Monday, May 6, 2024

mla

అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్,

ఆరు గ్యారెంటీల అమలు ఖాయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ మండల పరిధిలోని గ్రామాoలొ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర గ్రామ ప్రజలుమాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఇప్పటివరకు ఏమి పట్టించుకోలేదని, మాకు సరైన రోడ్డు సౌకర్యం లేదని ఇండ్లు...

కేపీ వివేకానందపై పోలీసులకు ఫిర్యాదు..

నాపై దాడి చేసిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి.. డిమాండ్ చేసిన కూన శ్రీశైలం గౌడ్.. హైదరాబాద్ : తనపై దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుత్బుల్లాపూర్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. 'లైవ్ డిబేట్లో నేను ప్రజాసమస్యలు లేవనెత్తితే వివేకానంద నన్ను దుర్భాషలాడుతూ భౌతిక...

అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్..

ఆరు గ్యారెంటీలను ఇస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర.. జనగామ : బుధవారం రోజు వేలేరు మండల పరిధిలోని, మల్లికుదురుల్ల, గుండ్ల సాగరం గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర.. అనంతరం కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్.....

యదేచ్ఛగా విద్యుత్ చౌర్యం.!

భూమి ఒకరిది.. విద్యుత్ కనెక్షన్ మరొకరిది… కట్టంగూరు మండలం, ఈదులూరు గ్రామంలో ట్రాన్స్ కో అధికారుల ఘనకార్యం.. ఆధారాలతో ఫిర్యాదు చేసినా, పట్టించుకోని ట్రాన్స్ కో అధికారులు భూమి ఎవరిదో తేల్చమని కోరిన ట్రాన్స్ కో.. భూమి సర్వే చేసి, రిపోర్టు తొక్కిపట్టిన తహశీల్దార్.! ఈ నకిలీ విద్యుత్ కనెక్షన్ దందా వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యే పి.ఏ హస్తం.! నల్గొండ...

ముస్లింల ఓట్లు నాకొద్దు..

సంచలన వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్.. ముస్లింల పేరుచెప్పుకుని పబ్బంగడుకునే పార్టీ ఎం.ఐ.ఎం. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి కాళ్ళుపట్టుకునే రకం అసదుద్దీన్.. హైదరాబాద్ : అసదుద్దీన్ గోషామహల్ లో ఎం.ఐ.ఎం. అభ్యర్థిని ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారని.. రేవంత్ రెడ్డి ప్రశ్నకు ఒవైసీ స్పందించాలని బీజేపీ ఎమ్మెల్యే...

సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్ : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన అత్త పేరుపై దొంగ ఆదాయ సర్టిఫికెట్లు చూయించి రూ.19 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ కాజేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. సుధీర్ రెడ్డి అత్త, మామలకు చికిత్స కోసం సరూర్ నగర్ లో తక్కువ...

మా సమస్య తీర్చండి.. మా ఓట్లు వేయించుకోండి..

పటాన్ చెరువు మండలం, లకుడారం గ్రామ ప్రజల బంపర్ ఆఫర్.. క్రషర్ తో కకావికలం అవుతున్న లకుడారం గ్రామ జనజీవనం.. కె.ఎస్.ఆర్. మైన్స్ అనుమతులు రద్దు చేయాలంటూ ఆందోళనలు.. గతంలో మైన్స్ పనులు నిలిపివేసిన.. తిరిగి ఎలా ప్రారంభమయ్యాయి..? స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ గామస్తుల తీవ్ర ఆరోపణలు.. పెద్ద చెరువుకు అతి సమీపంలో నెలకొన్న కె.ఎస్.ఆర్. మైన్స్ వారి క్రషర్.. క్రషర్...

పాదయాత్ర చేసిన మలక్ పేట్ ఎమ్మెల్యే బలాల..

కార్యక్రమంలో పాల్గొన్న జీ. సురేష్, కృష్ణా యాదవ్ తదితరులు.. హైదరాబాద్ : గడ్డి అన్నారం, గౌడ్స్ వీధిలో, మలక్ పెట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, పాద యాత్రను చేపట్టారు.. ఈ కార్యక్రమంలో జీ. సురేష్, కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని పూలమాలతో సత్కరించారు..

బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై కేసు..

నార్సింగి భూ వివాదంలో గుండు శ్రవణ్ ఫిర్యాదు.. ఈ ఘటన రాజకీయ ప్రాధాన్యత సంచరించుకుంది.. నార్సింగి పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎమ్మెల్సీ దౌర్జన్యాన్ని అప్పుడే వెలుగులోకి తెచ్చిన ఆదాబ్.. హైదరాబాద్ : నార్సింగ్ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో...

సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర ఆకస్మిక తనిఖీ

పేషంట్స్ వార్డులో పర్యటించి, రోగులతో మాటా మంతి.. దవాఖానలో చికిత్స కోసం వస్తున్న రోగుల హాజరు పట్టిక పరిశీలన.. జనగామ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి. హబ్ ద్వారా చాలా రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిధులు కేటాయించి, వైద్యరంగాన్ని...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -