కాంగ్రెస్ నేతల్లో నయా జోష్
గాంధీభవన్లో సందడే సందడి
రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్
దాదాపు 1,000 కి పైగా దరఖాస్తులు
పార్టీ కోసం పని చేసిన వారికే పోస్టులు
త్వరలోనే సలహా కమిటీ ఏర్పాటు
చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తుంది.. అయితే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు.....
పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం
ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు జరుగుతున్నాయి..
కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలు
పింఛన్లు, రేషన్ కార్డుల కోసం లక్షల మంది
ఎదరుచూశారు.. త్వరలో వాళ్ల కలసాకారం అవుతుంది..
ఇనుప కంచెలను తొలగించాం..
త్వరలో సాగునీటి రంగంలో అవినీతిపైకూడా శ్వేతపత్రం విడుదల చేస్తాం : సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకంక్షలు తెలిపిన సీఎం
హైదరాబాద్ :...
కాళేశ్వరం కంటే ప్రాణహిత - చేవెళ్ల ఉత్తమం
కాళేశ్వరం ప్రాజెక్ట్కు రూ. 95 వేల కోట్ల ఖర్చు..
వార్షిక నిర్వహణ వ్యయం 13 వేల కోట్లు
సీడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది 80 వేల కోట్లు
రిపేర్లు అయ్యే సరికి రూ. 1.50 లక్షల కోట్లకు..
మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం బాధాకరం
కుంగినప్పటి నుంచి కేసీఆర్ స్పందించలేదు
ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపడతాం
డ్యామేజీపై జ్యుడీషయల్ ఎంక్వయిరీ
కాళేశ్వరానికి...
బీఆర్ఎస్ లో మొదలయిన కొత్త పంచాయితీ
లోక్ సభ స్థానాల్లో పోటీకి సిట్టింగ్ల విముఖత
కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లిన ముగ్గురు ఎంపీలు?
బీఆర్ఎస్ కు సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు..
ప్రతిష్టాత్మకంగా లోక్ సభను తీసుకున్న కాంగ్రెస్
హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అధికార పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో...
పెండింగ్ నిధులు విడుదల చేస్తేనే మనుగడ సాధ్యం
పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా
స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి
ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
డిప్యూటీ భట్టితో కలసి ప్రధానితో సమావేశం
రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి
సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ
భేటీ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం
న్యూఢిల్లీ...
5 రోజులు తెలంగాణలోనే.. పూర్తి షెడ్యూల్ ఇదే
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శతకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి సోమవారం సాయంత్రం 6.15 గంటలకు చేరుకున్న ఆమెను గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆమె...
ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సిఎం
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి...
ఎల్ అండ్ సంస్థ ప్రకటనతో బయటపడ్డ డొల్ల
ఆనాడు ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలకు బాధ్యులు ఎవరు?
హైదరాబాద్ : మేడిగడ్డ రిపేర్ బాధ్యత తమది కాదని, తమ ఒప్పందం తీరిందని ఇటీవల ఎల్ అండ్ టీ సంస్థ చేసిన ప్రకటనతో ..కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది....
మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ భేటీ
నామినేటెడ్ పోస్టుల భర్తీ అతి త్వరలో
కాంగ్రెస్ పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు కాళేశ్వరం అవకతవకలపై శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ
గాంధీ భవన్లో ముగిసిన పీఏసీ సమావేశం
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ సహా పాల్గొన్న పలువురు నేతలు
ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...