రెస్టారెంట్ అండ్ బార్ అసోషియేషన్ సభ్యులు..
హైదరాబాద్ : సోమవారం రోజు హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రివర్యులు డా: వి. శ్రీనివాస్ గౌడ్ ను తన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు "తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ అసోసియేషన్" వారు.. గత కొంతకాలంగా నష్టాలలో కోరుకపోయిన రెస్టారెంట్,...
ఇటీవల తలసానిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం
రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ...
ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే..
ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు..
కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..?
అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు
మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని..
హైదరాబాద్ : ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్ కమలానగర్లో డబుల్...
హెచ్ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు
39 డిఎంహెచ్వో పోస్టుల మంజూరు
విఆర్ఎలను రేగులరైజ్ చేసేందుకు కేబినెట్ నిర్ణయం
రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం.
వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు
మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటిఇ చేరుస్తూ నిర్ణయం
టిఎస్పిఎస్లో 10 పోస్టులను కొత్తగా భర్తీ
మక్కలు, జొన్నలు కొనేందుకు నిర్ణయం
ఉమామహేశ్వర లిప్ట్ ఇరిగేషన్...
స్లాబ్ను తొలగించిన మున్సిపల్ అధికారులు
కొత్తగూడెం : కొత్త గూడెం మున్సిపాల్టీ పరిధి లోని 35వ వార్డు కూలీలైన్ ఏరియా లో యూనియన్ బ్యాంక్ ఎదురుగా మున్సిపాల్టీ నిర్మించిన డ్రైయినేజీని కబ్జా చేసి స్లాబ్ పోసి రూం నిర్మించడానికి సిద్ధపడ్డారు. ముడుపులు తీసు కొని చూసీ చూడనట్లు వ్యవహ రిస్తున్న మున్సిపల్ అధికారులు తీరుపై డ్రైయినేజీని...
అయ్యో దేవుడా ఆగమైపోతిమి…దొరను గెలిపించుకొని మా భవిష్యత్ తరాలకుతీరని పాపం చేసుకుంటిమి…ఒక్కనికీ ప్రజల గోస పట్టదాయె…సమస్యలున్నయి అంటే ఎమ్మెల్యే రానియ్యడు,మంత్రి మర్లబడవట్టె.. కొత్త సచివాలయానికొద్దామంటేపోలీసోళ్ళు గెదుమవట్టె .. రైతుల తిప్పలు,నిరుద్యోగుల ఏడుపులు, ముసలోళ్ల మూలుగులతో,తెలంగాణ రాష్ట్రం సవు సారా రూపాయి కార అంటూతాగుబోతు రాష్ట్రము చేస్తివి దొరా…ఇప్పటికైనా మాకు సోయి వస్తేనీకు కర్రు కాల్చి...
పేదలకు విద్యను దూరం చేసే కుట్రలో బిఆర్ఎస్ ప్రభుత్వం
జెఎల్, డిఎల్ అప్లై గడువు పెంచండి..
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ..
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రకు చెందిన బిఆర్ఎస్ నేతకు మియాపూర్ ప్రభుత్వ భూములను అమ్ముకున్నారని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు...
సికింద్రాబాద్ మోండా డివిజన్ లో తాగునీటిలో మోరి నీళ్లు కలుస్తున్న వైనం..
కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యను 2 నెలల క్రితం పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్.
కలుషిత నీరు వల్ల గాంధీ ఆసుపత్రిలో చేరిన స్థానికుడు.
కొత్త పైపులు తెచ్చాం. కానీ, మంత్రి వచ్చాకే ప్రారంభిస్తాం : హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్ సిబ్బంది
మంత్రి వచ్చేవరకు కలుషిత...
హిందుత్వం బలహీనపడిందంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ‘‘హిందూ ఏక్తా యాత్ర’’
హిందూ ఏక్తా యాత్రకు హాజరై హిందుత్వ సంఘటిత శక్తిని చాటిన కాషాయ సైనికులు
యాత్ర సక్సెస్ తో ఫుల్ జోష్ లో బీజేపీ శ్రేణులు
త్వరలో జరగబోయే ఖమ్మం నిరుద్యోగ మార్చ్ను విజయవంతం చేసే పనిలో నిమగ్నమైన నాయకులు
హైదరాబాద్, 16 మే ( ఆదాబ్...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...