ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు కొలువు
స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ
రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో...
జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిసిన జగ్గారెడ్డి
దాదాపు ఇరవై నిమిషాలు ఇరువురి మధ్య చర్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మంగళవారం కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం పని...
అమలు కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు
మంత్రులతో సిఎం రేవంత్ సచివాలయంలో సవిూక్ష సమావేశం
డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమీటీ ఏర్పాటు
వందరోజుల్లో హావిూల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు
ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని సూచన
హైదరాబాద్ :- ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం...
పార్టీకి ద్రోహం చేసినవారు ఎంతటి హోదాలో ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరిక
సోషల్ మీడియా వేదికగా స్పందించిన పైలట్ రోహిత్ రెడ్డి
తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ పార్టీలో అంతర్గత విబేధాలు బయటపడుతుండటం అదిష్టానాన్ని కలవరపెడుతోంది. ఇలా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్...
ఏది చేసిన పారదర్శకంగా తప్పులు జరుగకుండా చూస్తాం
మా ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగదు
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కు వందేళ్ల చరిత్ర ఉంది..
యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోంది ,అవినీతి మరక అంటలేదు
అందుకే ఆ పద్దతులను రాష్ట్రంలో అమలు చేయాలనీ చూస్తున్నాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ :- యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, ఇంతవరకు...
ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం
టీపీసీసీ సమావేశంలో సీఎం రేవం త్ కీలక నిర్ణయాలు
తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మా నం
ఓడిపోయిన బీఆర్ఎస్ తన వైఖరి మార్చుకోలేదని ఎద్దేవా
పని చేసిన ప్రతీ కార్యకర్తకు కాంగ్రెస్ అవకాశం కలిపిస్తోంది
పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపు
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం...
లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంసిద్ధం
దివిటిపల్లిలో గిగా ప్రాజెక్టు ఏర్పాటుకు అంగీకారం
భారీ పెట్టుబడులు పెట్టనున్న అమర్ రాజా
సిఎం రేవంత్ రెడ్డితో సంస్థ ఆశికారులు భేటీ
హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ...
మాజీ సీఎం కేసీఆర్ను రక్షించే పనిలో రేవంత్ రెడ్డి
సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న
నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు లేఖ రాయాలి
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు...
మాజీ సిఎం కెసిఆర్ను రక్షించే పనిలో రేవంత్ రెడ్డి
సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న
నిజాయితీ ఉంటే సిబిఐ విచారణకు లేఖ రాయాలి
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి నేత కిషన్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...