Thursday, March 28, 2024

ఆంధ్రప్రదేశ్

ఏపీలో తుది ఓటర్ల జాబితా సిద్దం

డిసెంబర్‌ 9 వరకు వచ్చిన దరఖాస్తుల పరిష్కారం మిగతావి ఈనెల 12లోగా పరిష్కరిస్తాం ఇంటింటి సర్వేతో అర్ముల గుర్తింపు దురుద్దేశ్యపూర్వక దరఖాస్తుదారులపై కేసులు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌...

మున్సిపల్‌ కార్మికుల సమమె ఉధృతం

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనతో ఉద్రిక్తం సిఐటియూ ఆద్వర్యంలో కార్మికుల ఆందోళన నేతలను ఎక్కడిక్కడే అరెస్ట్‌ చేసిన పోలీసులు విజయవాడ : సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్‌ ఆందోళన...

తెలుగుదేశం వద్దనుకున్నప్పుడు నేనెందుకు?

పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేస్తా విజయవాడ ఎంపి కేశినేని నాని సంచలన ప్రకటన విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత...

అంగన్‌వాడీల సమ్మెపై ఉక్కుపాదం

ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ ఆరు నెలలపాటు సమ్మె నిషేధిస్తూ ఆదేశాలు అమరావతి : సుమారు నెల రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది....

అంబటిరాయుడి పొలిటికల్‌ ఇన్నింగ్స్‌

వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన స్వాగతించిన టిడిపి.. అయోమయంలో వైసిపి అమరావతి : వైఎస్‌ఆర్‌సీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టిక్కెట్లు దక్కక కొందరు రాజీనామాలకు సిద్దపడుతున్నారు. మరికొందరు...

విశాఖలో నిజం గెలవాలి కార్యక్రమం

బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరపున ఆర్థిక సహాయం విశాఖపట్నం : విశాఖలో నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ నేపథ్యంలో...

ఏపీలో కుట్రలు, కుతంత్రాలు జరగుతున్నాయి

కుటుంబాలను రాజకీయాలకు వాడుకోబోతున్నారు ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలు ఉంది ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు అమరావతి : చాలారోజుల క్రితమే...

వైసిపిలో వివక్ష

వ్యతిరేకత పేరుతో దళిత సీట్లు మార్చే యోచన సిఎం జగన్‌ ఆదేశాల మేరకే పనిచేశాం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ఆగ్రహం చిత్తూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ల...

ఎన్నికల ప్రచారానికి బాబు రంగం సిద్దం

5 నుంచి ప్రజల్లోకి వెళ్ళేలా ప్రణాళిక పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు 7న అచంట సభకు భారీగా ఏర్పాట్లు అమరావతి : ఆంధప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం వేగవంతం...

ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం

సిబిఐ విచారణ కోరుతూ..ప్రధాని మోడీకి పవన్‌ కళ్యాణ్‌ లేఖ అమరావతి : ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -