Monday, May 13, 2024

bjp

కాంగ్రెస్ ఖతమై పోయింది..

జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదు.. బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా కుట్ర చేస్తున్నయ్ మీడియా బ్రేకింగులు పట్టించుకోవద్దు… అమిత్ సభను సక్సెస్ చేసి సత్తా చూపండి ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల ఆగడాలతో ప్రజలు విసిగిపోయారు బీఆర్ఎస్ బాధితుల సంఘం సమావేశం పెడితే స్టేడియం కూడా సరిపోదేమో ఉమ్మడి ఖమ్మం ప్రజలకు...

మార్పు తధ్యమా..?

హుటాహుటిన హస్థినకు తరలిన బీజీపీ నేత ఈటల రాజేందర్.. బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఈటల కోసమే కొత్త పదవి క్రియేట్ చేస్తున్న అధిష్టానం రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన అధినాయకత్వం అర్జెంటుగా పిలవడంపై అనుమానాలు కర్ణాటక ఎన్నికల తర్వాత డైలమాలో టీబీజేపీ కోవర్టులే కొంపముంచుతున్నారానంటున్న శ్రేణులు టీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్న తేల్చిన సర్వేలు గ్రూపులను రూపుమాపి.. అధికారంలోకి...

యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించిన బీజేపీ ఎంపీ..

వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఒక యవతికి బీజేపీ ఎంపీ చూపించారు. అనంతరం ఆమె ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌కు చెందిన 20 ఏళ్ల యువతి నర్సింగ్‌ స్కూల్‌లో చదువుతున్నది. ముస్లిం క్లాస్‌మేట్‌ అయిన స్నేహితురాలి సోదరుడు యూసుఫ్ ఖాన్‌తో ఆమెకు పరిచయం...

కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి ఎక్కడ : మంత్రి హరీశ్‌ రావు

కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో ఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి...

2024లో మార్పు తథ్యం…

దేశంలో కర్నాటక తరహా ఫలితాలు ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరక్క పోవచ్చు కేంద్రమంత్రి గడ్కరీ నిజాయితీ పనిమంతుడు మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత పవార్‌ శంభాజీనగర్‌ దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు...

లక్నో కోర్టులో కాల్పులు

లాయర్ల వేషంలో వచ్చి కోర్టు వద్ద కాల్పులు కాల్పుల్లో సంజీవ్‌ జీవా అక్కడిక్కడే హతం లక్నో ఉత్తర్‌ ప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ హతమయ్యాడు. అనూహ్యంగా కోర్టు వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు లక్నో సివిల్‌ కోర్టు వెలుపల గ్యాంగ్‌ స్టర్‌, ముఖ్తార్‌ అన్సారీ సన్నిహితుడు సంజీవ్‌ జీవాపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అతను ప్రాణాలు...

9 ఏళ్ల మోడీ పాలనలో అభివృద్ధి అమోఘం..

నిజామాబాద్ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్.. తొమ్మిదేళ్ల మోడీ పాలనపై ప్రజెంటేషన్.. .భారత దేశంలో అన్నీ వర్గాలను గౌరవిస్తూ పాలన అందించాం.. కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనటంతో ప్రపంచ దేశాల్లో మనం అగ్రగామిగా నిలిచాం. ప్రపంచ దేశాలకు మోదీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. హైదరాబాద్ : 9 ఏళ్ల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని బీజేపీ...

తెలంగాణాలో టి.డీ.పీ. తో పొత్తు లేదు..

అవన్నీ ఊహాగానాలే అన్న బండి సంజయ్.. అమిత్ షా, నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి..? ఎంతోమంది ప్రతిపక్ష నేతలు కలుస్తూనే ఉంటారు : బండి.. తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదా..?అని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీలోని కొందరు నాయకులు.. హైదరాబాద్: టీడీపీ తో బీజేపీ పొత్తు ఊహాగానాలేనని బీజేపీ నేత బండి సంజయ్‌ తోచిపుచ్చారు....

బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతి ఏమిటి..?

దమ్ముంటే వాస్తవాలను ప్రజల ముందుంచండి.. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి సంబురాలు చేసుకుంటున్నారు.. కమిషన్ల కోసం దళిత బందు.. లీడర్లకు 111 జీఓ రద్దు.. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉందా..? మీరు చెప్పేదొకటి.. చేసింది మరొకటి 9 ఇండ్లలో సాధించింది ఇదే.. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్.. హైదరాబాద్: బీ.ఆర్.ఎస్. పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని...

తెలంగాణ కోసం.. కేంద్రం 4 లక్షల కోట్లిచ్చింది..

అభివృద్ధిపై చర్చకు రమ్మంటే కేసీఆర్ పారిపోతున్నడు కేసీఆర్ మూర్ఖత్వ పాలనతో తిరోగమనంలో తెలంగాణ తెలంగాణ బంగారమయమైతే ఏ వర్గాన్ని కదిలించినాకష్టాలు.. కన్నీళ్లే ఎందుకొస్తున్నాయ్? కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చెరలో బందీగా మారింది సొంత ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? డిపాజిట్లు రాని కాంగ్రెస్ ను లేపేందుకు బీజేపీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది ఉద్యమకారులారా….తెలంగాణ ఉద్యమ స్ర్ముతులను...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -