ఐపీసీ, సీఆర్పీసీ స్థానంలో కొత్త చట్టాలు
న్యూఢిల్లీ : ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత2023, భారతీయ న్యాయ సంహిత-2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం నాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి. బ్రిటిష్...
ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా
జంతర్మంతర్ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు
భద్రతా వైఫల్యం, ప్రభుతంపై విమర్శలు
భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్ గాంధీ
రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం
ఎంపీల సస్పెన్షన్పై ఖర్గే తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద...
చివరి రోజూ కొనసాగిన సస్పెన్షన్లు
పలు కీలక బిల్లులకు సభ ఆమోదం
న్యూఢిల్లీ : లోక్సభ గురువారం నిరవధికంగా వాయిదా పడిరది.షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ రిజిస్టేష్రన్ బిల్లు, ఎన్నికల కమిషనర్ల నియామకాల...
సిఇసి బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన సీఈసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లుకు గురువారం లోక్ సభ ఆమోదం తెలిపింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనరల్ నియామకం, సర్వీస్, పదవీకాలం నియంత్రించే బిల్లును ఇప్పటికే రాజ్యసభ...
మన నూతన పార్లమెంటుకు ఐదు అంచెల పటిష్టమైన భద్రతా వలయానికి బీటలు పడ్డాయి.ఆ రక్షణ వలయాలను ఛేదించుకొని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పార్లమెంటులోనూ,మరో ఇద్దరు పార్లమెంటు వెలుపల ప్రవేశించటం విస్మయాన్ని కలిగిం చింది. ఆ అగంతకుల ఉద్దేశం ఏమైనాప్పటికీ మన పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు,సభాపతికీ రక్షణ కల్పించటంలో భద్రతా వైఫల్యం అనేది మరోసారి...
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
కేసులో మరో ఇద్దరి అరెస్ట్
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్ స్మోక్ వెదజల్లడం దేశవ్యాప్తంగా...
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కేనా..?
రాష్ట్రంలో రోజురోజుకు పడిపోతున్న కమలం గ్రాఫ్
సీనియర్లంతా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపగలరా
పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఇన్చార్జిల నియమకం
పార్లమెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్
బీజేపీలో కనిపించని పార్లమెంట్ ఎన్నికల హడావిడి
గెలిచిన జోష్ లో కాంగ్రెస్, ఓడిన బాధలో బీఆర్ఎస్, బీజేపీ
పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో వేచి చూద్దాం
హైదరాబాద్ :...
తాజాగా మరో 49మంది ఎంపిలపై వేటు
141కు చేరిన బహిష్కృత ఎంపిల సంఖ్య
గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా
మాక్ పార్లమెంట్తో ప్రభుత్వాన్ని ఎండగట్టిన సభ్యులు
మాక్ పార్లమెంట్పై మండిపడ్డ రాజ్యసభ ఛైర్మన్ ధన్కడ్
ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్న బిజెపి
న్యూఢిల్లీ : పార్లమెంట్లో బహిష్కరణల పర్వం కొనసాగింది. మంగళవారం మరికొంతమంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. మరోవైపు పార్లమెంట్లో విపక్షాల...
ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సిఎం
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి...
వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు
న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో డిసెంబర్ 13న పలువురు వ్యక్తులు లోక్సభ గ్యాలరీలో అక్రమంగా ప్రవేశించి స్మోక్ గన్స్ విసిరిన ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. దీనివెనక కుట్రదారులను ఛేదించే క్రమంలో దర్యప్తు ముమ్మరం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించే...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...