Thursday, May 16, 2024

Kishan Reddy

తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తున్న కేసీఆర్..

ప్రజలపై ఎడాపెడా పన్నుల మోత.. విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీల మోత.. బెల్టు షాపులతో యువత పెడదారి.. మద్యం, భూములు అమ్మి జీతాల చెల్లింపు.. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడుతాం.. బీజేపీలో చేరిన చెన్నమనేని వికాస్‌ దంపతులు.. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కిషన్‌ రెడ్డి, బండి సంజయ్.. హైదరాబాద్‌ : తెలంగాణలో విద్యుత్‌, ఇంటిపన్నులు, రిజస్టేష్రన్‌ ఛార్జీలు పెంచి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న కేసీఆర్...

డీఎడ్, బీఎడ్ అభ్యర్థులపై దౌర్జన్యం గర్హనీయం..

టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేసిన అభ్యర్థులు.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరెట్ ముట్టడి కార్యక్రమం.. పోలీసుల దౌర్జన్యాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది : కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : నిజాం కాలేజీ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కు వెళ్తున్న అభ్యర్థులను అసెంబ్లీ వద్ద అడ్డుకొని పోలీసులు లాఠీచార్జ్ కి పాల్పడటం దుర్మార్గ...

మజ్లిస్ పార్టీ చేతిలోనే కేసీఆర్ కీలుబొమ్మ..

నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దుర్మార్గ పాలన సాగుతోంది.. రైతుల భూములతో వ్యాపారం చేయడానికే 220 జీవో తెచ్చారు.. ధరణితో నష్టపోయిన రైతుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే.. ఈనెల 27న ఖమ్మంలో రైతు భరోసా సభ భారీగా నిర్వహిస్తాం.. కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర...

లోగుట్టు పెరుమాళ్ళకెరుక..

కానీ సోషల్ మీడియాకు తెలిసిపోతుంది..? అపార చాణుక్యుడి మదిలో ఏముందో ఎలా తెలుస్తుంది.. హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా కేసీఆర్ మాస్టర్ ఫ్లాన్..! తెలంగాణాలో కాంగ్రేస్ రాజకీయ భవిష్యత్తు ఏంటి.. ? కాంగ్రేస్ ఓడితే ఓటమినెపం రేవంత్ కు ఆపాదిస్తారా..? టీడీపీ ఏ పార్టీ ఓట్లకు గండి కొట్టనుంది..! బీఎస్పీ వైపు ఎవరున్నారు..? బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది.. ( తెలంగాణ రాజకీయాలపై "ఆదాబ్ హైదరాబాద్ "...

బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్‌..

కన్నెర్ర జేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. ప్రభుత్వ భూముల వేలాన్ని వెతిరేకిస్తున్నాం.. ఎన్నికల నిధుల సమీకరణ కోసమే వేలం.. ఇప్పటికే రూ. 7000 కోట్లు సంపాదించారు.. ఒకప్పుడు వ్యతిరేకించిన కేటీఆర్ ఇప్పుడు అదేపని చేస్తున్నారు.. బీ.ఆర్.ఎస్. కాంగ్రెస్ కుమ్మక్కై భూములు అమ్ముతున్నారు.. హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలాన్ని అడ్డుకుంటామని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ...

కేసీఆర్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్..

రైతులకు రూ. 10 వేలు సాయం ఇవ్వలేదు.. పంటల భీమా పథకం అమలుచేయడం లేదు.. కేంద్ర వివిధ శాఖల అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు.. 10 ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలను కేంద్రం పంపించింది.. కేసీఆర్ కి, కేటీఆర్ కి చిత్తశుద్ధి లేదు : కిషన్ రెడ్డి.. కేసీఆర్ సర్కారుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు....

తెలంగాణ రైతుల‌ను నిండా ముంచాడు..

ఒకవైపు వరదలు.. మరోవైపు కేసీఆర్‌ పట్టి పీడిస్తున్నారు.. తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి.. మభ్యపెట్టే మాటలు తప్ప చేతులుండవు.. శామీర్ పేట్ లో ప్రధాన మంత్రి సమృద్ధి యోజనా సేవా కేంద్ర ప్రారంభం.. రైతుల‌ను మ‌భ్య‌పెట్టే మాట‌లే త‌ప్ప చేత‌లుండ‌ని ప్ర‌భుత్వం బీఆర్ఎస్ ప్ర‌భుత్వమ‌ని కేంద్ర మంత్రి, భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ...

భూపాలపల్లి వరద బీభత్సంపై కిషన్ రెడ్డి చొరవ..

గురువారం ఉదయం బాధితుల ఫోన్ ఆధారంగా.. భూపాలపల్లి కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కేంద్ర మంత్రి.. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేయాలని కలెక్టర్‌కు ఆదేశం.. వెంటనే కేంద్ర హోంమంత్రి, కేంద్ర హోం సెక్రటరీకి ఫోన్లో పరిస్థితిని వివరించిన కిషన్ రెడ్డి.. బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి.. రంగంలోకి.. రెండు హెలికాప్టర్స్, 5 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్.. వరదలో చిక్కుకున్న వారందరినీ క్షేమంగా...

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం ఒక్కటే..

మూడు పార్టీలూ ఒకేతాను ముక్కలే.. రైతు సమాజానికి గౌరవం కలిగించేలా కేంద్ర పథకాలు మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడి.. వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ సర్కారు కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి వెల్లడించారు.. మాటల్లో కాకుండా చేతల్లో రైతు...

భాగోద్వేగానికి గురైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలుస్వీకరణ సందర్భంగా సంచలనం సృష్టించిన సంఘటన.. నిక్కచ్చిగా, సూటిగా, ధైర్యంగా తన అభిప్రాయంవ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి.. తన రాజకీయ భవిష్యత్తును సైతం లెక్కచేయకుండామాట్లాడిన వైనం.. కిషన్ రెడ్డి సమక్షంలోనే తన మనసులోని మాటనుబయటపెట్టిన రాజగోపాల్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి మానసిక ఘర్షణను అభినందిస్తున్నబీజేపీ అభిమానులు, కార్యకర్తలు.. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -