Sunday, December 10, 2023

Ministers

మహిళలకు ఉచిత బస్సులను ప్రారంభించిన సిఎం, ప్రొటెం స్పీకర్‌

హైదరాబాద్‌ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్‌, మంత్రులు, ప్రొటెం స్పీకర్‌ ప్రారంభించారు. శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీలలో ఉచితం. అసెంబ్లీ...

తెలంగాణ మంత్రులుగా 11 మంది..

రాజ్ భవన్ కు జాబితా పంపిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం మంత్రులుగా ఎంపిక చేసిన వారికి ఠాక్రే ఫోన్ తెలంగాణలో మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈమేరకు మంత్రుల జాబితా...

మంత్రివర్గంలోకి సీతక్క, సురేఖ

ఇద్దరికే ఛాన్సం అంటున్న కాంగ్రెస్‌ నేతలు వరంగల్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఇద్దరు మహిళలు ముందు వరసలో ఉన్నారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇద్దరికీ మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ మహిళ, అలాగే రేవంత్‌కు...

హ్యాట్రిక్‌ కొడతాం..

ఎగ్జిట్‌పోల్స్‌పై ఆందోళన వద్దు బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ విజయం సాధించబోతుంది 3న సంబురాలు చేసుకుందాం ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్‌ భరోసా అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్‌ ధీమా హైదరాబాద్‌ : తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్‌ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్‌ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేడు తనను...

గులాబీ బాస్‌ కు మొదలైన గుబులు

పీకే సర్వే తో తలలు పట్టుకుంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బులు పంచండి మంత్రులు మేల్కోండి…! ఓడిపోయారో గోవిందా .!! ఏదోవిధంగా సంచలనాలు క్రియేట్‌ చేయండి డబ్బులు కాదు ముఖ్యం.. గెలుపే లక్ష్యం అధికార యంత్రాంగాన్ని కంట్రోల్‌ లో పెట్టుకోండి పోల్‌ మేనేజ్మెంట్‌ సక్సెస్‌ చేయండి సీఎం కేసీఆర్‌ తమ అభ్యర్థులకు ఆదేశాలు ఓటమి అంచుల్లో మంత్రి కేటీఆర్‌.. దిద్దుబాటు చర్యలు షురూ… సీనియర్‌...

ఒకే వరలో రెండు కత్తులు..

ఒకరు తండ్రిని మించిన తనయుడు మరొకరు మామకు తగ్గ అల్లుడు ఎవరికివారే గుడ్ (గ్రేట్) పొలిటీషియన్స్ కనులు, మనుషులు వేరయిన చూపు ఒక్కటే మరోసారి కేసీఆర్‌ను సీఎంను చేయడమే లక్ష్యం (రాజకీయ చాణక్యుల అంశగా పేరు తెచ్చుకున్న మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావుల వ్యూహాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం ) ఒకే వరలో రెండు కత్తులు ఎప్పుడు ఇమడవు.....

చెన్నైలో జీ 20 ఎన్విరాన్‌మెంట్‌, క్లైమేట్‌ సస్టైనబిలిటీ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం..

చెన్నై: భారత జి20 అధ్యక్షతన ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ సస్టైనబిలిటీ వర్కింగ్‌ గ్రూప్‌ (ఇసిఎస్‌డబ్ల్యుజి) మంత్రుల సమావేశం శుక్రవారం చెన్నైలో ప్రారం భమైంది. వీడియో సందేశం ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ‘యుఎన్‌ క్లైమే ట్‌ కన్వెన్షన్‌’, ‘పారిస్‌ ఒప్పందం’ ప్రకారం కట్టుబాట్లపై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పర్యావరణ,...

అశ్రునయనాలతో సాయిచంద్ కు తుది వీడ్కోలు..

గుండెపోటుతో ఆకస్మికంగా తుదిశ్వాస విడిచిన యువ విప్లవ గాయకుడు.. సీఎం సహా పలువురి శ్రద్ధాంజలి.. అంత్యక్రియలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు.. భావోద్వేగానికి గురైన సీఎం కేసీఆర్.. గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయి చంద్‌కు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. గుండెపోటుతో అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. వనస్థలీపురం సాహెబ్‌నగర్‌ శ్మశాసనవాటికలో సాయిచంద్‌ అంత్యక్రియలు జరిగాయి....

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ

రెస్టారెంట్ అండ్ బార్ అసోషియేషన్ సభ్యులు.. హైదరాబాద్ : సోమవారం రోజు హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రివర్యులు డా: వి. శ్రీనివాస్ గౌడ్ ను తన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు "తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ అసోసియేషన్" వారు.. గత కొంతకాలంగా నష్టాలలో కోరుకపోయిన రెస్టారెంట్,...
- Advertisement -

Latest News

భారీగా నగదు పట్టివేత

కాంగ్రెస్‌ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...
- Advertisement -