ఖమ్మం స్టేషన్లో పలు రైళ్లు ఆపాలని వినతి
ఖమ్మం : తమిళనాడు, బీహార్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వే స్టేషన్ లో తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ మేరకు ఆయన గురువారం...
బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్హైదరాబాద్ : ఎంపీ రాహుల్ గాంధీ భారతదేశం అంతటా 'నఫ్రత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్' గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న విద్వేష రాజకీయాలకు రాహుల్ గాంధీ , ఏఐసీసీ నిస్సందేహంగా మద్దతు ఇస్తున్నాయి. అధికారంలోకి వస్తే పోలీసులను...
ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తు ధర నిర్ణయించిన కాంగ్రెస్..
టిక్కెట్ కావాలా ? ముందుగా రూ. 50 వేలు కట్టాల్సిందే !
టికెట్ ఆశావహుల నుంచి దరఖాస్తులకు కాంగ్రెస్ ఆహ్వానం
ఈనెల 18 నుంచి 25 వరకు దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపికపై తొలి జాబితా రెడీ అయిపోయిందని ప్రచారం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...