Sunday, May 5, 2024

Ministers

కొత్త డ్రైనేజీ పైప్ లైన్ రాకపోవడానికి కారణం మంత్రి తలసాని ఆదేశాలే : కొంతం దీపిక నరేష్

సికింద్రాబాద్ మోండా డివిజన్ లో తాగునీటిలో మోరి నీళ్లు కలుస్తున్న వైనం.. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యను 2 నెలల క్రితం పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. కలుషిత నీరు వల్ల గాంధీ ఆసుపత్రిలో చేరిన స్థానికుడు. కొత్త పైపులు తెచ్చాం. కానీ, మంత్రి వచ్చాకే ప్రారంభిస్తాం : హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్ సిబ్బంది మంత్రి వచ్చేవరకు కలుషిత...

తెలంగాణలో హిందుత్వ జోష్…

హిందుత్వం బలహీనపడిందంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ హిందూ ఏక్తా యాత్రకు హాజరై హిందుత్వ సంఘటిత శక్తిని చాటిన కాషాయ సైనికులు యాత్ర సక్సెస్ తో ఫుల్ జోష్ లో బీజేపీ శ్రేణులు త్వరలో జరగబోయే ఖమ్మం నిరుద్యోగ మార్చ్ను విజయవంతం చేసే పనిలో నిమగ్నమైన నాయకులు హైదరాబాద్, 16 మే ( ఆదాబ్...

పవన్‌ కళ్యాణ్‌తో నీకు పోలికా

మంత్రి గుడివాడపై బుద్దా ఫైర్‌ విశాఖపట్టణం (ఆదాబ్ హైదరాబాద్) : రాజకీయాల్లో ఏదిపడితే అది మాట్లాడం సరికాదని, అందుకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్‌ అయ్యారు. జగన్‌ పిచ్చి గుడివాడ అమర్‌కి కూడా పట్టినట్లు ఉందని విమర్శించారు. పవన్‌ కంటే…తన తోనే ఎక్కువ మంది...

17న బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ భేటీ దశాబ్ది ఉత్సవాలు, కర్నాటక ఎన్నికలపై చర్చ రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ హైదరాబాద్‌ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ భవన్‌లో ఈ నెల 17వ తేదీన బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -