చంపుతామంటూ మెసేజ్ లు..
ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్.సి.పీ. నాయకులు..
మహారాష్ట్ర హోం మంత్రి తక్షణమే స్పందించాలి : సుప్రియా సూలే..
ముంబై, మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్లో తనకు ఈ మెసేజ్ వచ్చినట్టు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా...
మేడిపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మేడిపల్లి పోలీసు వారు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో " పోలీస్-సురక్ష దినోత్సవం" కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడిపల్లి నందు నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంతి కాలనీ, సాయి నగర్, ఇంద్రప్రస్థ కాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు రాష్ట్ర పోలీసు శాఖ సురక్షా దివస్గా నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో మహిళా సురక్ష సంబరాలు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమ...
ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపాడు. అనంతరం బ్లేడ్తో ఆమె గొంతు కోసిన అతడు ఆ మహిళ మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో పడేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉధమ్ సింగ్ నగర్ ప్రాంతంలోని కనోరి గ్రామంలో ఒక మహిళ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు...
ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై యూనిట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ అంజనీ కుమార్
తమ అనుభవాలను వివరించిన కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన అధికారులు
హైదరాబాద్ : ఎన్నికల నిర్వహణ అనేది ప్రతీ అధికారికి నిత్య నూతనంగానే ఉంటుందని, ఎన్నికల నిర్వహణలో ప్రతీసారి సరికొత్త సవాళ్లు ఎదురవుతూ ఉంటాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు....
నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది
చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...