Saturday, May 18, 2024

political news

కేంద్ర పథకాలతో గ్రామాల అభివృద్ధి

డబుల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్ర అభివృద్ధి మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి వెంట గ్రామ గ్రామాన ప్రజలు కదలి వస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన బిజెపికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కోడూరు గ్రామంలో బీజేపీ ప్రచారం చేయడం జరిగింది కమలం పువ్వు గుర్తుకు...

ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..

అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్, ఆరు గ్యారెంటీలను ఇచ్చేది కాంగ్రెస్సే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర స్టేషన్ ఘన్ పూర్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారెంటీలను తప్పకుండ అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. శుక్రవారం రఘునాథ్ పల్లీ మండల పరిధిలోని కోడూరు గ్రామంలో...

ముఖ్యమంత్రి ఇలాకాలో బీఅర్ఎస్ పార్టీకి బారి షాక్

ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన సర్పంచ్ నత్తి మల్లేశ్ ముదిరాజ్, ఎంపిటిసి లావణ్య ముదిరాజ్ మనోహరబాద్ : సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడ మేజర్ పంచాయతీ కాళ్లకల్ సర్పంచ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్, ఎంపిటిసి నత్తి లావణ్య మల్లేష్ ముదిరాజ్,...

అవకాశం ఇస్తే ఖమ్మం అభివృద్ధికి కృషి చేస్తా : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం: కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతుగా బుధవారం తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమ కారులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలతోపాటు ఉద్యమ కారులు డాక్టర్‌ ఎంఎఫ్‌ గోపీనాథ్‌, డాక్టర్‌ కేవీ కృష్ణారావు, ఎర్నేని రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ...

పూలే, అంబేద్కర్ జాతర, టీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం

మహబూబ్ నగర్ : నవంబర్ 4న ఎస్సీ కమిటీ హాల్ రైల్వేటేషన్ మహబూబ్ నగర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకులకు ఓటు అవగాహన సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఓటు ప్రతి ఒక్కరి హక్కు ఆ ఓటు ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే అంశంపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకులకు అవగాహన...

ప్రజల బాగోగులు చూసే నాయకుడు మన నీలం మధు ముదిరాజ్

దర్గాలో పూలచద్దర్ కప్పి ప్రార్థనలు నిర్వహించిన మధు ముదిరాజ్ సతీమణి కవిత హైదరాబాద్ : కుల మతాల బేధం లేకుండా అన్ని వర్గాల వారిని సమ దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ సతీమణి కవిత అన్నారు. పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో మైబి సుభాని దర్గాలో పూలచద్దర్ కప్పి...

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలే బలం

దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒకటే కొల్లాపూర్‌ బహిరంగ సభలో రాహుల్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. రెండో విడత ప్రచారంలో భాగంగా రెండు రోజుల నుంచి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌,...

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరికలు

మహబూబ్‌నగర్‌ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నుంచి స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సమక్షంలో వీహెచ్‌పీ నాయకుడు గుబ్బ భరత్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులు కలకొండ రాఘవేందర్‌ గుప్తా, విట్యాల రామేశ్వర్‌, గుండ్ల ప్రమోద్‌, కొట్ర శ్రీనివాస్‌, వలకొండ...

బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌

మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సమక్షంలో చేరనున్న జలగం ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి సీనియర్‌ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానానికి రాజీనామా లేఖను...

ప్రచారంలో తామే ముందు

నేడు బీజేపీ అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి హేయం : బీజేపీ ఎంపి లక్ష్మణ్‌ న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో తాము ముందున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ రేపు (బుధవారం) తెలంగాణ, రాజస్థాన్‌ అభ్యర్థుల లిస్ట్‌ ఫైనల్‌ చేస్తామని తెలిపారు. బీసీ సీఎం ప్రకటనపై అనూహ్య స్పందన...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -