వర్షాలతో జనం అల్లాడుతుంటే ఫాంహౌజ్ లో తాగి పడుకుంటావా?
రైతులు, పేదలను ఆదుకోవాలనే సోయి కూడా లేదా?
నూతన పీఆర్సీ పేరుతో ఉద్యోగులు మోసం చేసేందుకు మరో కుట్రకు తెర..
ఎంఐఎం మెప్పు కోసం రూ.లక్ష సాయం పేరుతో మైనారిటీలను మోసం..
పులి చారల తోలు కప్పుకున్న గుంట నక్క కేసీఆర్…
కేసీఆర్ జీవితమంతా మోసాలే… హామీలను అమలు చేసేదాకా అంతు...
ఘాటు విమర్శలు చేసిన కూన శ్రీశైలం గౌడ్..
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బాటసింగారంకు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు బీజేపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. తెల్లవారు జాము నుండే కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి సూరారం, జగద్గిరిగుట్ట,...
కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలుస్వీకరణ సందర్భంగా సంచలనం సృష్టించిన సంఘటన..
నిక్కచ్చిగా, సూటిగా, ధైర్యంగా తన అభిప్రాయంవ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి..
తన రాజకీయ భవిష్యత్తును సైతం లెక్కచేయకుండామాట్లాడిన వైనం..
కిషన్ రెడ్డి సమక్షంలోనే తన మనసులోని మాటనుబయటపెట్టిన రాజగోపాల్ రెడ్డి..
రాజగోపాల్ రెడ్డి మానసిక ఘర్షణను అభినందిస్తున్నబీజేపీ అభిమానులు, కార్యకర్తలు..
రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు...
ముఖ్యమంత్రి కెసిఆర్ మోనార్క్ లా వ్యవహరిస్తున్నారు : బండి సంజయ్..
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వాళ్ళను అణిచి వేస్తున్నారు… కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తప్పేంటి? డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టిచ్చారు? పీ.ఎం.ఏ.వై. కింద...
విరుచుకుపడ్డ టి. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి..
దేశ భద్రత విషయాలను రాజకీయాల్లోకి లాగడం తగదు..
మణిపూర్ మండుతోంది.. అంటూ ట్వీట్ చేసిన రాహుల్..
కాంగ్రెస్ పార్టీకి భారత ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి లేదు.. : కిషన్ రెడ్డి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోడీ.....
తెలంగాణలో సీఎం పీఠమే లక్ష్యమని చెప్పిన బీజేపీ..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండిని ఎందుకు మార్చింది..
కేంద్రంలో అధికారమే ముఖ్యమని లక్ష్మణ్ ఎందుకంటున్నారు..
కిషన్ రెడ్డి నియామకం బీజేపీ హైకమాండ్ తప్పిదం కానుందా..
లిక్కర్ కేసులో సీఎం కూతురు అరెస్టు కాకపోవడానికి కారణమేంటి..?
కర్ణాటకలో ఊహించని ఎదురుదెబ్బ తగలగానే బీజేపీ అధిష్టానం దేశంలో పలు కీలక నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టింది....
కార్యకర్తల అండగా కరీంనగర్ కాషాయదళపతి బండి సంజయ్..ప్రజల కోసం, కార్యకర్తల కోసంప్రాణం ఇచ్చే నాయకుడు..సమస్యల కోసం పోరాడి జైలుకి సైతంఅనేక సార్లు పోయిన నేత..బీజేపీ పార్టీని గల్లీ స్థాయి నుండిబలోపేతం చేసి రాష్ట్ర చరిత్రలోఎన్నడూ లేని విదంగా పాదయాత్రతోపాతబస్తీలో కాషాయం జెండా ఎగరేసిసవాల్ విసిరిన దైర్యం సంజయ్ ది..అభిమానించే ప్రతి కార్యకర్తలు మనో దైర్యంకోల్పోవద్దు...
హామీల అమలేదీ.. పాతబస్తీకి మెట్రో ఏదీ..?
దయచేసి మా ఇద్దరిపై అసత్య ప్రచారాన్ని ఆపండి..
కిషన్ రెడ్డికి మేమంతా శిష్యులవంటివాళ్లం..
తననునన్ను రారా.. పోరా అనేది ఆయనొక్కరే..
అందరం కలిసి ముందుకు సాగుతాం : బండి సంజయ్..
8న మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి..
కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే భాజపా లక్ష్యమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు...
అనారోగ్యం వల్లనే కేబినేట్కు దూరం
రాజీనామా వార్తలు సరికాదు
పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా
ప్రధాని పర్యటన తరువాత అధ్యక్ష బాధ్యతలు
కేబినెట్ విస్తరణ వరకు నేను మంత్రినే
మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
న్యూఢిల్లీ : అనారోగ్యం వల్లే కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నానని, కేంద్రమంత్రి పదవికి తాను రాజీనామా చేయలేదని కిషన్రెడ్డి స్పష్టత ఇచ్చారు. అధిష్టానం ఏ ఆదేశాలిచ్చినా పాటిస్తానని,...
వెల్లడించిన బీజేపీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి..
నిబద్దత సమర్థవంతమైన నాయకుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి.. కిషన్ రెడ్డి ఎంతో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న నేత.. బీజేపి అధిష్టానం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.కిషన్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...