Monday, May 20, 2024

hyderabad news

మూగబోయిన ఉద్యమగళం ‘గద్దర్‌’

పొడుస్తున్న పొద్దు అస్తమించింది. అమ్మా తెలంగాణమా అన్న గొంతు మూగబోయింది. ఉవ్వెత్తున సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన మాట, పాటలతో సకలజనులను కదిలించిన ప్రముఖ విప్లవ కవి, ప్రజా యుద్దనౌక, దళిత రచయిత, గద్దర్‌ గా సకలజనులకు సుపరిచితమైన గుమ్మడి విఠల్‌ రావు ఆదివారం హైదరాబాద్‌ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...

ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుద‌ల

ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ & సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ త‌దిత‌ర విభాగాల‌లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత...

‘కథా కేళి’తో స‌తీశ్ వేగేశ్న చేసిన కొత్త ప్ర‌య‌త్నం

టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో అగ్ర నిర్మాత‌ దిల్ రాజుచింతా గోపాలకృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ‌త‌మానం భ‌వ‌తి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కథా కేళి’. ఆదివారం జరిగిన టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ‘కథా కేళి’ మూవీ లోగోను అగ్ర నిర్మాత‌ దిల్ రాజు విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్...

కే.యూ విద్యార్థి ఉద్యమకారులకుప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి : కే యూ జెఏసి

హైదరాబాద్‌ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు పోషించిన పాత్ర యావత్‌ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందని అందులో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పాత్ర వెలకట్టలేనిదని ఆ త్యాగాలకు పోరాట స్ఫూర్తికి నేడు కనీస గుర్తింపు లేకుండా పోయిందని స్వరాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడచిన మా భవిష్యత్తులకు భరోసా...

పారిశుద్ధ్యం శూన్యం..

గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం.. మురికి కంపుతో పెంట కుప్పలు, సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు..పరిగి : గ్రామాల్లో అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన పరిశుద్ధ పనులు చాప కింద నీరులా కనిపిస్తున్నాయి. గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన కొన్ని కార్యక్రమాలు కనుమరుగైపోయాయి. అధికారుల ఉరుకులు పరుగులు తప్ప సమస్యలు పరిష్కారం కాలేదు. గ్రామాల్లో సమస్యలు...

తాండూరు రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

రూ.24.4 కోట్లతో పునరభివృద్ధి.. వర్చువల్గా ప్రారంభించిన దేశ ప్రధాని.. హాజరైన ప్రముఖులు, పలు రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు శిలాఫలకను ఆవిష్కరించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నతాండూరు : కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత స్టేషన్‌ పథకంలో భాగంగా తాండూరు రైల్వే స్టేషన్‌ ఆధునికరణ పనులకు ఆదివారం దేశ ప్రధాని నరేందర్‌ మోడీ మర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేసి ప్రారంభించారు....

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం. హీరోయిన్ కీర్తి సురేష్

‘భోళా శంకర్’ లో బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ప్రధాన బలంమెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్‌'. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను...

రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా చిత్రం…

రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘తికమక తాండ’.టిఎస్‌ఆర్‌ గ్రూప్‌ అధినేత టిఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూసర్‌ తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. గౌతమ్‌మీనన్‌, చేరన్‌, విక్రమ్‌ కె.కుమార్‌ వంటి దర్శకుల దగ్గరర కో డైరెక్టర్ గా పని చేసిన వెంకట్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో బాల నటిగా అలరించిన ఆని...

టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం

టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నిర్వ‌హిస్తున్న టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌కు దామోద‌ర్ ప్ర‌సాద్ మ‌రియు సునీల్ నారంగ్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ప్రతాని రామ‌కృష్ణ గౌడ్ వివరించారు. టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న దామోద‌ర్ ప్ర‌సాద్ - సునీల్ నారంగ్‌ల‌పై ఆర్‌కె గౌడ్...

రాజుగారి కోడి పులావ్ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాజుగారి కోడిపులావ్. శివ కోన స్వియ దర్శకత్వంలో ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, ప్రాచీ థాకేర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు నాలుగున థియేటర్లో విడుదలై...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -