వరల్డ్ కంప్ వేళ పాకిస్థాన్ జట్టులో వివాదాలు
వైస్ కెప్టెన్ షాబాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
వరల్డ్ కప్ టీమ్ నుంచి తప్పిస్తారనే వార్తలు
వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ.. పాకిస్థాన్ క్రికెట్ జట్టులో వివాదాలు తీవ్రం అవుతున్నాయి. ఓ వైపు బాబర్, షాహీన్ అఫ్రిదీ మధ్య వాగ్వాదం ఘర్షణ తాలూకూ ప్రభావం కొనసాగుతుండగానే.. మరోవైపు వైస్ కెప్టెన్...
భార్యాభర్తలు, పిల్లలతో సహా కుక్కలను షూట్ చేసి చంపేశారు!
చికాగో : అమెరికాలోని చికాగో లో దారుణం జరిగింది. రోమియోవిల్లే ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోని భార్యాభర్తల్ని, వారి ఇద్దరి పిల్లల్ని, ఆ ఇంట్లో ఉన్న మూడు కుక్కలను కూడా కాల్చి చంపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఆ జంటను ఆల్బర్టో...
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ప్రజల ప్రయోజనాన్ని కోరుకునే నాయకున్ని ఎన్నుకోండి
వికారాబాద్ జిల్లా స్వీప్ ఐకాన్, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
వికారాబాద్ జిల్లా : ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్క యువత తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు, వికారాబాద్ జిల్లా స్వీప్ ఐకాన్ బెల్లంకొండ సాయి...
వక్స్ బోర్డు ఆశిర్ ఖానా స్థలంలో అక్రమంగా షెడ్డు నిర్మాణం..
రాత్రివేళలో అక్రమంగా ఖనీలు నాటి రేకులతో షెడ్డు నిర్మాణం..
ప్రభుత్వ వక్స్ బోర్డ్ నుండి 2 గుంటల 30 గజాల స్థలం..
పోలీస్ స్టేషన్లో లింగాపురం ముస్లిం కమిటీ ఫిర్యాదు..
చెన్నారావుపేట : ప్రభుత్వ వక్స్ బోర్డు ఆశిర్ ఖానా స్థలంలో అక్రమంగా షెడ్డు నిర్మాణం చేపట్టిన సంఘటన...
తెలంగాణలో ముస్లింలు సేఫ్ గా ఉన్నారు: ఒవైసీ
ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికార పీఠంపై ఉన్నప్పుడు దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కర్ణాటకతో పోల్చితే తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరో కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేతపై… సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్పై చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ నమోదైన సంగతి...
2018లోనే రాహుల్ లేఖ రాశాడన్న జైరామ్ రమేశ్
న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ బిల్లు చరిత్రను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు శుభవార్త
గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించిన ఈసీ
హర్షం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి శుభవార్త అందింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తగా గాజు గ్లాసును కేటాయించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కిందటిసారి ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు...
హైకోర్టులో చర్చలు .. తీర్పు రిజర్వ్
తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అటు చంద్రబాబు తరపున.. ఇటు సీఐడీ తరఫున న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు వినిపించారు. అయితే.. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వ్...
అని హామీ ఇచ్చిన మంత్రి తలసాని
హైదరాబాద్ : ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...