Sunday, May 19, 2024

mla

రుయ్యాడి సవర్లను దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు..

ఘనంగా స్వాగతం పలికిన ఓయూ జేఏసి అధ్యక్షులు డా.ఎల్చల దత్తాత్రేయ అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రూయ్యాడి గ్రామంలో జరిగే మొహరం పండుగకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ జరిగే మొహరం పండుగకు మహారాష్ట్ర,చత్తీస్గడ్ ఆంధ్రరాష్ట్రాలు,తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రత్యేకమైన హసేన్...

ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడడం లేదు..

అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. నాకు అసెంబ్లీలో అవకాశం వస్తె ప్రజల సమస్యలు ప్రస్తావించాను. రెసిడెన్షియల్ స్కూల్లో, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ ఇంటర్మీడియట్ లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్స్, టీచర్స్ కి నెలకు 72 పీరియడ్ ఫిక్స్ చేశారు. సంవత్సరానికి 6 నెలల జీతాలు కూడా...

ఫాలోవర్స్ కి మాత్రమే..!

పేదల దరి చేరని బీసీ బంద్.. గులాబీ నేతల పైరవీలకి పెద్దపీట.. ఎమ్మెల్యేల అనుచరుల వద్దచక్కర్లు కొడుతున్న జాబితా.. గ్రీన్ సిగ్నేచర్ కి పరిమితమైన అధికారులు.. తెల్లబోతున్న దరఖాస్తుదారులు.. నిరీక్షించినా ఫలితం లేదు.. గులాబీ నేతల ఫాలోవర్స్ కు మాత్రమే బిసి బంద్ పరిమితమైంది. నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి పేదల దరి చేరడం లేదు. ఏ...

ఎమ్మెల్యే రాజాసింగ్ కు కృతజ్ఞతలు..

అభినందనలు తెలియజేసిన పీ. అనిల్ యాదవ్.. కర్ణాటకలో జైన సన్యాసి హత్యకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత నిరసన ర్యాలీలో జైన్ కమ్యూనిటీకి మద్దతుగా నిలిచినందుకు ఎమ్మెల్యే గోషామ్‌హాల్, టి. రాజా సింగ్ కు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు జాంబాగ్ డివిజన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పీ. అనిల్ యాదవ్..

పలువురు పేద విద్యార్థులకు కడియం ఫౌండేషన్ చేయూత..

పేద కుటుంబాల్లో సరస్వతి కటాక్షంతో జన్మించిన విద్యార్థుల తల్లి దండ్రులు తమ పిల్లల చదువు కోసం ఆర్థిక సహాయం అందించాలని కడియం ఫౌండేషన్ ని కోరగా…. తమ వంతు సహాయంగా పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయాన్ని అందించారు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, యం.ఎల్.సి శ్రీ కడియంస్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ...

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మర్యాదపూర్వక సన్మానం..

శనివారం రోజు జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు స్ఫూర్తి ఫిష్ సీడ్ సప్లయర్స్, ముదిరాజ్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కు శాలువా కప్పి బొకేనందించి ఘనంగా సన్మానించినారు.. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు చింతల యాదయ్య...

మాట ఇస్తే తప్పే మనిషిని కాదు..

మభ్య పెట్టడం నా చరిత్రలో లేదు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై నా వంతు ప్రయత్నం చేస్తా.. మనఃపూర్తిగా మాట ఇచ్చిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.. జర్నలిస్టులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే ప్రసంగం.. ఆయన మాటల్లో వాస్తవం తొగిచూసింది.. జర్నలిస్టులపై ఆయనకున్న అవ్యాజమైన ప్రేమాభిమానాలు వెల్లివిరిశాయి.. తాను మాట ఇస్తే తప్పే మనిషిని కాదని మరోసారి ఆయన ప్రసంగంలో స్పష్టం...

ఎక్కడి సమస్యలు అక్కడే..!

ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లడుగుతరు చీదరించుకుంటున్న వికారాబాద్‌ నియోజకవర్గ ప్రజలు వికారాబాద్‌ : నియోజక వర్గంలోనీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను తీర్చే విధంగా కృషి చేసేందుకు ప్రజలంతా కలిసి ప్రజా ప్రతిని ఎన్నుకోవడం జరుగుతుంది. మంచి చేస్తాడని భావించి గెలిపించాక ప్రజా సమస్యలు తీర్చకపోతే ఎన్నుకున్న నాయకుడిని ప్రజలు చీదరించుకుంటారు. అలాంటి పరిస్థితి...

అధ్యక్ష పదవికి నేనూ అర్హుడినే..( సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్.. )

రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడి మార్పు వార్తలు వాస్తవమే.. పదేళ్లుగా పార్టీకోసం కృషి చేస్తున్నాని వెల్లడి.. వందకోట్లు ఉంటే పార్టీని దున్నేస్తానని ప్రకటన.. నన్ను చూసే ఈటల పార్టీలోకి వచ్చాడన్న రఘునందన్.. రఘునందన్‌, ఈటల బొమ్మలు ఉంటేనే బీజేపీ గెలుస్తుంది.. బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘునందన్‌ పేల్చిన బాంబ్.. న్యూ ఢిల్లీ, తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడి మార్పు వ్యవహారంతో క్షణ క్షణానికి అగ్గి...

ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబావుటా..

9 మంది ఎమ్మెల్యేలతో షిండేకు మద్దతు ద్రోహులకు బుద్ధిచెబుతామని పవార్ శపథం మహారాష్ట్ర ఎన్సీపీకి కొత్త చీఫ్‌ను ప్రకటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ కొనసాగుతారని వెల్లడి న్యూ ఢిల్లీ, రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్‌ను అజిత్ పవార్ అదునుచూసి దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -