Friday, April 26, 2024

Cm kcr

4న తెలంగాణ కేబినేట్‌ భేటీ

ప్రకటన విడుదల చేసిన సిఎంవో ఫలితాల విడుదల తరవాత కేబినేట్‌పై అనుమానాలు కేబర్‌లో వివ్వాసం నింపడానికే అన్న ప్రచారం హైదరాబాద్‌ : ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనున్నది. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ప్రకటన జారీ చేసింది. తెలంగాణ...

చంద్రుడికి మబ్బులు..

ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించని కేసీఆర్‌ కేటీఆర్‌ అమెరికా వెళ్ళడం ఖాయం తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం ఖాయం అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఇదే చెప్పాయి 3న ఫలితాల్లో గెలుపు మాదే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తున్నాం మీడియాతో రేవంత్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని...

హస్తందే అధికారం..?

సందడి చేస్తున్న ఎగ్జిట్‌ పోల్స్‌ అధికార బీఆర్‌ఎస్‌కు రెండో స్థానం? అధికారానికి చేరువగా కాంగ్రెస్‌ అన్ని సర్వే సంస్థల్లోనూ ఇదే వెల్లడి తెలంగాణలో అనూహ్య ఫలితాలు కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమి తప్పదన్న అంచనాలు గజ్వేల్‌లో పోటాపోటీ మెజార్టీతో గెలుస్తారని వెల్లడి కొల్లాపూర్‌లో వణుకు పుట్టించిన బర్రెలక్క హైదరాబాద్‌ : తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబోతున్నట్లు పలు సర్వే సంస్థలు వెల్లడించాయ్. దాదాపు...

4 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

2న అఖిలపక్ష భేటీకి సన్నాహాలు న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో డిసెంబర్‌ 2న అఖిల పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీనియర్‌ నేతలు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వాణిజ్య మంత్రి పీయూష్‌...

పోలింగ్‌ సరళిని పర్యవేక్షణ చేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ సరళిని భారత్‌ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి...

సుదీర్ఘ అవినీతి సుధీర్‌ రెడ్డి సొంతం..?

సుధీర్‌ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు.. సాధారణ కార్పొరేటర్‌ స్థాయి నుంచి కార్పొరేట్‌ లెవల్‌కి.. దర్జాగా కబ్జాలు.. దౌర్జన్యాలు.. అడిగితే నిర్బంధనలు.. మోముపై చిరునవ్వు.. ఆ నవ్వు వెనుక కుతంత్రాలు.. మారుతి 800 నుంచి రోల్స్‌ రాయల్‌ కారులో తిరిగేంత స్థాయికి ఎదిగిన సుధీర్‌.. పేదలపై మాటల వరకే ప్రేమ..పెద్దలతో కలిసి అవినీతి దందాలు.. రూ. 20,000 కోట్లు దోచుకున్నాడని ఆరోపిస్తున్న ఎల్బీ...

బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఎంపీడీవో ఫిర్యాదు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఈసీ ఆదేశం హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.. కాగా, పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం...

కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది

కేసీఆర్‌ను భయపెట్టే వ్యక్తి కావాలా.. భయపడే వ్యక్తి కావాలా.. చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్‌ ఏర్పాటు చేస్తా.. చౌటుప్పల్‌ కార్నర్‌ మీటింగ్‌లో రాజగోపాల్‌రెడ్డి.. చౌటుప్పల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కౌంటర్‌ డౌన్‌ స్టార్ట్‌ అయిందని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ చిన్న కొండూరు రోడ్డులో స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్లో...

రాహుల్‌, ప్రియాంకల రాకతో జన సందోహమైన మల్కాజ్‌గిరి..

ఢిల్లీ లో నేను ప్రియాంక మీ సేవకులం : రాహుల్‌ గాంధీ దొరల పాలన కావాలా ప్రజాపాలన కావాలా : ప్రియాంక గాంధీ బాయ్‌ బాయ్‌ కేసీఆర్‌ : రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా : మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి : ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మల్కాజిగిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు...

గెలుపు కాంగ్రెస్‌ దే

బీఆర్‌ఎస్‌ పాలనలో వెనుక బడ్డ హుస్నాబాద్‌ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -