తెలంగాణ ఉద్యమంలో సిపిఐ గణనీయపాత్ర
మంత్రివర్గంలో తెలంగాణద్రోహులు
బీఆర్ఎస్, బీజెపి, ఈసిలు ఒక్కటే
ఉద్యమానికి ఉస్మానియా పట్టుకొమ్మ
విలేకర్ల సమావేశంలో కె.నారాయణ
కొత్తగూడెం : అబద్దాల కోరు కేసీఆర్ అని, తెలంగాణ ఉద్యమంలో సిపిఐ గణనీయపాత్ర పోషించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. స్థానిక శేషగిరిభవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో...
మర్రి గోరంత చేసి కొండంత ప్రచారం
గ్రామాలు ఏలాంటి అభివృధికి నోచుకోలేదు
పేదల ఇండ్ల నిర్మాణాలపై చిత్తశుద్ధి లేదు
బీఆర్ఎస్ అక్రమాలే హస్తం విజయ సోపానాలు
కందనూలులో కాంగ్రెస్ గెలుపు ఖాయం
కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి
రాష్ట్రంలో, నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని, బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలే విజయ సోపానాలని కాంగ్రెస్ అభ్యర్థి, డాక్టర్ కూచకుళ్ల...
కాంగ్రెస్ గెలిస్తే పేకాట క్లబ్లులు, పబ్లకు కొదవ ఉండదు
మంచిర్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
మంచిర్యాల : కాంగ్రెసోళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, నన్ను గెలిపించండి.. నేను బీఆర్ఎస్లో జాయిన్ అవుతా అని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అంటున్నారట. అదంతా అవాస్తవం, ఝుటా ముచ్చట అని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల...
మరో 5 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రచార పర్వం
రేపు పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ
రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజల సమయం కూడా లేదు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం...
రాబోయేది మన ప్రభుత్వమే… మీరంతా అధైర్యపడవద్దు
కాంగ్రెస్ పాలనలోనే పేదల బతుకులు బాగుపడతాయి
నియోజకవర్గంలోని పలు డివిజన్ లో బ్రహ్మరథం
ప్రచారంలో దూసుకుపోతున్న మందుముల పరమేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ వస్తే బస్తీల్లోని పేదల బతుకులు బాగుపడతాయని, ఇండ్లు లేని పేదలకు ఇండ్లతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని, తెలంగాణాలో త్వరలోనే ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని.. ప్రతి ఒక్కరు...
యాచించే స్థాయి కాదు శాసించే స్థాయికి ఎదగాలి
బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేద్దాం
బహుజనుల ఆశాజ్యోతి కాన్షిరామ్ ఆశయాలను బ్రతికిద్దాం
ధర్మ సమాజ్ పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి
పాదయాత్ర ద్వారా ఆలోచింపజేసిన విశారదన్ మహరాజ్
హైదరాబాద్ : ప్రజా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాలు ఎంత శాతం ఉంటే వాళ్లకు అంతమేరా చట్ట సభల్లో ప్రాతినిధ్యం...
ఆదిలాబాద్ : ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. బోథ్ నియోజకవర్గం నుంచి బీజేపీ...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ పేరును అంతర్జాతీయస్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా...
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులుకేపీ విసదాల్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం..
అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలోబీ.ఆర్.ఎస్. ప్రభుత్వం విఫలం అవడంతో ఈ నిర్ణయం..
హైదరాబాద్ : బీ.ఆర్.ఎస్. ప్రభుత్వ వైఫల్యాలపై విసిగి వేసారిపోయిన ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఆ పార్టీలో చేరుతున్నారు.. ఈ చేరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి..జీడిమెట్ల...
మాజీ మంత్రి పి చంద్రశేఖర్
మహబూబ్ నగర్ : ఇప్పటికే రెండు పర్యాయాలు ఎంతో కష్టపడి మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేసిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి పి చంద్రశేఖర్ ప్రజలను కోరారు. నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఇలాంటి నాయకున్ని గెలిపించే...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...