌, దూద్‌ బౌలి డివిజన్‌లో వెలుగు చూసిన ఘటన.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త మహమ్మద్‌ అర్బాజ్‌..ఎన్నిమార్లు జీ.హెచ్‌.ఎం.సి.లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుకున్నా.. కథనాలు రాసినా ఎలాంటి...
- Advertisement -

Latest News

నీ ఓటు రేపటి దేశ భవిష్యత్తు

రాజ్యాంగం సాక్షిగా స‌రియైన‌ నాయకుడికి ఓటు వేయలేమా..? యువతలో ఎన్నికల చిచ్చు.. పెడుతున్నది.. ఎవడు.. భారతదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాల, మతాల, నాయకులు అంటూ మన...
- Advertisement -