ఆంధ్రప్రదేశ్లోని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్డీ డిగ్రీలను ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్...
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 29 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని...
ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణను ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పాగా వేస్తే...
తిరుమలలో స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న భక్తులతో కూడిన బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తిరుమల నుంచి తిరుపతికి...
మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన..
24-30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం..
ఎగుమతులకు ఎంతో ఉపయోగం..
నాలుగేళ్లలో నాలుగు పోర్టులు..
అమరావతి, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :ష్ణాజిల్లా...
అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు..
బెయిల్ పిటిషన్ నిరాకరణ..
అమరావతి, 23 మే (ఆదాబ్ హైదరాబాద్ :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర...
మంత్రి గుడివాడపై బుద్దా ఫైర్
విశాఖపట్టణం (ఆదాబ్ హైదరాబాద్) : రాజకీయాల్లో ఏదిపడితే అది మాట్లాడం సరికాదని, అందుకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని మంత్రి గుడివాడ...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...