గవర్నర్ కోటా కింద తనను ఎమ్మెల్సీగా పరిగణించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, కేటీఆర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలియజేశారు డాక్టర్ శ్రవణ్ దాసోజు, ఎమ్మెల్సీ..
ఈతలు కొడుతున్న వంగపల్లి గ్రామస్తులు…
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద వర్షానికి నీరు చేరి చెరువును ఓ వైపు స్విమ్మింగ్ ఫుల్ ను తలపిస్తుందని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య అన్నారు....
నాలుగు స్తంభాలాటగా మారిన బీఆర్ఎస్ రాజకీయం..
ఎవరికీ వాళ్ళే స్వంత పార్టీ నేతలపైనే ఎత్తుకు పైఎత్తులు..
ఒక్కో నియోజకవర్గం నేతకు ఒక్కో బడా నేత మద్దతు..
నాలుగు వర్గాలుగా చీలిపోయిన నాయకులు, కార్యకర్తలు..
టికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరు.. తీసుకుని పోటీకి దిగే వారెవరు..?
అయోమయంలో అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు..
' వాసు ' పొలిటికల్ కరెస్పాండంట్
బీఆర్ఎస్ పార్టీలో బయటికి కనిపించేది ఒకటి.. లోపల...
కింది స్థాయిలో వికలాంగుల వ్యతిరేకతతోనే పెన్షన్ పెంచిన కేసీఆర్..
బడ్జెట్ లో 5శాతం వికలాంగులకు రావాలని వికలాంగుల హక్కుల చట్టం 2016 చెపుతోంది..
ఆ లెక్క ప్రకారం రూ.16 వేల 25 రూపాయల 64 పైసలు రావాలి.. కానీ రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు..
2011 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల 46 వేల 822 మంది...
డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు..
సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పాలన ప్రపంచంలోనే ఆదర్శ ప్రజా ప్రతినిధిగా నిలుపుతున్నదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. పదేళ్లలోపే వందేళ్ల ప్రగతికి బాటలు వేసిన ముఖ్య మంత్రిగా కేసీఆర్ చరిత్ర పుటలలో తన స్థానంను...
ఘాటు విమర్శలు చేసిన కూన శ్రీశైలం గౌడ్..
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బాటసింగారంకు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు బీజేపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. తెల్లవారు జాము నుండే కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి సూరారం, జగద్గిరిగుట్ట,...
కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది..
సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం..
రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి లోటు రాకుండాచూడాలని అధికారులను ఆదేశించిన కేసీఆర్..
దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రానీయకుండా కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో...
‘చిల్లర మాటలకు, అవాకులు చావాకులకు, నిరాధారమైన మాటలకు మారుపేరుగా మారిన రేవంత్ రెడ్డి.. కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధిని ఓర్వలేక మరోసారి చిల్లరమల్లర మాటలకు పాల్పడ్డారు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం సాధికారత కలిగిన నాయకుడిగా కేంద్రమంత్రులని కలవడానికి వెళితే.. ఒక...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...