Friday, April 26, 2024

Ministers

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం

అమలు కోసం ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు మంత్రులతో సిఎం రేవంత్‌ సచివాలయంలో సవిూక్ష సమావేశం డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమీటీ ఏర్పాటు వందరోజుల్లో హావిూల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని సూచన హైదరాబాద్‌ :- ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం...

మాల్దీవుల హైకమిషనర్ కు భారత్ సమన్లు

లక్షద్వీప్ ను పర్యాటకధామంగా మారుద్దామన్న మోదీ మోదీని జోకర్ గా అభివర్ణించిన మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తాజాగా ఇండియాలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్ కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ...

కాంగ్రెస్‌ మంత్రుల్లో అహంభావం కన్పిస్తోంది

కిషన్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ బినామీ అన్న మంత్రులకు కౌంటర్‌ కొందరు మంత్రుల్లో అహంభావం కనిపిస్తోందని ఆగ్రహం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే.. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరిం చిన తీరు గుర్తుకొస్తోందని బీజేపీ జాతీయ...

మేడిగడ్డకు మంత్రులు

హెలికాప్టర్‌లో మేడిగడ్డకు బయలుదేరనున్న మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాల్గొన్న అన్ని సంస్థలూ హాజరయ్యేలా ఆదేశాలు 1.20 మీటర్ల లోతుకు కుంగిన 20వ పిల్లర్​ రాఫ్ట్ ఫౌండేషన్​ను పరీక్షిస్తేనే స్పష్టత ఇసుక తొలగింపు పర్మిషన్ ​కోసం మహారాష్ట్ర సర్కారుకు లేఖ ఓకే చెప్తే బ్యారేజీ కుంగుబాటుపై పూర్తిస్థాయి ఎంక్వైరీ ‘మేడిగడ్డ’ పునరుద్ధరణపై చేతులెత్తేసిన సీడీవో హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌...

తెలంగాణలో ప్రజాపాలన సందడి

ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమంలో తమది దొరల ప్రభుత్వంకాదన్న డిప్యూటి సిఎం భట్టి ప్రజా ప్రభుత్వంగా పనులు నెరవేరుస్తామన్న దామోదర హైదరాబాద్‌ : పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రంగారెడ్డి...

వాజ్‌పేయికి నేతల ఘనంగా నివాళి

స్మృతివనం వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు మంత్రులు, బిజెపి నేతలు ఘనంగా పుష్పాంజలి న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా యావత్‌ భారతం ఆయన్ని స్మరించుకుంది. ఢిల్లీలో వాజ్‌పేయ్‌ స్మృతివనం వద్ద ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మంత్రులు, రాజ్‌నాథ్‌ సింగ్‌, జెపి...

ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

అభివృద్ధికి ఇద్దరు మంత్రులు కృషి చేయాలి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని దీనికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఉమ్మడి...

డ్రగ్స్‌ నిర్మూలన తనిఖీలతో సరిపెట్టకండి

ఎవర్ని ఉపేక్షించొద్దు కఠిన చర్యలు తీసుకోవాలి డ్రగ్స్‌ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలి కేసీఆర్‌ పాలనలో మాదకద్రవ్యాల మత్తులో తెలంగాణ గతంలో పట్టుబడిన వారిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి పసి పిల్లలపై పంజా విసురుతున్న డ్రగ్స్‌ మాఫియా డ్రగ్స్‌ పై ఎన్నో సంచలనాత్మక కథనాలను ప్రచురించిన ఆదాబ్‌ హైదరాబాద్‌ హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్‌...

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం…

వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతల స్వీకరణ మూడు ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపిన అధికారులు, మంత్రులు శుభాకాంక్షలు తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన పేషీలోకి రాగానే వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్ఆర్టీసీ,...

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రవీ ఎన్నిక

సాదరంగా ఆహ్వానించి సీట్లో కూర్చోబెట్టిన సభ్యులు ప్రజా సమస్యలపై చర్చకు స్పీకర్‌ ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్ష అభినందిస్తూ సిఎం రేవంత్‌, భట్టి, శ్రీధర్‌ బాబు, కెటిఆర్‌ల ప్రసంగం హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -