ఉప్పల్ లో కాంగ్రెస్ గెలిపిస్తే యువతకు బంగారు భవిష్యత్తు
కేసీఆర్ రాక్షస పాలన పోవాలి కాంగ్రెస్ రావాలి…
మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడిగా హామీ ఇస్తున్న
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలో పరమేశ్వర్ రెడ్డిని...
అరాచకాలకు కేరాఫ్ కాంగ్రెస్ పాలన
వారి పాలన సక్కగ లేకనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు
తెలంగాణ ఉసురు తీసిందే కాంగ్రెస్
ఉద్యమానికి అండగా నిలిచిన గడ్డ సిద్దిపేట
ఎమ్మెల్యేగా గెలిపించి సిఎంను చేసిన గడ్డ గజ్వెల్
దేశానికి ఆదర్శంగా గజ్వెల్ను తీర్చిదిద్దాను
ప్రతి ఒక్కరూ ఇక్కడి అభివృద్దిని గుర్తిస్తున్నారు
మరింతగా అభివృద్దితో ముందుకు సాగేలా చేస్తా
వరంగల్, గజ్వెల్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్
ఇందిరమ్మ రాజ్యమంటే...
2009 నవంబర్ 29… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ, రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన దినం.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసిన చారిత్రక సందర్భం. నాలుగున్నర కోట్ల ప్రజలను ఒక్క టి చేసి, ఊరూ వాడను ఏకం చేసి, ముక్తకంఠంతో ఉద్యమ అగ్రనేత కు యావత్ తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలిచిన రోజు....
ఉప్పల్సం ఎంబిసి చైర్మన్గి శెట్టి రవీందర్ సాగర్
కెసిఆర్ పాలన లో అంత దోపిడీ
కెసిఆర్ తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు సిద్ధం
కెసిఆర్ పాలనలో అన్ని స్కాంలే
ప్రజల ఖజానా ఖాళీ కెసిఆర్ ఖజానా నిండే
కాప్రా (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ శాసనసభ ఎలక్షన్ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం 5వ డివిజన్ మల్లాపూర్...
అరాచకాలకు కేరాఫ్ కాంగ్రెస్ పాలన
వారి పాలన సక్కగ లేకనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు
తెలంగాణ ఉసురు తీసిందే కాంగ్రెస్
ఉద్యమానికి అండగా నిలిచిన గడ్డ సిద్దిపేట
ఎమ్మెల్యేగా గెలిపించి సిఎంను చేసిన గడ్డ గజ్వెల్
దేశానికి ఆదర్శంగా గజ్వెల్ను తీర్చిదిద్దాను
ప్రతి ఒక్కరూ ఇక్కడి అభివృద్దిని గుర్తిస్తున్నారు
మరింతగా అభివృద్దితో ముందుకు సాగేలా చేస్తా
వరంగల్, గజ్వెల్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్
ఇందిరమ్మ రాజ్యమంటే...
ఆలోచించి జాగ్రత్తగా ఓటేయాలి
దళితబంధును అడ్డుకున్న కాంగ్రెస్ దరిద్రులు
వారు చేయని లాలూచి పనులు లేవు
అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించే బాధ్యత నాదే
షాద్నగర్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్
వచ్చే ఐదేళ్ల భవిష్యత్ ఎంతో ముఖ్యమని, అందువల్ల ఆలోచించి ప్రజలు ఓటేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధును ఆపించిన ఘనులు కాంగ్రెస్ వాళ్లని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే యధావిధిగా...
2 రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదలకి అనుమతి ఇచ్చిన ఈసీ..
రైతు బంధు కు ఇచ్చిన అనుమతి ని ఉపసంహరించుకున్న ఈసీ..
హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసం సిద్దిపేటలో తన నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు
తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికలు, 2023 సందర్భంగా ఎంసీసీ మరియు అనుబంధ ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన...
భూములు గుంజుకుంటామంటూ దుష్ప్రచారం
అధికారంలోకి రాగానే వాటికి పట్టాలు ఇస్తాం
దుబ్బాకతో నాది ప్రత్యేక అనుబంధం
కాంగ్రెస్ను నమ్మితే నట్టేట మునుగుతాం
కత్తుల సంస్కృతి ఎప్పుడైనా చూసామా
దుబ్బాక ప్రచారంలో సీఎం కేసీఆర్
దుబ్బాక : అసైన్డ్ భూములు గుంజుకుంటామని బీజేపోడు ప్రచారం చేస్తున్నాడని.. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరివైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేయడం తప్పా గుంజు కుంటదా? అంటూ ముఖ్యమంత్రి...
బీసీ, దళిత, మైనార్టీ బంధులకు కూడా అనుమతి తీసుకోవాలి
ఓటర్లను మభ్యపెట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నం
కాంగ్రెస్ గెలవాలి… ప్రభుత్వం మారాలి
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్
ప్రజలు ప్రభుత్వం పై విశ్వాసం కోల్పోయారని, అందుకే కాంగ్రెస్ పార్టీ గెలవాలి… ప్రభుత్వం మారాలని అనుకుంటున్నారని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్...
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్సే
జమ్మూ కాశ్మీర్ పిసిసి అధ్యక్షుడు వికార్ రసూల్ వార్ని
మిర్యాలగూడ : పదేళ్లుగా తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన బి.ఆర్.ఎస్ సర్కార్ ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి కుటుంబ పాలన అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు వికార్ రసూల్ వార్ని అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక కాంగ్రెస్...