మన దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసంహింసో, అహింసో, తిరుగుబాటో..ఆ పోరాటాల్లో ఆగిపోయిన ఊపిరులెన్నో..ఉరితాళ్ళను ముద్దాడిన ప్రాణాలెన్నో..కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఆస్తులు,సుఖాలు వదులుకున్న నిస్వార్థ త్యాగాలువెలకట్ట లేనివి.. వాటి ముందు మీరెంత! మీరెక్కడ?ప్రజాసేవని వచ్చి స్వార్థ దోపిడికి మరిగి..బాధ్యత బరువు అనుకుంటే?ప్రజల సంగతి మనకెందుకనుకుంటే?పాలకులారా.. ఎన్నికలు వస్తున్నాయిమళ్ళీ సేవకులవుతారో!సెలవు తీసుకుంటారో మీ ఇష్టం..
మేదాజీ
గులాబీదళంలో అసలు ఏం జరుగుతోంది..?
వారసుల విషయంలో ససేమిరా అంటున్న గులాబీ బాస్..!
అధికారపార్టీలోని సీనియర్లు కన్నకలలు సాకారమవుతాయా..?
విశ్రాంతి తీసుకుంటామంటున్న సీనియర్లను కేసీఆర్ ఏమంటారు..?
కారు పార్టీలో తెరచాటు తనయుల రాజకీయం సత్ఫాలితాలనిస్తుందా..?
సర్వేలన్నీ సీనియర్లకు అనుకూలంగా వున్నాయంటున్న అధిష్టానం..
( "వాసు" పొలిటికల్ కరస్పాడెంట్.. )తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన.. వెలుగుతున్న నేతలంతా ఇప్పటికి ఇది చాల్లే అనుకుంటూ...
నా భారత దేశంలో విగ్రహాలకుఉన్న విలువ సాటి మనిషికి లేదా..ఆవుకున్న విలువ ఆడ మనిషికి లేదా..మద్యానికి ఉన్న విలువ ఓటుకు లేదా..వ్యాపారవేత్తకున్న విలువచదువుకున్న వ్యక్తికి లేదా..దళారులకు ఉన్న విలువరైతులకు లేదా.. కుల మతాలకు ఉన్న విలువ సాంకేతికకు లేదు..నేడు భారతదేశం అధికారం కోసం..పదవుల కోసం.. కులం కోసం..మతం కోసం కొట్టుకు చచ్చేభారతీయులం మేమే..- షారుఖ్...
ఉపాధి, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
కేసీఆర్ తీరుపై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్ ఆలీనిజామాబాద్ : వరదలతో ప్రజలను నానాయాతన పడుతుంటే సిఎం కెసిఆర్ సొంత రాజకీయ ప్రయోజనాలకే పరిమితం అయ్యారని మాజీమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బరీ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మహా రాజకీయాలతో బిజీగా...
చదువురాని వ్యక్తి ఈ రాష్ట్రంలో మంత్రి కావచ్చు..
పీజీ పూర్తి చేసిన వ్యక్తి అటెండర్ కూడా కాలేకపోతున్నాడు..
మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలుమనకే కావాలంటూ పోరాటాలు చేశాం.. లాఠీ దెబ్బలు తిన్నాం..
రోడ్లెక్కి ధర్నాలు చేశాం.. చదువులను, బతుకులను పాడు చేసుకున్నాం ..
తెలంగాణొచ్చి తొమ్మిండ్లయినా ఇంకా ధర్నాలు సేసుకుంటూ పోవాలా.. !
హక్కుల కోసం, అవకాశాల కోసం,...
విస్కాన్సిన్ నుంచి సెనేట్ బరిలో రెజనీ రవీంద్రన్..
కొనసాగుతున్న భారతీయుల హవా..
ఇప్పటికే కీలక పదవుల్లో భారతీయుల బాధ్యతలు..విస్కాన్సిన్ : అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఆ దేశ ఉపాధ్యక్ష పదవితో పాటు ఇతర పలు కీలక పదవుల్లో మనోళ్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇలా యూఎస్ పాలిటిక్స్లో ఎన్నారైల ప్రాబల్యం...
ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 294 ఉండేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా 2జూన్ 2014న ఏర్ప డిరది. దీనితో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం లో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలను 2016లో జిల్లాల పునర్విభజన చేసి, ప్రస్తుతం 33జిల్లాలుగా విస్తరించడం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...