Sunday, June 4, 2023

Cm kcr

సీఎం ను ఆశీర్వదించిన శివస్వాములు..

కేసీఆర్ ను కలిసిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల స్వాములు.. బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ అద్భుతమైన కృషి చేస్తున్నారు.. భవిష్యత్తులో బీ.ఆర్.ఎస్. విజయతీరాలకు చేరుతుంది.. ప్రగతి భవన్ లో చోటుచేసుకున్న సంఘటన.. హైదరాబాద్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ప్రగతిభవన్‌కు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 60 మంది శివ స్వాములు తరలివచ్చారు. ముగ్గురు ముఖ్యులతో కలిసి హైదరాబాద్‌కు...

బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతి ఏమిటి..?

దమ్ముంటే వాస్తవాలను ప్రజల ముందుంచండి.. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి సంబురాలు చేసుకుంటున్నారు.. కమిషన్ల కోసం దళిత బందు.. లీడర్లకు 111 జీఓ రద్దు.. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉందా..? మీరు చెప్పేదొకటి.. చేసింది మరొకటి 9 ఇండ్లలో సాధించింది ఇదే.. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్.. హైదరాబాద్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్...

ఆజ్ కి బాత్

గొప్పలతో దండుగలు…అప్పులతో పండుగలు..ఎవరి జేబు నింపే సంక్షేమ పథకాలు..ఎవరి కడుపు నింపే అభివృద్ధి మార్గాలు..పేరు మారే కాని బ్రతుకు మారక పాయె..వ్యక్తి మారే కాని వ్యవస్థ మారకపాయే..అధికారం మారే కాని అవినీతి మారక పాయే..ఆధిపత్యం మారే కాని అణిచివేత మారకపాయే..ఇంటికొక కొలువు పాయె పదేళ్లు దాటిపాయే..తలవంచుతూ.. తలదించుతూ..ఏళ్ళ కేళ్ళు నిరీక్షించినా సామాన్యునిబ్రతుకు మొత్తం ఛిద్రమాయే…....

భావితరాల అభివృద్ధి కోసమే కట్టుబడి ఉన్నాం :మంత్రి నిరంజన్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వందేళ్ల ప్రణాళికతో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా సచివాలయం నిర్మాణం, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు,...

అధికారం కోసం పోరాటం చెయ్యండి..

ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక ధర్నాలో తీన్మార్ మల్లన్న పిలుపు.. సిద్దిపేటలో పుట్టిన కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేస్తాడు.. హైదరాబాద్ లో పుట్టిన కవిత నిజామాబాద్ లో పోటీచేసింది.. ఇది సంచారమే.. పలువురు నేతలు సంచార జీవులే.. వెలమ కులస్తులు ఎప్పుడైనా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారా..? మీరెందుకు ఆలోచించరు..? ఓటును ఎందుకు అమ్ముకుంటారు..? ఉప కులాలను పట్టించుకునే నాయకుడే లేడు...

కేంద్రం హద్దులు దాటుతోంది..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రం ఆగ‌డాలు, అరాచ‌కాలు మితిమీరిపోతున్నాయ‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం అరాచ‌కాలు, ఆగ‌డాలు.. మితిమీరిపోయాయి. కార‌ణం ఏంటంటే.. ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా...

ఆజ్ కి బాత్

అడుగడుగున తెలంగాణ బిడ్డల అణచివేత …అమలు కానీ విభజన చట్టం..తెలంగాణ సినీ కార్మికులకు తీరని కష్టాలు…రోజు రోజుకు పెరుగుతున్నఆంధ్రా కార్మిక సంఘాల ఆగడాలు….కలెక్షన్లు…మోసాలు… దందాలుపట్టించుకోని అధికారులు…హక్కుల కోసం పోరాడితే ..తెలంగాణ బిడ్డల పై అక్రమ కేసులు ….ఇదేమి రాజ్యం దొర!మా బిడ్డలు ఆగమైపోతున్నరు.కోట్లు మీకు … కడుపుకోత మాకా ?మా బిడ్డల వాటా మాకు...

ధూం ధామ్ గా దశాబ్ది

ఉత్సవ ఖర్చులకు రూ. 105 కోట్లు విడుదల చరిత్రలో నిలిచిపోయేలా దశాబ్ది సంబురాలు.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్‌.. హైదరాబాద్: ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని.. అమరుల త్యాగాలు...

అక్రమాలపై సమరశంఖం పూరిస్తున్న ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘..

ఆధారాలతో వెలుగులోకి తెస్తున్నాఉలుకూ పలుకూ లేని అధికార ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలకున్న సోయి వారికి లేకపోయే.. రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాం పూర్ రామాయలయభూముల అన్యాక్రాంతమై వరుస కథనాలు రాసిన ఆదాబ్.. భూముల సంరక్షణ కోసం అలుపెరుగని పోరాటంచేస్తున్న రాష్ట్రీయ వానర సేన.. ఈ అక్రమ వ్యవహారంపై తీవ్రంగా స్పందించినబీజేపీ మహిళా నేత విజయశాంతి.. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు,...

సారు రూటే సపరేటు..

సారు రూటే సపరేటు..ఎప్పుడూ ఏమి చేయాలో సారుకు బాగా తెలుసు..సమ్మె చేస్తే కానీ సారు క్రమబద్దీకరణ చెయ్యడు..మొన్న విఆర్ఏలను క్రమబద్దీకరణ చేశాడు..నిన్న కార్యదర్శులను క్రమబద్దీకరణ చేశాడు..రేపు గిరిజనులకు పోడు భూములపట్టాలు పంచుడు అంటుండు..ఎలక్షన్ వచ్చిందా నిరుద్యోగులకు ఉద్యోగాలంటాడు..ఇగ ఇచ్చిన హామీలు అన్ని నేరవేర్చాము..ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించడం మన వంతు అంటాడుపిచ్చి జనాలు మళ్ళీ సంకలు...
- Advertisement -spot_img

Latest News

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...
- Advertisement -spot_img