Friday, April 26, 2024

ఆంధ్రప్రదేశ్

బిసిల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదలచేస్తాం

జనవరి 4నుంచి జయహో బిసి కార్యక్రమం నిర్వహణ తెలుగుదేశం బిసిల పుట్టినిల్లు…న్యాయం చేసింది మేమే టిడిపి-జనసేన మధ్య అద్భుత సమన్వయం ఉంది వ్యూహం సినిమా నిర్మాత సిఎం జగన్మోహన్ రెడ్డే నేను...

ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కు అడ్రస్‌ ఉండదు

పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం మోసాలు చేసేవారికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు పవన్‌ కల్యాణ్‌ పై జగన్‌ ఘాటు విమర్శలు అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భీమవరంలో...

రెడ్‌ బుక్‌ అంశంపై స్పందించిన న్యాయస్థానం

నారా లోకేష్‌కు నోటీసులు జారీ అమరావతి : రెడ్‌ బుక్‌ అంశంపై సీఐడీ అధికారులు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌?కు నోటీసులు ఇచ్చారు. నారా...

17వరోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె

పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన మహిళలు కోనసీమ జిల్లాలో ముగ్గిరిని సస్పెండ్‌ చేసిన అధికారులు కోనసీమ : సమ్మెబాట పట్టిన వాలంటీర్లపై జగన్‌ సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెకు దిగిన...

అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాలి

విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి నిలుస్తోంది ప్రభుత్వ కార్యక్రమాల్లో పొరపాట్లకు తావీయరాదు ప్రతిష్టాత్మకంగా పెన్షన్లు, చేయూత, అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కలెక్టర్లతో సమీక్షించిన సిఎం జగన్‌ అమరావతి : అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా...

అట్టహాసంగా ఆడుదాం ఆంధ్రా పోటీలు

నల్లపాడులో జ్యోతి వెలించి ప్రారంభం దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచేలా క్రీడలు ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను ఎంపిక చేయడమే లక్ష్యం ఫిబ్రవరి 10 వరకు క్రీడల నిర్వహణ అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామన్న సిఎం జగన్‌ అమరావతి...

ఉద్యమాంధ్రప్రదేశ్‌గా ఆంధ్రా..

హామీలు నెరవేర్చడంలో జగన్‌ విఫలం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అమరావతి ; ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని ఇందుకు సమ్మెలే నిదర్శనమని తెలుగుదేశం జాతీయ ప్రధాన...

కలసి పోరాడితేనే జగన్‌ను ఓడిస్తాం

తెలంగాణలో అలాగే విజయం సాధించాం ఇక్కడా అన్ని పార్టీలు కలసి ముందుకు రావాలి పార్లమెంట్‌ను రక్షించలేని బిజెపివి డ్రామాలు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య ఏపీలో రాజకీయ పరిస్థితులు...

సీట్లు మార్చినంత మాత్రాన గెలవలేరు

జగన్‌ సాహసాలు పార్టీని గెలిపించకపోవచ్చు చంద్రబాబు, పవన్‌ కలయిక వారికి బలమే ఎపిలో కాంగ్రెస్‌ పుంజుకునే అవకాశాలు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వ్యాఖ్యలు రాజమండ్రి : రాజకీయాల్లో జగన్‌కు...

తిరుమలకు పోటెత్తిన భక్తులు

అర్థరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం నిత్య కైంకర్యాల తరవాత దర్శనాలకు అనుమతి ఉత్తరద్వారా దర్శనంతో పులకించిన భక్తజనం తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకవజాము...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -