గన్ పార్టీ అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు జరిగిన ప్రదర్శన..
పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు..
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటంతో వెల్లువెత్తిన ఆనందోత్సవాలు..
హైదరాబాద్ : పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయిన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు.. ఆదివారం సాయంత్రం...
మహిలందరీకి శుభాకాంక్షలు : సబితా ఇంద్రారెడ్డి..
పార్లమెంట్లో మహిళ బిల్లు ఆమోదం పట్ల హర్షం వ్యక్తంచేసిన విద్యాశాఖ మంత్రి
మహేశ్వరం : మహిళ బిల్లు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బి ఆర్ ఎస్ పార్టీ చేసిన పోరాటం ఎంతో గొప్పదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.అసెంబ్లీలో తీర్మానం చేయటంతో పాటు బిల్లు ఆమోదం కోసం వివిధ...
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాకు సోనియా గాంధీ పిలుపు
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఏర్పాటు చేయాలని ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో ఎలాంటి జాప్యం...
మారుతున్న డ్రెస్కోడ్న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు వంటి అంశాలు ప్రస్తుతం చర్చీనీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన నూతన పార్లమెంట్లో...
అత్యవసర పార్లమెంట్ సమావేశాలపై అనుమానాలు
వరంగల్ పర్యటనలో బిఆర్ఎస్ నేత వినోద్ కుమార్
వరంగల్ : ప్రధాని మోదీ ఇంత అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. సమావేశాల...
సెప్టెంబరు 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం
జమిలీ ఎన్నికల బిల్లుపై జోరుగా ఊహాగానాలు
మాజీ రాష్ట్రపతి సారథ్యంలో కేంద్రం కమిటీదేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీని ఈసారి ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు ఏకం అయ్యాయి. మరోవైపు కేంద్ర...
బీజేపీ పై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ..
పార్లమెంట్ సభ్యతం పునరుద్ధరించిన తర్వాతతొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటన..
అటవీభూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర..
ఎంపీలాడ్స్ నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసిన రాహుల్..
డాక్టర్ అంబేద్కర్ జిల్లా మెమోరియల్ కేన్సర్ సెంటర్లోహెచ్టీ కనెక్షన్ను ప్రారంభించిన రాహుల్..
వాయనాడ్ : పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కేరళలోని...
జుత్తు ఎగుమతుల్లో ఇండియా నెంబర్ వన్..
కేశాలతో జరుగుతున్న కోట్ల వ్యాపారం..
విగ్ లతోపాటు, కొన్ని రకాల ఔషధాల్లో వినియోగం..
అన్నిదేశాల కేశాలకంటే భారతీయ కేశాలే నాణ్యత కల్గి ఉంటాయి..
2022 - 23లో 1401 కోటి 96 లక్షల 73 వేల 800 వందలకోట్లు విలువగల మనిషి జుట్టు విదేశాలకు ఎగుమతి అయింది..
పార్లమెంట్ లో అధికారికంగా ప్రకటించిన కేంద్ర...
సికింద్రాబాద్ పార్లమెంట్ లో మరోమారు కమలం వికసిస్తుందా .!
ఇప్పటివరకూ ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరనేలేదు…!
గతంలో ఎంపీ సీటును కైవసం చేసుకున్న బీజేపీ..
అసెంబ్లీ స్థానాలఫై పూర్తిగా పట్టుకోల్పోయింది ..!
గతంలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్..
ఎంపీ సీటును మాత్రం చేజిక్కించుకోలేక పోయింది.. !
తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న హస్తం..
ఇప్పుడు చితికిలపడిపోయి కోలుకొని పరిస్థితిలో ఉండిపోయింది .!
పట్టు ఉన్న కమలం.....