హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ
సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న జనం
టోల్ప్లాజాల వద్ద భారీగా వాహనాలు
నిర్మానుష్యంగా మారుతున్న హైదరాబాద్
సంక్రాంతికి 4484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
సంక్రాంతి పండుగకు ప్లలెలు సిద్ధమవుతున్నాయి. పట్టణాల్లో ఉంటున్న వారు తమ సొంతూరికి ఉత్సాహంగా పయనమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ...
తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల ముమ్మర తనిఖీలు
పోలీసుల అదుపులో (8) మంది రవాణాదారులు
రూ. 7 లక్షల 50 వేల విలువైన గంజాయి
హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టుబడిరది. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ట్రావెల్స్ బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించిన 30 కేజీల గంజాయిని గుర్తించిన అదికారులు...
దేశవ్యాప్తంగా 6వేలకు పైగా ప్రముఖుల హాజరు
భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు
రెడ్, ఎల్లో జోన్లుగా విభజించిన అధికారులు
అయోధ్య : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. ప్రధానమంత్రి...
మూడు రోజుల్లో ఏకంగా రూ.658 కోట్లు
మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం రికార్డు
4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయం
డిసెంబర్ 31న 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలతో రికార్డ్
రోజే రూ.10.35 కోట్ల వ్యాపారం జరిగింది : పౌల్ట్రీ వ్యాపారులు
ఆదివారం ఒక్కరోజే 2,700 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
మియాపూర్లో అత్యధికంగా 253 మందిపై...
రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ హెచ్చరిక
నేరచరిత్రగల రౌడీ షీటర్లలో మార్పు కోసం రాచకొండ పోలీసు వారి ‘‘కౌన్సిలింగ్’’
నేరప్రవృత్తిని వీడే వారి మీద పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తాం..
ఎల్బీనగర్ : ఆదివారం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ నేరచరిత్రగల రౌడీషీటర్లలో మార్పుకోసం ఎల్బీనగర్ లోని సీపీ క్యాంపు కార్యాలయంలో కౌన్సిలింగ్ సదస్సును నిర్వహించారు....
మియాపూర్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు..
ఫిర్యాదు చేసిన బాధిత మహిళతోనే అసభ్య ప్రవర్తన
దర్యాప్తు అనంతరం ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ..
హైదరాబాద్ : రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడిని తప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పంజాగుట్ట సీఐ దుర్గారావు. అతనిపై విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు...
80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ బృందం
విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు
ఇద్దరు నిందితుల అరెస్ట్… పరారీలో మరో ఇద్దరు
తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల ముందు పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో 80 కేజీల గంజాయిని...
మందు.. విందు.. చిందులకు షరతులు
డ్రగ్స్, పబ్ లపై నిఘా పెట్టిన పోలీసు
బార్, పబ్, క్లబ్లకు సూచనలు జారీ
డ్రగ్స్ వినియోగిస్తే 10 ఏండ్లు జైలు శిక్ష
రంగంలోకి ప్రత్యేక పోలీసులు బృందాలు
మద్యం సేవించి వాహనం నడిపితే అంతే..
సాధారణ ప్రజలకు సైతం ఆంక్షలు అమలు
కొత్తేడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ప్రజలంగా సిద్ధమవుతున్నారు. పాతేడాదికి వీడ్కోలు చెప్పేందుకు ఇప్పటికే కొందరు...
రూ.5 లక్షల నగదు, బంగారం, వెండి వస్తువులు అపహరణ
శామీట్ పేట్ : గుర్తుతెలియని దుండ గులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శామీర్ పేట్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి కరీంనగర్ కు వెళ్లే రహదారి పక్కన ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ...