బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాల భూమిని గజం రూ.7,500 ధరకు కేటాయించారు
తెలుగుదేశం పార్టీకీ 11 ఎకరాల స్థలం గజం రూ.7,500 ధరకు కేటాయించండి.
మాతో పాటు అన్నీ పార్టీలకు ఇదే విధంగా కేటాయించండి..
ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్..
హైదరాబాద్ : హైదరాబాద్ లోని కోకాపేటలో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్స్ టెన్స్ హ్యూమన్...
ఘాటు వ్యాఖ్యలు చేసిన తరుణ్ ఛుగ్..
కేసీఆర్ ప్రభుత్వం అవినీతి కూపంలో కూరుకుపోయింది. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధమయ్యారు అన్నారు తరుణ్ ఛుగ్.. అతి త్వరలో కేసీఆర్ పాలన నుండి ప్రజలకు విముక్తి కలగబోతోంది. తెలంగాణ సంపదనంతా కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. కేసీఆర్ కుటుంబం ఫైవ్ స్టార్ హోటల్ నుండి...
బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేసే పార్టీ బీజేపీ కాదు
బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే
కాంగ్రెస్ ను జాకీపెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు.
ధరణి బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు
ధరణివల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబమే
కేసీఆర్ వేసిన శిలాఫలాకాలతో ఏకంగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొచ్చు
30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిణీ చేశారు
ప్రజల...
హైదరాబాద్, హవేళి ఘనాపూర్ మండలం, తిమ్మాయిపల్లి గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బుధవారం నాడు మెదక్ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు ఎమ్మెల్యే పద్మ దేవేందర్.. ఈ...
అభివృద్ధి అంటే ఆత్మహత్యలు, కమీషన్లా ? అని మహ్మద్ అశ్రఫ్ ఫైర్
దోచుకున్న డబ్బులతో దేశ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
హైదరాబాద్: "దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ అన్నీ అబద్ధాలే ఉన్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నడు. పదేండ్లలో కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మ హత్యలు, కమీషన్లు మాత్రమే. ఆయన కమీషన్లు, భూకబ్జాలు, దందాలు చూసి...
విమర్శించినా మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్, విశ్వేశ్వర్ రెడ్డిలు..
10 ఏళ్లలో తెలంగాణలో కెసిఆర్ కుటుంబం దండుకున్నంత
ధరణి భూతాన్ని తెలంగాణ ప్రజలపైకి వదిలింది
ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులు మంత్రులు చేశారు
వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే
తప్పు చేశాను క్షమించండి ప్రజలను క్షమాపణ కోరిన గద్దర్
తుపాకీతో చేయలేనిది ఓటుతో చేయొచ్చు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ గిన్నిస్...
సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ కార్యక్రమాలు..
వివిధ రంగాల వారీగా కేసీఆర్ పాలనా వైఫల్యాలనువినూత్న రీతిలో ఎండగట్టేందుకు సిద్ధమైన కమలనాథులు..
రైతు వ్యతిరేక విధానాలపై రేపు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు
బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ నేతల భేటీ
రేపటి నుండి 22 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు
సీనియర్ నేతలందరినీ భాగస్వాములను చేయాలని ఆదేశం
దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర...
( తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద యెత్తున నిర్వహిస్తున్న సందర్భంగా…..)తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీరు, నియామకాలు, నిధుల కోసం జరిగింది.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస లకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులకు చిన్న చూపు చూడటం జరిగింది.ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను పట్టించుకోకుండా...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని జూన్ 2 న దశాబ్దిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సంబురాలు 21 రోజుల పాటు రోజుకు ఒక ప్రత్యేకతతో కార్యక్రమాలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు 105 కోట్లు కేటాయించి ఆ ఉత్సవ వేడుకలలో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...