వీఆర్ఏల సర్దుబాటు జీఓ ల రద్దు..
యధాతధ స్థిఠీ కొనసాగించాలని ఆదేశం..
ఈ మేరకు మధ్యాంత ఉత్తర్వులు జారీ చేసిన హై కోర్టు..హైదరాబాద్ : తెలంగాణలో వీఆర్ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ...
విస్కాన్సిన్ నుంచి సెనేట్ బరిలో రెజనీ రవీంద్రన్..
కొనసాగుతున్న భారతీయుల హవా..
ఇప్పటికే కీలక పదవుల్లో భారతీయుల బాధ్యతలు..విస్కాన్సిన్ : అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఆ దేశ ఉపాధ్యక్ష పదవితో పాటు ఇతర పలు కీలక పదవుల్లో మనోళ్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇలా యూఎస్ పాలిటిక్స్లో ఎన్నారైల ప్రాబల్యం...
మానవత్వం పరిఢవిల్లిన గడ్డన..ఆ మతం గొప్పది ఈ మతం గొప్పదంటూ..ప్రగల్బాలు పలుకుతూ యువతరంరక్తంలో కొత్త మేధస్సుకు బదులువిష సంస్కృతిని నింపుతున్ననా దేశం వెనక్కి వెళ్తోంది..కులాలంత ఒకే కుటుంబంలా బతికినకాడ..కుల కులానికి మధ్యన నిప్పు కుంపట్లు వెల్గించి..కత్తులతో కోలాటమాడడేటట్లు చేసేమనువాద సంస్కృతి రాజ్యమేలుతున్నంతకాలంనా దేశం వెనక్కి వెళ్తుంది..బుక్కెడు బువ్వ దొరక్క..దినదినము వేలమంది నేలరాలుతున్న నేలనమత మందిరాలకు...
సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకుంటున్న ప్రజలు
అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది.
అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి.
అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం అల్లకల్లోలంగా మారింది.మంటలు చుట్టుముడుతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మంటలు, పొగ ధాటికి తట్టుకోలేక పలువురు సముద్రంలోకి...
తిరుమల : సామాన్య భక్తులకు స్వామివారి దర్శనానికి ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. ధనవంతులు, వీఐపీలు దర్శనాల గురించి శ్రద్ధ పెడితే స్వామివారి ఆశీస్సులు లభించవనే వాస్తవం గుర్తించాలని అన్నారు. తాను స్వామివారి సేవకులకు సేవకునిగా పనిచేస్తానని, అధికారం కోసం కాదని అన్నారు. ధనవంతుల...
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు. కలర్ ఫుల్ గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ...
శ్రీమతి కాండ్రగుల లావణ్య రాణి సమర్పణలో సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ గుర్రం మరియు ప్రియాంక శర్మ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం "తంతిరం". ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. అయితే...
హరితహారం మొక్కలు, ఫెన్సింగ్ తొలగించి మరీ కబ్జా..
ఐదు ఎకరాల్లో వెలసిన వందలాది గుడిసెలు..
కన్నెత్తి చూడని అధికారులు..
వేలాది యూనిట్ల విద్యుత్ చోరీ..
నిద్రమత్తులో విద్యుత్శాఖ
కీలుబొమ్మలుగా మారిన పేద ప్రజలు..
కలెక్టర్ గారూ.. జర ఇటువేపు చూడండి..కొత్తగూడెం : అసలే పేద ప్రజలు, అందులో గిరిజనులు, అమా యకులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు, రాజకీయ నాయకులు. అభం...
అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పార్టీ తప్పటడుగు వేసిందా
గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు
మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్ ధీమా
సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా
ఆస్తులు కాపాడుకోవడం...