అసెంబ్లీ కార్యదర్శితో భేటీ
ఎమ్మెల్యేగా గుర్తించి, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని వినతిహైదరాబాద్ : అసెంబ్లీ కార్యదర్శితో బీజేపీ నేత డీకే అరుణ భేటీ అయ్యారు. మంగళవారం అసెంబ్లీకి చేరుకున్న డీకే అరుణ అసెంబ్లీ కార్యదర్శితో సమావేశమై.. తననుగద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల ఎమ్మేల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని.. డీకే అరుణను...
మిడతల దండులా వాలిపోతున్నారు..
ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా ప్రయత్నం..
నన్ను టార్గెట్ చేస్తున్నారు.. ప్రజలే నన్ను గెలిపిస్తారు..
సంచలన వ్యాఖ్యలు చేసిన ములుగు మ్మెల్యే సీతక్క..
ములుగు : నన్ను ఓడిస్తామని డబ్బు సంచులతో దిగుతున్నారని అంటూ ములుగ ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవకు, డబ్బు సంచులకు మధ్య యుద్ధం మొదలైందన్నారు....
మంత్రి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యల ఫలితం..
మైనంపల్లిని సస్పెండ్ చేయాలని డిమాండ్స్..
మల్కాజ్ గిరి అభ్యర్థిగా శంభీపూర్ రాజుకు అవకాశం..
బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్ కేటాయించాల్సిందే.. లేకుంటే తానేంటో చూపిస్తానన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై వేటుకు రంగం సిద్ధమైంది. తన కుమారుడికి టికెట్ కేటాయించాలని అడగటం వరకూ...
వెల్లడించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి..
హైదరాబాద్ : తెలంగాణను అన్ని రంగాల్లో అబివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనను చూసి దేశ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన 200 మందికి పైగా మేకల అశోక్ రెడ్డి, బోయ నాగయ్య...
జనగామ :భారత రాష్ట్ర సమితి స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ. అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని వి.ఐ.పి. విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి, వేదాశీర్వచనం చేశారు అర్చకులు.. కడియం శ్రీహరితో స్థానిక నాయకులు, ఇతర...
కల్లూరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్న ఆలేరు కాంగ్రెస్ శ్రేణులు..
హైదరాబాద్ : ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కల్లూరికి మద్దతు పలుకుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కల్లూరి కార్యకర్తలకు అండగా ఉంటూ.. పార్లమెంటు, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆర్థికంగా, హార్దికంగా సహకరించి...
ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..?ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలుమల్కాజ్గిరి : మల్కాజ్గిరి నియోజకవర్గంలో మూడు పార్టీల ప్రతినిధులతో ప్రజలు అయోమయంలో ఉన్నార నడానికి ఎటువంటి సందేహం లేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ, బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే,బిజెపి పార్టీకి సంబంధిం చిన కార్పొరేటర్లు ఉండడంతో నియోజకవర్గం పరిధిలోని...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...