పారిశ్రామిక ప్రగతి కోసమే ఒప్పందం
ఫ్రస్టేషన్ లో కేటీఆర్, హరీశ్ రావు లు
బిజెపితో అంటకాగిన పార్టీ బిఆర్ఎస్
హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి
బాగుండదని మేమే వద్దంటున్నాం
మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెండు, మూడు సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే...
భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా..
ఆమె అడుగు నవ సమాజ నిర్మాణం వైపు
మహిళా సాధికారత.. నిరక్షరాస్యత నిర్మూలన..
నిరుద్యోగ యువతకు ఉపాధి.. బడుగుబలహీన వర్గాలకు చేయూత..
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న నడిరపల్లి యమునా పాఠక్తో ‘‘ఆదాబ్ హైదరాబాద్’’ చిట్ చాట్
హైదరాబాద్ :- యువతలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పి వారిని సమాజానికి, దేశానికి...
పార్లమెంట్ ఎన్నికలపై కేటీఆర్ చర్చ
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్ తన సోషల్ విూడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ టీమ్ కేసీఆర్కు ఎందుకు ఓటు వేయాలి.. అంటూ వినూత్న క్యాంపెయినింగ్కు తెర లేపారు. 16, 17వ లోక్సభ గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే.....
ఖమ్మం నుంచి బరిలోకి సోనియాగాంధీ
మల్కాజ్గిరి నుంచి పోటిలో ప్రధాని మోదీ
బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ను బరిలోకి..
పార్టీ ఆఫీస్లకుక్యూ కడుతున్న అశావాహులు
రసవత్తరంగా మారిన పార్లమెంట్ రాజకీయం
లోక్సభ సీటుపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్
మోడీ విజయం ఖాయమంటున్న టీ బీజేపీ
హస్తానికి ఎదురులేదంటున్న తెలంగాణ కాంగ్రెస్
హైదరాబాద్ :- లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంట్...
కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం కష్టమే
కష్టపడితేనే ఎంపి సీట్లను సాధించుకోగలం
పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి
వరంగల్ సమీక్షలో వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్ : ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మళ్లీ మన గుప్పిట్లోకి తెచ్చుకోవాల్సి ఉందని, అందుకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడమే మార్గమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ అన్నారు. అందుకు మనమంతా కలసికట్టుగా కృషి...
మళ్ళీ పొరపాటు జరగబోనివ్వమని క్లారిటీ
ఆత్మపరిశీలనలో బీఆర్ఎస్ పార్టీ
పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ
జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకోరు..?
లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో కేటీఆర్
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని అభిప్రాయం బలంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు అన్నారు....
చనిపోయి ఉంటాడన్న అనుమానాలు
లాహోర్ : వరల్డ్ మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది మసూద్ అజహార్(55) మృతి చెందాడని ప్రచారం సాగుతోంది. ఉదయం గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్ చనిపోయినట్లు సమాచారం. 1999లో కాందహార్ విమాన హైజాక్ జరిగింది ఇతని విడుదల కోసమే. భారత పార్లమెంట్పై 2001లో జరిగిన దాడితో పాటు 2008...
బీఆర్ఎస్ లో మొదలయిన కొత్త పంచాయితీ
లోక్ సభ స్థానాల్లో పోటీకి సిట్టింగ్ల విముఖత
కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లిన ముగ్గురు ఎంపీలు?
బీఆర్ఎస్ కు సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు..
ప్రతిష్టాత్మకంగా లోక్ సభను తీసుకున్న కాంగ్రెస్
హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అధికార పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో...
జనవరి మూడో తేదీ నుంచి సన్నాహక సమావేశాలు
తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు
పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్...
జెండాను ఆవిష్కరించిన మహేశ్ కుమార్ గౌడ్
కార్యకర్తల కృషి ఫలితంగానే అధికారం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...